బిగ్బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. కొన్ని గంటల్లో ఈ రియాలిటీ షోకు శుభం కార్డు పడనుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన సీజన్ 8.. నేడు (డిసెంబర్ 14) ముగియనుంది. గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తునట్లు పశ్చిమ మండల పోలీసులు తెలిపారు. దాదాపుగా 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
Controversies Rock Tollywood: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రిటీలకు దిష్టి తగిలినట్లుంది. ఎందుకంటే, కొద్ది రోజులుగా వరుసగా టాలీవుడ్ కు చెందిన స్టార్ నటుల కుటుంబాలు వరుస వివాదాలలో చిక్కుకుంటున్నారు.
BiggBoss : బిగ్ బాస్ సీజన్ 8 ఈ ఆదివారంతో ముగిసిపోతుంది. దీంతో ఆందోళనలో ఉన్న బీబీ ఫ్యాన్స్ కి ఒక సూపర్ అప్డేట్ వచ్చింది. బిగ్ బాస్ ఆడియన్స్ కోసం ఈసారి బీబీ నాన్ స్టాప్ రెండో సీజన్ రెడీ చేస్తున్నారు.
BiggBoss 8 : బిగ్ బాస్ సీజన్ 8 ఈ వారంతో పూర్తి కాబోతుంది. దాదాపు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. డిసెంబర్ 15 ఆదివారం సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది.
Coolie : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో `కూలీ`సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ శర వేగంగా కొనసాగుతుంది. ఇందులో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ట్రెండ్కు తగ్గట్టుగా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఫాలో అవ్వడమే కాదు.. సినీ రంగంలో ఛేంజెస్కు తగ్గట్టుగా మేకోవర్ అవుతున్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున. వరుసగా యంగ్ అండ్ టాలెంట్ డైరెక్టర్లను లైన్లో పెడుతున్నారు. రీసెంట్లీ మరో యంగ్ ఫిల్మ్ మేకర్కు ఓకే చెప్పారట కింగ్. దానికి తోడు తాజాగా శ్రీశైలంలో ఆయన సిక్స్ ప్యాక్ తో సందడి చేసాడు. యంగ్ హీరోలకైనా వయస్సు అయిపోతుందేమో కానీ.. సీనియర్ హీరో నాగార్జునకు మాత్రం ఏజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఫుల్ ఫిజిక్…
BiggBoss 8 : బిగ్ బాస్ సీజన్ 8లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. ఆల్రెడీ శనివారం ఓ ఎలిమినేషన్ పూర్తయి తేజ హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు. మొత్తంగా ఈ వారం రోహిణి తప్ప మిగతా కంటెస్టెంట్లు అందరూ నామినేషన్లలో ఉన్నారు.
Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. అలాగే టేస్టీ తేజ ఎలిమినేట్ అయి హౌసు నుంచి బయటకు వచ్చాడు.
Biggboss : బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది. బిగ్ బాస్ తెలుగు 8 మరో రెండు వారాలు మాత్రమే ఉండనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారానికి టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే హౌజ్లో మిగులుతారు.
మంత్రి కొండా సురేఖకు మరో దెబ్బ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకుంది. ఈ క్రమంలో.. వెంటనే కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.