తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) పేరు మార్చబడింది. ఆర్టీసీ సంస్థ TSRTC పేరు TGSRTC గా మార్చబడిందని సంస్థ ఎండీ సజ్నార్ X వేదికగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీ గా మార్చారు. దీని ప్రకారం, X యొక్క అధికారిక ఖాతా కూడా TGSRTCకి మార్చబడింది. ప్రయాణీకులు తమ విలువై�
ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొత్త విషయం చెప్పింది. ఇప్పటి వరకు ఉన్న నింధనలలో కొన్నింటిని సవరించింది. డ్రైవింగ్ లైసెన్స్, ట్రైనింగ్ సంబందించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ జూన్ 1, 2024 నుంచే అమలులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
విమాన ప్రయాణమన్నా.. ట్రైన్ ప్రయాణాలన్నా.. కొద్ది రోజులు ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలి. లేదంటే ప్రయాణం సాఫీగా సాగదు. అయితే కొన్ని సార్లు రిజర్వేషన్ అయ్యాక కూడా విమానాలు, ట్రైన్స్ క్యాన్సిల్ అవుతుంటాయి.
ప్రతి నెల కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయన్న విషయం తెలిసిందే.. మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.. అలాగే ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయన్న సంగతి తెలిసిందే.. 1 ఏప్రిల్ 2024 నుంచి అనేక ఆర్థిక నియమాలలో మార్పులు వచ్చాయి. ఈ ఆర్థిక నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.. లేకుంటే తీవ్రంగా నష్టపో�
టెలికామ్ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో సిమ్ కార్డు కొనుగోలుదారుల కోసం కొత్త నిబంధనలు విధించింది. ట్రాయ్ తీసుకువచ్చిన ఈ రూల్స్ జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రతి నెల ఆర్థిక విషయాల్లో అనేక మార్పులు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. ఈరోజు మార్చి 1 నేటి నుంచి అనేక వాటిల్లో మార్పులు జరిగినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.. మార్చితో ఆర్థిక ఏడాది ముగుస్తోన్న నేపథ్యంలో కొత్త నిబంధనలపై సామాన్యులు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.. వచ్చే నెల నుంచి అమల్లోకి వచ�
ప్రతి నెల ఆర్థిక విషయాల్లో అనేక మార్పులు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. రేపటితో ఫిబ్రవరి నెల ముగియనుంది.. మార్చి నెలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.. కొత్త నెల ప్రారంభంలో నిబంధనల్లో కొన్ని మార్పులు సహజం.. మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. మార్చితో ఆర్థిక ఏడాది ముగుస్తోన్న నేపథ్యంలో క�
ప్రతి నెల ఒకటో తారీఖున ఆర్థిక లావాదివేలతో పాటుగా దేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. అదే విధంగా ఈ నెల కూడా అనేక వాటిల్లో మార్పులు వచ్చినట్లు తెలుస్తుంది.. కొత్త ఏడాది జనవరి నెల పూర్తి అయ్యింది.. ఇప్పుడు ఫిబ్రవరి నెల వచ్చేసింది.. ఈ నెలల్లో అనేక మార్పులు జరిగాయి.. ఎన్పీఎస్ లో చాలా మార్పులు వచ�
ప్రతి నెల ఆర్థిక పరంగా కొన్ని మార్పులు జరుగుతాయని అందరికీ తెలుసు.. అలాగే వచ్చే నెల ఫిబ్రవరి నుంచి కొన్ని మార్పులు రానున్నాయి.. ఈ మేరకు పెన్షన్ దారులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఎన్పీఎస్ నుంచి పార్షియల్ విత్డ్రాకు అవకాశం కల్పిస్తూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ
ప్రతి నెల నెల కొన్ని రూల్స్ మారుతుంటాయి.. అలాగే ఫిబ్రవరి 1 నుంచి కూడా కొన్ని కొత్త నిబందనలు అమల్లోకి రాబోతున్నాయని తెలుస్తుంది.. కొత్త బడ్జెట్ తో ఫిబ్రవరి నుంచి కొన్ని అంశాల్లో మార్పులూ రానున్నాయి. ఆ మార్పులేంటో తెలుసుకుందాం.. SBI హోమ్ లోన్స్.. ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాల �