Jio Financial Services: రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తన జియో ఫైనాన్స్ యాప్ ను మంగళవారం (ఆగస్టు 6) పారిస్ లో ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయంగా ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ యాప్ ఇప్పుడు ఫ్రాన్స్ రాజధాని లోని ఎంపిక చేసిన ప్రదేశాలలో లావాదేవీల కోసం ఉపయోగించవచ్చు. ప్రస్తుతం, ఫ్రాన్స్ రాజధాని పారిస్ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇస్తోంది. ఇలాంటి మంచి సమయంలో జియో ఫైనాన్స్ యాప్ను ప్రారంభించడం అక్కడ ఉన్న ప్రపంచం నలుమూలల నుండి…
France: అల్లరిమూకలు ఫ్రాన్స్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా పారిస్లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వానికి విద్రోహులు సవాల్ విసురుతున్నారు. తాజాగా ఈ హింస ఫైబర్, మొబైల్ నెట్వర్క్, ల్యాండ్లైన్ సర్వీసుల్ని తాకింది.
పారిస్ ఒలింపిక్స్లో రెండవ రోజు ఆదివారం (జులై 28) భారతదేశం పతక ఖాతా తెరిచింది. షూటింగ్లో స్టార్ షూటర్ మను భాకర్ కాంస్యం సాధించి భారత్కు తొలి పతకాన్ని అందించింది.
పారిస్లో ప్రారంభ వేడుకల్లో ఓ తప్పిదం జరిగింది. ఒలింపిక్ క్రీడల నిర్వాహకులు దక్షిణ కొరియా అథ్లెట్లను ఉత్తర కొరియా వాసులుగా పరిచయం చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభోత్సవం సందర్భంగా.. దక్షిణ కొరియా బృందం సెయిన్ నదిలో పడవపై తమ దేశ జెండాను ఎగురవేసింది.
పారిస్ ఒలింపిక్స్లో తొలి బంగారు పతకం చైనా ఖాతాలోకి చేరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ మ్యాచ్లో చైనా 16-12తో దక్షిణ కొరియాను ఓడించింది.
Grevin Museum honours Shah Rukh Khan with Gold Coin: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కు అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోని గ్రావిన్ మ్యూజియం.. బంగారు నాణెంతో షారుఖ్ను సత్కరించింది. పారిస్కు చెందిన గ్రెవిన్ గ్లాస్ విడుదల చేసిన నాణెంపై షారుఖ్ చిత్రం, పేరు ఉండడం విశేషం. ఈ బంగారు నాణెం ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్యారిస్లోని ప్రసిద్ధ గ్రావిన్ మ్యూజియంలో చాలా మంది ప్రముఖుల మైనపు బొమ్మలు…
Paris: 2024 ఒలింపిక్స్ కోసం పారిస్ సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో అట్టహాసంగా ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉంటే ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమానికి ముందు ఆస్ట్రేలియాకు చెందిన మహిళపై పారిస్లో గ్యాంగ్ రేప్ జరగడం చర్చనీయాంశంగా మారింది. ఆమెపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
Milk Price In Pakistan: పాకిస్తాన్ పౌరులకు అక్కడి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న వారిపై.. కొత్తగా పాలపై పన్ను విధిస్తున్నట్లు ప్రకటించింది.