పారిస్లో చెలరేగిన హింసలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు.. ఇక భారీగా కార్లు, బైకులు తగలబడ్డాయి. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు.
పహల్గాం దాడిలో ఉగ్రవాదులు ఏ మతం వారో అడిగి మరీ చంపడంతో సహనం పూర్తిగా పోయిందని, అందువల్లే పాకిస్తాన్కు భారత్ తిరిగి సమాధానం చెప్పాల్సి వచ్చిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. భారతదేశం 1947 నుండి సరిహద్దు ఉగ్రవాదంతో బాధపడిందన్నారు. భారతదేశాన్ని మరింతగా బాధపెట్టకుండా పాకిస్తాన్ వెనక్కి తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ పాక్ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది అని పురంధేశ్వరి చెప్పారు.…
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఫ్రాన్స్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 11న పారిస్లో జరిగే ఏఐ సమ్మిట్కు మోడీ అధ్యక్షత వహించనున్నారు.
France : ఫ్రాన్స్లోని ఒక వృద్ధాశ్రమంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ముగ్గురు బాధితులు 68, 85, 96 సంవత్సరాల వయస్సు గలవారని వాల్-డి'ఓయిస్ ప్రావిన్స్ మేయర్ తెలిపారు.
విమానంలో ప్రయాణం చేయాలంటే ఎన్నో చెకింగ్లు.. ఎన్నో వివరాలు సేకరిస్తుంటారు. అన్ని తనిఖీలు పూర్తి చేసుకున్నాక బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇదే విమాన ప్రయాణానికి అవసరమైన పాస్. అలాంటిది ఎలాంటి బోర్డింగ్ పాస్ లేకుండానే ఓ మహిళ ఏకంగా న్యూయార్క్ నుంచి పారిస్కు ప్రయాణం చేసింది.
పారాలింపిక్ ముగింపు కార్యక్రమంలో భారతదేశ పతాకధారులు ఇద్దరు అథ్లెట్లు పాల్గొననున్నారు. పారాలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళ స్ప్రింటర్ ప్రీతి పాల్, స్వర్ణ పతక విజేత ఆర్చర్ హర్విందర్ సింగ్ పారిస్ క్రీడల ముగింపు వేడుకలో పాల్గొననున్నారు.
Boat Sink ఉత్తర ఫ్రాన్స్ తీరంలో పడవ బోల్తా పడిన ఘటనలో కనీసం 13 మంది వలసదారులు మరణించారు. ఓ బోటులో 50 మందికి పైగా ఉన్న ఇంగ్లీష్ ఛానల్లో ఈ ఘటన జరిగింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
కాసేపట్లో పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈ కార్యక్రమానికి ముందు పారిస్లో ఒలింపిక్ నిర్వాహకులు ఊహించని సంఘటన జరిగింది. పారిస్లోని చారిత్రక ఈఫిల్ టవర్ను ఓ వ్యక్తి అధిరోహించాడు. దీంతో అధికారులు హడావుడిగా ఈఫిల్ టవర్ ప్రాంతం చుట్టూ ఉన్న వారిని అక్కడి నుంచి పంపించారు.
పారిస్లో జరిగిన ఒలంపిక్స్లో రెండు కాంస్య పతకాలు సాధించిన మహిళా షూటర్ మను భాకర్ బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు భారీ ఘనస్వాగతం లభించింది.