ప్రతి నెల ఆర్థిక మార్పులు అనేవి జరుగుతాయి.. ఈ నెల కూడా సామాన్యులను ప్రభావితం చేసే కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.. డిసెంబర్ ఆర్థికపరంగా ఐదు కీలక మార్పులు జరగనున్నాయి. ఇవి దేశంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరి జీవితాలను ప్రభావితం చేయనున్నాయి. లోన్లు, గ్యాస్ సిలిండర్ ధర, పెన్షనర్లు లైఫ్ సర్�
ఇంకో రెండు రోజుల్లో నవంబర్ నెల ముగియబోతుంది.. డిసెంబర్ నెల ప్రారంభం కాబోతుంది.. ప్రతి నెలలాగే డిసెంబర్ నెలలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి.. బ్యాంకింగ్ రంగం నుంచి టెలికాం రంగానికి ఈ మార్పులు జరగనున్నాయి. అలాగే ఇంటి వంటగదిపై కూడా ప్రభావం చూపుతుంది. మరోవైపు, నవంబర్లోని కొన్ని రోజులు సీనియర్ సి�
అక్టోబర్ నెల ఈరోజుతో ముగియనుంది.. రేపటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.. కొత్త నెల ప్రారంభంతో అనేక ఆర్థిక మార్పులు జరగబోతున్నాయి. ఇది సామాన్య ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.. చమురు కంపెనీలు ఎల్పీజీ ధరలను నిర్ణయిస్తాయి. ఈ పండుగ సీజన్లో సాధారణ ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చ�
ప్రతి నెల రూల్స్ మారుతాయి.. పలు వాటిల్లో కొన్ని రూల్స్ మారాయి.. దాంతో పాటుగా కొత్త సిమ్ తీసుకోవడంలో కూడా కొన్ని కీలక మార్పులు జరిగాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. టెలికాం రంగంలో పెను మార్పు చోటు చేసుకోనున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సిమ్ కార్డ్లను విక్రయించే నిబంధనలను మార్చను
విద్యా సంస్థల్లో అడ్మిషన్ల దగ్గర నుంచి ఆధార్ కార్డ్ వరకు ఇక అన్నింటికీ బర్త్ సర్టిఫికెట్ ఆధారం కానుంది. అన్ని రకాల అవసరాలకూ బర్త్ సర్టిఫికెట్ను సింగిల్ డాక్యుమెంట్ను తీసుకు వచ్చేందకు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది.
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.. తాజాగా కొత్త పొదుపు పథకాన్ని ప్రారంభించింది.. ఈ పథకంలో చేరాలేనుకొనే కస్టమర్లు రూ.150 రూపాయలు చెల్లిస్తే చాలు.. అంతేకాదు ఖాతా పొందిన తర్వాత అందులో మినిమమ్ బ్యాలెన్స్ కూడా ఉంచాల్సిన అవసరం లేదని యాక్సిస్ బ్యా�
ప్రభుత్వం ఉద్యోగులకు కేంద్రం ఎప్పటికప్పుడు రూల్స్ మారుస్తున్న విషయం తెలిసిందే..డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సొనెల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) తాజాగా కీలకమైన స్పష్టత ఇచ్చింది.. ఎల్టీసీకి సంబంధించిన కొత్త రూల్స్ అంశంపై క్లారిటీ తీసుకువచ్చింది. ఎల్టీసీ కింద ట్రైన్ జర్నీ, ఎల్టీసీకి సంబంధించి ఎయిర్ టి�
బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది.. ఇప్పుడు ఏడో సీజన్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఏడవ సీజన్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సీజన్ కి కూడా వ్యాఖ్యాతగా అక్కినేని నాగార్జున వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. మొదట్లో బాల�
ప్రతి నెల కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్న రానున్నాయి.. ప్రతి నెల నెల కొత్త రూల్స్ అందుబాటులోకి వస్తుంటాయి.. మరో నాలుగు రోజుల్లో జూలై నెల ప్రారంభం కానుంది.. వచ్చే నెల కూడా కొన్ని మార్పులు రానున్నాయి.. అవేంటో ఒకసారి చూద్దాం.. వంట గ్యాస్.. ఎల్పీజీ సిలెండర్ ధరలు, సీఎన్జీ-పీఎన్జీ గ్యాస్ ధరల విషయంలో కచ్చిత