కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన కొత్త ప్రొడక్షన్ కంపెనీ జీ స్క్వాడ్ లో నిర్మించిన ఫైట్ క్లబ్ మూవీ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వస్తోంది.ఈ మూవీ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. డైరెక్టర్ గా లోకేష్ రెండేళ్లలో రెండు హిట్స్ అందుకున్నా.. నిర్మాతగా మాత్రం ఈ ఫైట్ క్లబ్ మూవీ అతనికి నిరాశనే మిగిల్చింది.అబ్బాస్ ఎ. రెహ్మత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ ఫైట్…
కార్తీక్ రాజు మరియు సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన అథర్వ గతేడాది డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల అయింది.. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా కథ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగుతుంది.ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహించారు. శుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్టులు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి..థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్…
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నేరు’.డిసెంబర్ 21 వ తేదీన థియేటర్లలో విడుదల అయి బ్లాక్బాస్టర్ అయింది.కేరళ లో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. తక్కువ బడ్జెట్ లోనే రూపొందిన నేరు మూవీకి సుమారు రూ.85కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి. ఈ మూవీ పై ప్రశంసలు కూడా భారీ గా వచ్చాయి. ఇప్పుడు, ఈ మూవీ ఓటీటీ లోకి వచ్చింది. థియేటర్లలో మలయాళం లో మాత్రమే రిలీజైన నేరు.. ఓటీటీలోకి…
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఫీవర్ మొదలైంది. ఈ సంక్రాంతికి కానుకగా నేడు థియేటర్లలో గుంటూరు కారం, హనుమాన్ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలకు ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ హిట్స్ అంటూ టాక్ వినిపిస్తుంది.అలాగే ఓటీటీలో కూడా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా మరో మూవీ ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. అదే ‘సర్కారు నౌకరి’. సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ గోపరాజు హీరోగా పరిచయం అయ్యాడు.. డిఫరెంట్ టైటిల్, వైవిధ్యమైన కథ…
ఓటీటీ సంస్థలు సరికొత్త కంటెంట్తో సినిమాలను మరియు వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ చేస్తున్నాయి.ఈవారం కూడా అనేక చిత్రాలు మరియు వెబ్ సిరీసులు ఓటీటీలలోకి వచ్చేసాయి.. అందులో కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ కూడా వుంది.. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్గా వస్తోన్న కిల్లర్ సూప్లో బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయి ప్రధాన పాత్ర పోషించాడు. మనోజ్ బాజ్ పాయి ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా ఎంతగానో పాపులర్ అయ్యాడు. ది…
తెలుగులో రిలీజ్ అయిన లేటెస్ట్ హారర్ చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక.అంటే చాలా భయపెట్టే సినిమా అని అర్ధం. ఈ సినిమాలో తమిళ హీరో శ్రీరామ్ మరియు ఖుషీ రవి జంటగా నటించారు.ఈ సినిమాకు సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు. సలార్ ఫేమ్ ఈశ్వరి రావు మరియు అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించారు.కళాహి మీడియా బ్యానర్పై యశ్వంత్ దగ్గుమాటి పిండం చిత్రాన్ని నిర్మించారు. పిండం మూవీ డిసెంబర్ 15వ తేదీన…
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కీడా కోలా మూవీ రిలీజ్ కు ముందే ఎంతో ఆసక్తి రేపింది. అందుకు తగినట్లే హైదరాబాద్ నగరంతో పాటు పలు నగరాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే మూవీకి మిశ్రమ స్పందన రావడంతో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.తరుణ్ భాస్కర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతోపాటు ఓ పాత్రలో నటించాడు.ఈ సినిమాలో బ్రహ్మానందం,…
గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్ర పోషించిన సైకలాజిక్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ “మంగళవారం”.ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మంగళవారం సినిమాతో అజయ్ – పాయల్ కాంబో మరోసారి రిపీట్ అయింది. ఈ ఏడాది నవంబర్ 17న థియేటర్లలో రిలీజ్ అయిన మంగళవారం సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా మంగళవారం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా డిస్నీ+ హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చింది.…
ఓటీటీ ప్రేక్షకులు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ మరియు వెబ్ సిరీస్ అంటే ఎంతగానో ఇష్టపడుతుంటారు. కొంతమంది మూవీ లవర్స్ వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. వారికోసమే అన్నట్లుగా తాజాగా ఓ రియల్ క్రైమ్ స్టోరీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చి అలరిస్తోంది.కేరళలో జరిగిన ఓ రియల్ క్రైమ్ స్టోరీని ఇప్పటికే చాలా మంది సినిమా గా తెరకెక్కించారు. మరికొందరు డాక్యుమెంటరీ మరియు సీరియల్గా కూడా మలిచి విడుదల చేశారు.ఈ కేరళ క్రైమ్ స్టోరీ ఆధారంగా ఇప్పటికీ మూడు చిత్రాలు…