Artemis 2: మానవసహిత అంతరిక్ష ప్రయాణంలో ఆర్టెమిస్ -2 రికార్డ్ సృష్టించింది. నాసా మిషన్ సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. 50 ఏళ్ల ఏళ్ల తర్వాత తొలి చంద్రుడి అంతరిక్ష యాత్ర కొనసాగుతోంది, నలుగురు వ్యోమగాములు చంద్రుడి సమీపంలోకి వెళ్లారు. ఇప్పటికే వ్యోమనౌక చంద్రుడి గ్రావిటీ పరిధిలోకి వెళ్లింది.
Artemis 2: అంతరిక్ష పరిశోధనలో సరికొత్త చరిత్ర నమోదైంది. మానవసహిత అంతరిక్ష యాత్రలలో అద్భుతం జరిగింది. ఆర్టిమిస్ -2 మిసన్ చంద్రుని గ్రావిటేషనల్ పరిధిలోకి చేరింది. 1972 డిసెంబర్ నుంచి ఏ మానవుడు కూడా భూమి కక్ష్యను దాటి వెళ్లలేదు. ఏప్రిల్ 2, 2026న దీనికి నాసా ఆర్టిమిస్-2 మిషన్ ముగింపు పలిచింది. ఈ మిషన్ ద్వారా ప్రయాణించిన వ్యోమగాములు భూమి నుంచి 4,06,773 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇది అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్ర…
Nuzvid: అమాయక ప్రజల ఆశను పెట్టుబడిగా మార్చుకున్న కొందరు కేటుగాళ్లు ‘రైస్ పుల్లింగ్’ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. లక్ష రూపాయలు ఇస్తే ఏకంగా కోటి రూపాయలు వస్తాయంటూ నమ్మబలికి సుమారు రూ. 2.5 కోట్లు వసూలు చేసిన ఉదంతం నూజివీడులో కలకలం రేపుతోంది. ఈ మోసంతో బాధితులు ఇప్పుడు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. VC Sajjanar: మీ బాస్ పేరుతో వాట్సాప్ మెసేజ్ వస్తే నమ్మకండి!.. సీపీ సజ్జనర్ హెచ్చరిక.. నూజివీడుకు చెందిన దాచేపల్లి…
nASA Artemis II mission: అంతరిక్ష పరిశోధనలో మరో కీలక మైలురాయిని అందుకోవడానికి నాసా (NASA) సిద్ధమైంది. ‘ఆర్టెమిస్ II’ (Artemis II) మిషన్ ద్వారా 50 సంవత్సరాల తర్వాత మళ్లీ మనుషులను చంద్రుడి చుట్టూ పంపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ చారిత్రాత్మక ప్రయోగం ఏప్రిల్ 1న ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్లోని ప్యాడ్ 39B నుంచి జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:54 గంటలకు ప్రయోగం జరగనుంది. ప్రయోగానికి ముందు నిర్వహించే ట్యాంకింగ్…
నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ (NISAR) ప్రతి 12 రోజులకు 100 మీటర్ల రిజల్యూషన్లో భారతదేశంలో నేల తేమ డేటాను అందిస్తుందని ఇస్రో శనివారం తెలిపింది. NISAR కి చెందిన S అండ్ L బ్యాండ్లు నిరంతరం భారత భూభాగాన్ని స్కాన్ చేస్తున్నాయి. ఇది ప్రతి 12 రోజులకు అధిక రిజల్యూషన్, వివరణాత్మక డేటాను అందిస్తుంది. ఈ డేటా రైతులకు నీటిపారుదల, కరువు నిర్వహణ, పంట ఆరోగ్య పర్యవేక్షణలో సహాయపడుతుంది. నేల తేమ పంట ఆరోగ్యం, నీటిపారుదల…
Planetary Parade: ఫిబ్రవరిలో ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించబోతోంది. 6 గ్రహాలు దాదాపుగా ఒకే సరళరేఖపై ఉన్నట్లుగా ఆకాశంలో కనువిందు చేయనున్నాయి. ఇప్పటి నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యూరేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఆకాశంలో ఒకే భాగంలో కనిపిస్తాయి.
కృత్రిమ మేధస్సు (AI) ప్రతి రంగంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుందని నిరూపిస్తోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అంతరిక్ష యాత్రలో AI ద్వారా పెద్ద విజయాన్ని సాధించింది. NASA మార్స్ రోవర్, పెర్సెవరెన్స్, ఇటీవల ఆంత్రోపిక్ AI చాట్బాట్, క్లౌడ్ అందించిన ఆదేశాలను ఉపయోగించి దాని మొదటి డ్రైవ్ను పూర్తి చేసింది. ఈ విజయం మరొక గ్రహం మీద రోవర్ కదలికలను ప్లాన్ చేయడంలో ఒక జనరేటివ్ AI మోడల్ ప్రత్యక్షంగా పాత్ర పోషించి మొదటిసారి హిస్టరీ క్రియేట్…
Earth Water: ఈ విశ్వంలో దేవుడు సృష్టికి అద్భుత సాక్ష్యం మనం నివసిస్తున్న ‘‘భూగ్రహం’’. అత్యంత పక్కాగా ఒక నక్షత్రం నుంచి ఎంత దూరంలో ఉంటే జీవజాలం మనుగడ సాధ్యం అవుతుందో అలాంటి ‘‘గోల్డెన్ లాక్ జోన్’’లో భూమి ఉంది. అయితే, మొదట జీవం సముద్రాల్లో పుట్టిందని అనేక థియరీలు చెబుతాయి.
అంతరిక్ష పరిశోధన చరిత్రలో 2026 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. సుమారు అర శతాబ్దం క్రితం అపోలో మిషన్ల ద్వారా మనిషి చంద్రుడిపై అడుగుపెట్టిన తర్వాత, మళ్ళీ అంతటి సాహసోపేతమైన ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) సర్వం సిద్ధం చేసింది. తన ‘ఆర్టెమిస్’ ప్రోగ్రామ్లో భాగంగా అత్యంత కీలకమైన ‘ఆర్టెమిస్-2’ మిషన్ను ఫిబ్రవరి 6, 2026న ప్రయోగించడానికి ముహూర్తం ఖరారైంది. ఈ చారిత్రాత్మక ప్రయాణంలో నలుగురు వ్యోమగాములు చందమామ కక్ష్యలోకి వెళ్లి రానుండడం…
నాసా, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థల సంయుక్త మిషన్ నిసార్ ప్రయోగం ఇవాళ జరగనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రోజు సాయంత్రం 5.40 గంటలకు ప్రయోగించనున్నారు. జీఎస్ఎల్వీ-ఎఫ్ 16 రాకెట్ ద్వారా నిసార్ శాటిలైట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.