New Rules: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్రం కొత్త రూల్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం ఉద్యోగులకు కేంద్రం ఎప్పటికప్పుడు రూల్స్ మారుస్తున్న విషయం తెలిసిందే..డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సొనెల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) తాజాగా కీలకమైన స్పష్టత ఇచ్చింది.. ఎల్టీసీకి సంబంధించిన కొత్త రూల్స్ అంశంపై క్లారిటీ తీసుకువచ్చింది. ఎల్టీసీ కింద ట్రైన్ జర్నీ, ఎల్టీసీకి సంబంధించి ఎయిర్ టికెట్లు బుకింగ్ వంటి అంశాలపై ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది. 7వ వేతన సంఘం కింద జీతం తీసుకుంటున్న ఉద్యోగులకు ఈ రూల్స్ వర్తిస్తాయి..
సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1988 కింద ఎల్టీసీ రూల్స్ వర్తిస్తాయి. డీఓపీటీ ఈ మేరకు ఆఫీస్ మెమరాండమ్ జారీ చేసింది. ఇకపై ఉద్యోగులకు లీవ్ ట్రావెల్ కన్షీషన్ కింద బుక్ చేసుకున్న టికెట్లపై కేటరింగ్ చార్జీలను రీయింబర్స్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు కేటరింగ్ ఫెసిలిటీ పొందాలా? వద్దా? అనే అంశానికిసంబంధించి ఆప్షన్ కల్పిస్తోంది.. ఉద్యోగులు టికెట్ బుకింగ్ సమయంలో ఈ ఆప్షన్ ను ఎందుకుంటే ఎల్టీసీ కింద కేటరింగ్ చార్జీలను రీయింబర్స్మెంట్ పొందొచ్చు..
Also Read
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
ఎయిర్లైన్స్ విధించే క్యాన్సలేషన్ చార్జీలు, అలాగే మూడు ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్లు (ఐఆర్సీటీసీ, బీఎల్సీఎల్, ఏటీటీ).. వారి ప్లాట్ఫామ్ వినియోగించుకోవడం వల్ల వసూలు చేసే క్యాన్సలేషన్ చార్జీలను రీయింబర్స్ చేసే వెసులుబాటు కూడా ప్రభుత్వం అందిస్తోంది. దీని వల్ల ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ కొత్త రూల్స్ ఈ నెల నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.. ఇకపోతే ఉద్యోగులకు మరోవైపు డీఏ జీతాల పెంపు 4 శాతం ఉంటుందని అంటున్నారు.. ఇదే జరిగితే ఉద్యోగులకు డీఏ 46 శాతానికి చేరొచ్చు. దీని వల్ల ఎంప్లాయీస్కు వేతనాలు కూడా పెరగనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు సార్లు డీఏను పెంచుతుంది. జనవరి నుంచి జూన్ కాలానికి ఒకాసారి, అలాగే జూలై నుంచి డిసెంబర్ కాలానికి మరోసారి డీఏ పెంపు ఉంటుంది. ఇలా డీఏ పెరగడం వల్ల ఉద్యోగులకు వేతనాలు కూడా పైపైకి చేరుతాయి. అంతేకాకుండా ఉద్యోగులకు హెచ్ఆర్ఏ కూడా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి.. ఇది నిజమైతే ఉద్యోగులకు జీతాలు మరింత పెరుగుతాయని అంచనా..
తాజావార్తలు
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
ట్రెండింగ్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!