Kejriwal: కేజ్రీవాల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన అరెస్ట్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఆయనను అరెస్ట్ చేయడానికి ఈడీ వద్ద తగినంత ఆధారం ఉందని మంగళవారం కోర్టు స్పష్టం చేసింది. దాంతో కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి దారితీసిన తగినంత సమాచారం, ప్రూఫ్స్ ఈడీ వద్ద ఉన్నాయని.. అలాగే కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడం, అలాగే ఆయన వల్ల జరిగిన జాప్యం వల్ల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నవారిపై కూడా ప్రభావం చూపిందని ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ అరెస్టు అవసరంపై మంగళవారం తీర్పునిచ్చింది.
Also read: TDP: విరాళాల కోసం ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించిన టీడీపీ.. మొదటి డొనేషన్ ఎంతో తెలుసా..?
Also Read
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..
ఇక ఈ కేసులో భాగంగా రాజ్యాంగ నైతికతకు కట్టుబడి ఉంటుందని., రాజకీయ నైతికతకు కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా కోర్టు రాజకీయాల జోలికి వెళ్లదని., అరెస్టు సమయాన్ని ఈడీ నిర్ణయించినట్లు తాను భావించబోమని., కేసు ఏదైనా అందులోని నిందితుల అరెస్ట్ చట్ట ప్రకారం పరిశీలించి చేయాల్సి ఉంటుందని., ఎన్నికల సమయం ప్రకారం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇక లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకుని ఈడీ తనను ఇప్పుడు అరెస్టు చేసిందన్న కేజ్రీవాల్ వాదనను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది.
Also read:Margani Bharat: డబుల్ ఇంజిన్, త్రిబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఫలితాలు శూన్యం
చట్టం అందరికీ ఒకే ‘లా’ ఉంటుందని.., కోర్టు వివిధ కేటగిరీలకు చట్టాలు ఉన్నాయని.. ముఖ్యమంత్రిగా ఆయనకీ ఎలాంటి ఇమ్యూనిటీ లేదని కోర్టు స్పష్టం చేసింది. ఆప్ అధినేతను జ్యుడీషియల్ కస్టడీకి పంపిన ఉత్తర్వుతో సహా ట్రయల్ కోర్టు రిమాండ్ ఉత్తర్వులను కూడా జస్టిస్ స్వర్ణ కాంత శర్మ సమర్థించారు. ఇందులో భాగంగానే కేజ్రీవాల్ పాత్ర లిక్కర్ పాలసి రూపకల్పన, మనీలాండరింగ్ వ్యవహారంలో ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా తెలిపింది. ఇందుకు సంబంధించి ముడుపులు తీసుకోవడంలో కేజ్రీవాల్ ప్రధాన పాత్ర ఉందని కోర్టు పేర్కొంది. ఇక ముఖ్యంగా తమకు ఉన్న అంశం కేవలం కేజ్రీవాల్, దర్యాప్తు సంస్థ ఈడీ మధ్య మాతరమే అని.. కేంద్ర ప్రభుత్వానికి, ఆప్ అధినేతకు మధ్య వివాదం కాదని కోర్టు క్లియర్ గా పేర్కొంది.
తాజావార్తలు
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
-
China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
-
Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
-
Pakistan Restores Historic Hindu Names : పాకిస్తాన్ ‘హిందూ’ జపం.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!