November New Rules : నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ నెల ఈరోజుతో ముగియనుంది.. రేపటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.. కొత్త నెల ప్రారంభంతో అనేక ఆర్థిక మార్పులు జరగబోతున్నాయి. ఇది సామాన్య ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.. చమురు కంపెనీలు ఎల్పీజీ ధరలను నిర్ణయిస్తాయి. ఈ పండుగ సీజన్లో సాధారణ ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపే మార్పులు ఏమిటో తెలుసుకుందాం..
సిలిండర్ ధర..
Also Read
- Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్లోనే..
- Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
ప్రభుత్వ చమురు కంపెనీలు ఎల్పిజి, పిఎన్జి, సిఎన్జి ధరలను ప్రతి నెల మొదటి తేదీన నిర్ణయిస్తాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పండుగల ముందు ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇస్తుందో లేక ధరలు నిలకడగా ఉంచుతుందో చూడాలి…
ఎల్ఐసీ పాలసీ..
ఎల్ఐసీ పాలసీలు ఏవైనా ల్యాప్ అయ్యి, దాన్ని రీస్టార్ట్ చేయాలనుకుంటే మీకు అక్టోబర్ 31 వరకు అవకాశం ఉంది. ఆగి ఉన్న పాలసీని పునరుద్ధరించేందుకు ఎల్ఐసీ ప్రత్యేక ప్రచారాన్ని (ఎల్ఐసీ పాలసీ రివైవల్ క్యాంపెయిన్) ప్రారంభించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఈ ప్రత్యేక ప్రచారంలో రూ. 1 లక్ష ప్రీమియంపై ఆలస్య రుసుములో 30 శాతం తగ్గింపు అంటే గరిష్టంగా రూ. 3,000 ఇవ్వబడుతుంది. 1 లక్ష నుండి 3 లక్షల మధ్య, 30% తగ్గింపు లభిస్తుంది. అంటే గరిష్టంగా రూ. 3500, 3 లక్షల కంటే ఎక్కువ, 30% తగ్గింపు అంటే రూ. 4000 వరకు బెనిఫిట్ పొందవచ్చు.దానికి చివరి అవకాశం ఈరోజే.. ఈ పని త్వరగా పూర్తి చెయ్యండి..
ల్యాప్టాప్లు దిగుమతి..
ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. నవంబర్లో దీనికి సంబంధించి ఎలాంటి మార్పులు వస్తాయనే దానిపై రేపు స్పష్టత రానుంది..
ఇక చివరగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటే BSE అక్టోబర్ 20, 2023న ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో తన లావాదేవీల రుసుములను పెంచబోతున్నట్లు తెలియజేస్తూ పెద్ద ప్రకటన చేసింది. ఎస్అండ్పీ, బీఎస్ఈ సెన్సెక్స్ ఎంపికలపై ఈ ఛార్జీలు విధించబడతాయి..రిటైల్ వ్యాపారుల పై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని తెలుస్తుంది..
- Tags
- latest news
- new rules
- november
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!