Balakrishna : తెలుగు నాట రియాల్టీ షో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఎనిమిది సీజన్లు అయిపోయాయి. త్వరలోనే బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ స్టార్ట్ కాబోతోంది. అయితే ఇప్పటి వరకు హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ప్లేస్ లో మరో కొత్త స్టార్ ను తీసుకురావాలని చూస్తున్నారంట. ఎందుకంటే ప్రతిసారి నాగార్జుననే ఉంటే ప్రేక్షకుల నుంచి అనుకున్నంత పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదని మేనేజ్ మెంట్ భావిస్తోంది. నాగార్జున ది బెస్ట్…
నిండు నూరేళ్ళ జీవితం గడపాలి అంటే అదృష్టం ఉండాలి. ఎలాంటి బంధం అయిన చిన్న కలహాలు వస్తే సర్దుకోవాలి తప్ప తెగే వరకు లాగకూడదు. ఆ బ్రేకప్ అనేది కుటుంబాని చాలా డిస్టర్బ్ చేస్తుంది. అక్కినేని ఫ్యామిలీ దీనికి నిదర్శనం. నాగార్జున మొదటి భార్య ని వదిలేసి అమలని పెళ్లి చేసుకున్నాడు. చైతన్య సమంత ని వదిలేసి, శోభితను రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఇక అఖిల్ కూడా ముందు ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరుపుకుని తనతో విడిపోయి…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కుబేర’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ప్రముఖ నటులు ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నా, జిమ్ సర్భ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ నెలలో పూర్తి కానుంది. ఇప్పటికే నాగార్జునకు సంబంధించిన భాగాల షూటింగ్ ముగిసినట్లు తెలుస్తోంది, అయితే ధనుష్కు సంబంధించిన షూటింగ్ ఏప్రిల్లో సమాప్తం కానుంది. ఈ చిత్రం జూన్ 20, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది.…
ఎన్ని సార్లు చూసిన మళ్ళి మళ్ళి చూడాలి అనిపించే చిత్రాలు కొన్ని ఉంటాయి. ఇందులో దర్శకుడు శేకర్ కమ్ముల మూవీస్ అధిక సంఖ్యలో ఉంటాయి. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, హ్యాపీడేస్, ఆవకాయ బిర్యాని, ఫిదా .. ఇలా మంచి మంచి కథలు అందించాడు శేకర్ కమ్ముల. అయితే ఈ మూవీస్ లో ‘హ్యాపీడేస్’ మూవీ చూస్తే ఇప్పటికీ ఫ్రెష్గా అనిపిస్తుంది. దాదాపు 17 ఏళ్ల క్రితం ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా…
పూరి జగన్నాథ్ ఒకప్పుడు తెలుగులో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు అందించాడు. మధ్య మధ్యలో ఫ్లాపులు పడ్డా తిరిగి నిలబడి పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు అందించాడు. అయితే ఆయన నుంచి చివరిగా వచ్చిన రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ముందుగా వచ్చిన లైగర్ సినిమా ఆయనను భారీ నష్టాలపాలు చేయగా ఈ మధ్యకాలంలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆ నష్టాలను డబుల్ చేసింది. ఇప్పుడు పూరీ జగన్నాథ్ పరిస్థితి…
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లో పూజ హెగ్డే ఒకరు. బిగినింగ్ లోనే పెద్ద స్టార్ లతో జత కట్టి అనతి కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ గురించి చెప్పక్కర్లేదు. ఈ అమ్మడుకు కూడా అనంతరం ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. దీంతో అందరి లాగే బాలీవుడ్ లోకి జంప్ అయ్యింది. అక్కడ సల్మాన్ వంటి బడా హీరోలతో జత కట్టి స్కిన్ షో కూడా పెంచినప్పటికీ పూజకి నిరాశే మిగిలింది. ఇలా గత కొంత…
కింగ్ నాగార్జున బుక్మై షోలో 'తల' సినిమా మొదటి టికెట్ కొనుగోలు చేశాడు. అనంతరం సినిమా యూనిట్కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు. వాస్తవానికి 'తల' చిత్రాన్ని దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వంతో రూపొందించారు. ఈ సిమాతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ ఈ హీరోగా ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు.
ఇండియన్ ఫిలిం హిస్టరీలోని బెస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాల్లో ‘మున్నాభాయ్’ ఒకటి. సంజయ్ దత్ హీరోగా నటించిన ఈ మూవీ అతని కెరీర్ను గొప్ప మలుపు తిప్పింది. దీన్నే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘శంకర్ దాదా MBBS’ టైటిల్తో రీమేక్ చేస్తే అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ‘లగేరహో మున్నాభాయ్’ తీస్తే అది కూడా ఘన విజయం సాధించింది.బాలీవుడ్ లో ఇప్పటిదాకా అపజయమే ఎరుగని దర్శకుడు తిప్పుతూ రాజ్ కుమార్ హిరాని రూపొందించిన…
Nagarjuna : టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హౌస్లో కలిశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు (ANR) 100వ జయంతిని పురస్కరించుకుని "మహాన్ అభినేత అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ" అనే గ్రంథాన్ని ప్రధాని మోదీకి అందించారు.
సౌత్లో లేడీ సూపర్ స్టార్గా అనతి కాలంలోనే గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో, అందంతో ఈ స్థాయికి ఎదిగింది. మొదట స్కిన్ షోతో రెచ్చిపోయిన ఫేమ్ వచ్చే కొద్ది డిసెంట్ పాత్రలు ఎంచుకుంటూ కెరీర్ని ప్లాన్ చేసుకుంది. అందుకే తను స్టార్ హీరోయిన్ అయ్యింది. ప్రజంట్ బాషా తో సంబంధం లేకుండా వరుస భారీ చిత్రల్లో నటిస్తోంది. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే వ్యక్తిగతంగా…