Tamil Nadu: సమ్మర్ హాలిడేస్ రావడం, ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు కుటుంబం, ఫ్రెండ్స్తో ఊటీ, కొడైకెనాల్ వెళ్తామనుకుంటున్న వారికి తమిళనాడు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ రెండు ప్రాంతాల్లో ఈ-పాస్ విధానం అమలు చేయడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక నుంచి వెళ్లిన పర్యాటకులకు ఈ
దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఊటీ, కొడైకెనాల్ టూరిస్టులతో కిటకిటలాడుతున్నాయి. ఓ వైపు పరీక్షల కాలం ముగియతుండడం.. ఇంకోవైపు సమ్మర్ కావడంతో చల్లదనం కోసం ఊటీకి వెళ్తున్నారు. అయితే అక్కడ అధికారులు ఆంక్షలు విధించారు. ఈ విషయం తెలియక వెళ్లిన పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
UPSC New Rules: భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం సంసిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ సంవత్సరం నుండి యూపీఎస్సీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 నోటిఫికేషన్ తాజాగా విడుదల అయింది. ఇందులో ఉన్న కొత్త మార్పుల ప్రకారం, ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే �
Aadhaar Update: ఆధార్ కార్డ్ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ( UIDAI ) జారీ చేస్తుంది. ఆధార్ కార్డ్ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది అనేక రకాల సేవలకు ఉపయోగించబడుతుంది. ఆధార్ కార్డు సహాయంతో, కొత్త సిమ్ కార్డు కొనడం, బ్యాంకు ఖాతా తెరవడం ఇంకా ప్రభుత్వ సబ్సిడీ, పాస్పోర్ట్ పొందడం కోసం దరఖాస్తు చేయడం వంటి ప్రత�
Credit Card New Rules: నవంబర్ 15 నుండి అమలులోకి రానున్న క్రెడిట్ కార్డ్ నియమాలలో ఐసీసీఐ బ్యాంక్ గణనీయమైన మార్పులు చేసింది. వీటిలో ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, యుటిలిటీ చెల్లింపులు, అనుబంధ కార్డ్ ఛార్జీలు, ఇతర సేవలకు సంబంధించిన మార్పులు ఉన్నాయి. ఇందులో భాగంగా.. ఐసిఐసిఐ బ్యాంక్ కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ �
క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ మార్పులు, ఆదాయపు పన్ను మార్పులు, పోస్టాఫీసు పథకాల మార్పులు అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి రానున్నాయి. నగదు మార్పుల్లో పీఎన్బీ నుంచి ఇటీవలి పొదుపు ఖాతా రుసుములు, డెబిట్ కార్డ్ల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ఛార్జీలు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ నిబంధనలు, చిన్న ప
ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే నెలలో ఆర్థిక, బ్యాంకింగ్ నిబంధనలలో అనేక మార్పులు రానున్నాయి. ఈ నియమాలు వినియోగదారులను.. పెట్టుబడిదారులను ఒకే విధంగా ప్రభావితం చేస్తాయి. ఈ మార్పులు పన్నులు, బ్యాంకింగ్ ఛార్జీలు, పెట్టుబడి ఎంపికలు.. సామాన్య ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ఆగస్ట్ 1 నుంచి జరిగే మార్ప�
Rules Change fron 1 June: లోక్సభ ఎన్నికల చివరి దశలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఈ రోజున అనేక నియమాలలో మార్పులు ఉంటాయి. ఇది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
జూన్ 1 నుంచి మీ ఇంటి ఖర్చులకు సంబంధించిన నియమాలలో మార్పులు జరగనున్నాయి. ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. గతంలో కంటే ఈసారి కూడా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఎల్పీజీ సిలిండర్, బ్యాంక్ సెలవులు, ఆధార్ అప్డేట్, డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన నిబంధనలలో మార్పులు ఉంటాయి.