Paytm : గత నాలుగు రోజులుగా పేటీఎం షేర్లలో కనిపిస్తున్న రికవరీ ట్రెండ్ కు బ్రేక్ పడింది. ట్రేడింగ్ వారం ప్రారంభంలో సోమవారం నుండి నిన్న బుధవారం వరకు Paytm షేర్లు ప్రతిరోజూ 5 శాతం ఎగువ సర్క్యూట్ను చూశాయి.
Paytm : రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న చర్యల తర్వాత పేటీఎం షేర్లు భారీగా పతనమయ్యాయి. గత మూడు వారాలలో కొన్ని సందర్భాలు మినహా దాదాపు ప్రతి సెషన్లో Paytm షేర్లు లోయర్ సర్క్యూట్ను తాకాయి.
Paytm Crisis: డిజిటల్ చెల్లింపుల విభాగంలో ఓ వెలుగు వెలిగిన పేటీఎం పరిస్థితి తారుమారైంది. ఫారన్ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో సెంట్రల్ ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 29 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎలాంటి డిపాజిట్లు తీసుకోవద్దని ఆర్బీఐ గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా �
Paytm FASTags : రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారం Paytm పేమెంట్స్ బ్యాంక్ వివిధ సేవలను మూసివేయడానికి గడువు సమీపిస్తోంది. Paytm పేమెంట్స్ బ్యాంక్ అనేక సేవలు ఇప్పటికే ప్రభావితమయ్యాయి.
Business Payments via Cards : వీసా, మాస్టర్ కార్డ్ వంటి అంతర్జాతీయ చెల్లింపు వ్యాపారులకు భారతదేశంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వీసా, మాస్టర్ కార్డ్లపై చర్యలు తీసుకుంటూ కార్డుల ద్వారా వ్యాపార చెల్లింపులను నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ కోరింది.
Paytm Crisis: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన ఆర్డర్ తర్వాత పేటీఎం కష్టాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. Paytm పేమెంట్స్ బ్యాంక్ పై జనాల్లో తీవ్ర అసహం ఏర్పడింది.
Axis Bank : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపితే, ప్రైవేట్ రంగ రుణదాత యాక్సిస్ బ్యాంక్ Paytmతో కలిసి పనిచేయాలనుకుంటోంది. యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అమితాబ్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు.
Paytm : దేశంలోని అతిపెద్ద పిన్ టెక్ కంపెనీ పేటీఎం కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆర్బీఐ నిషేదం తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు కంపెనీ మీదకు వస్తున్నాయి. దాని ఇబ్బందులకు దారి ఇప్పట్లో దొరికేలా కనిపించడం లేదు.