ప్రతి నెల ఆర్థిక పరంగా కొన్ని మార్పులు జరుగుతాయని అందరికీ తెలుసు.. అలాగే వచ్చే నెల ఫిబ్రవరి నుంచి కొన్ని మార్పులు రానున్నాయి.. ఈ మేరకు పెన్షన్ దారులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఎన్పీఎస్ నుంచి పార్షియల్ విత్డ్రాకు అవకాశం కల్పిస్తూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. కాగా, ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది.. మాములుగా…
ప్రతి నెల నెల కొన్ని రూల్స్ మారుతుంటాయి.. అలాగే ఫిబ్రవరి 1 నుంచి కూడా కొన్ని కొత్త నిబందనలు అమల్లోకి రాబోతున్నాయని తెలుస్తుంది.. కొత్త బడ్జెట్ తో ఫిబ్రవరి నుంచి కొన్ని అంశాల్లో మార్పులూ రానున్నాయి. ఆ మార్పులేంటో తెలుసుకుందాం.. SBI హోమ్ లోన్స్.. ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాల పై భారీగా తగ్గింపును అందిస్తుంది.. 65 bps కంటే తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తోంది. హోమ్…
ప్రతి నెల ఆర్థిక మార్పులు అనేవి జరుగుతాయి.. ఈ నెల కూడా సామాన్యులను ప్రభావితం చేసే కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.. డిసెంబర్ ఆర్థికపరంగా ఐదు కీలక మార్పులు జరగనున్నాయి. ఇవి దేశంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరి జీవితాలను ప్రభావితం చేయనున్నాయి. లోన్లు, గ్యాస్ సిలిండర్ ధర, పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం, డీమ్యాచ్ ఖాతాలున్నవారు నామిని ఇతర వివరాలు సమర్పించడం వంటివి ఈ నెలలో జరగనున్నాయి. ఇలా పలు ముఖ్యమైన విషయాల్లో డిసెంబర్…
ఇంకో రెండు రోజుల్లో నవంబర్ నెల ముగియబోతుంది.. డిసెంబర్ నెల ప్రారంభం కాబోతుంది.. ప్రతి నెలలాగే డిసెంబర్ నెలలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి.. బ్యాంకింగ్ రంగం నుంచి టెలికాం రంగానికి ఈ మార్పులు జరగనున్నాయి. అలాగే ఇంటి వంటగదిపై కూడా ప్రభావం చూపుతుంది. మరోవైపు, నవంబర్లోని కొన్ని రోజులు సీనియర్ సిటిజన్లకు కూడా చాలా ముఖ్యమైనవి.. డిసెంబర్ 1 నుంచి మారుతున్న కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్లో మార్పులు..…
అక్టోబర్ నెల ఈరోజుతో ముగియనుంది.. రేపటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.. కొత్త నెల ప్రారంభంతో అనేక ఆర్థిక మార్పులు జరగబోతున్నాయి. ఇది సామాన్య ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.. చమురు కంపెనీలు ఎల్పీజీ ధరలను నిర్ణయిస్తాయి. ఈ పండుగ సీజన్లో సాధారణ ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపే మార్పులు ఏమిటో తెలుసుకుందాం.. సిలిండర్ ధర.. ప్రభుత్వ చమురు కంపెనీలు ఎల్పిజి, పిఎన్జి, సిఎన్జి ధరలను ప్రతి నెల మొదటి తేదీన నిర్ణయిస్తాయి.…
ప్రతి నెల రూల్స్ మారుతాయి.. పలు వాటిల్లో కొన్ని రూల్స్ మారాయి.. దాంతో పాటుగా కొత్త సిమ్ తీసుకోవడంలో కూడా కొన్ని కీలక మార్పులు జరిగాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. టెలికాం రంగంలో పెను మార్పు చోటు చేసుకోనున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సిమ్ కార్డ్లను విక్రయించే నిబంధనలను మార్చనున్నట్లు గతంలో ప్రకటించింది.. ఇక నుంచి కొత్త సిమ్ తీసుకోవాలని అనుకొనేవారు కొన్ని నియమాలను తప్పక పాటించాలి..ఈ నిబంధనను పాటించడంలో విఫలమైతే 10 లక్షల రూపాయల వరకు…
విద్యా సంస్థల్లో అడ్మిషన్ల దగ్గర నుంచి ఆధార్ కార్డ్ వరకు ఇక అన్నింటికీ బర్త్ సర్టిఫికెట్ ఆధారం కానుంది. అన్ని రకాల అవసరాలకూ బర్త్ సర్టిఫికెట్ను సింగిల్ డాక్యుమెంట్ను తీసుకు వచ్చేందకు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది.
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.. తాజాగా కొత్త పొదుపు పథకాన్ని ప్రారంభించింది.. ఈ పథకంలో చేరాలేనుకొనే కస్టమర్లు రూ.150 రూపాయలు చెల్లిస్తే చాలు.. అంతేకాదు ఖాతా పొందిన తర్వాత అందులో మినిమమ్ బ్యాలెన్స్ కూడా ఉంచాల్సిన అవసరం లేదని యాక్సిస్ బ్యాంకు తెలిపింది. అకౌంట్లో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం లేకుండా ఇతర ఛార్జీల నుంచి మినహాయింపును పొందవచ్చు.. ఈ పొదుపు ఖాతా గురించి పూర్తి వివరాలను…
ప్రభుత్వం ఉద్యోగులకు కేంద్రం ఎప్పటికప్పుడు రూల్స్ మారుస్తున్న విషయం తెలిసిందే..డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సొనెల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) తాజాగా కీలకమైన స్పష్టత ఇచ్చింది.. ఎల్టీసీకి సంబంధించిన కొత్త రూల్స్ అంశంపై క్లారిటీ తీసుకువచ్చింది. ఎల్టీసీ కింద ట్రైన్ జర్నీ, ఎల్టీసీకి సంబంధించి ఎయిర్ టికెట్లు బుకింగ్ వంటి అంశాలపై ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది. 7వ వేతన సంఘం కింద జీతం తీసుకుంటున్న ఉద్యోగులకు ఈ రూల్స్ వర్తిస్తాయి.. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1988 కింద…