Donald Trump: అమెరికాలో అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై మూడోసారి దాడికి ప్రయత్నించారు. అక్టోబర్ 12న కాలిఫోర్నియాలో డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ వెలుపల ఆయుధం కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారు. కోచెల్లా వ్యాలీలో ట్రంప్ ర్యాలీ వెలుపల చెక్ పాయింట్ వద్ద అనుమానితుడైన వేన్ మిల్లర్ను అరెస్టు చేసిన ఒక రోజు తర�
Murder Attempt: ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లా నాయి బస్తీ 24లో ఓ బిచ్చగాడు రోడ్డుపై వెళ్తున్న వారిని బిక్షాటన చేసేవాడు. అదే సమయంలో తనకు దానం చేయని వారిపై దుర్భాషలాడేవాడు. ఇకపోతే తాజాగా నాయి బస్తీ-24లో నివాసముంటున్న ఓ వ్యక్తి కూడా అటుగా వెళ్తున్నాడు. అయితే యాచకుడు అతనిని దానం చేయాలని వేడుకున్నాడు. కానీ, స�
పల్నాడు జిల్లా ముప్పాళ్ళలో దారుణం చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న మహిళతో పాటు, ఆమె కొడుకును హత్య చేసేందుకు ప్రయత్నించారు ముద్దా శ్రీను అనే వ్యక్తి.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ మహిళతో ఈపూరు మండలం, ముప్పాళ్ళకు చెందిన ముద్ద శ్రీను గడిచిన మూడు సంవత్సరాలుగా హైదరాబాదులో సహజీవనం చేస్తున్నాడు. అయ�
ఈ మధ్యకాలంలో కొందరు మనుషుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు తరచుగా చూస్తూ ఉన్నాం. తాజాగా ఓ నరరూప రాక్షసుడి చేతిలో యువతి చిత్రవధ అనుభవించింది. మాటల్లో చెప్పలేనంత నరకాన్ని చూసింది. సదరు మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. నీళ్ల పైపు, బెల్టు ఇలా ఏది దొరికితే దానితో ఇష్టం
జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపిడివో రామకృష్ణయ్య కిడ్నాప్ హత్య ఘటన మరిచిపోక ముందే ములుగు జిల్లాలో ఎంపిడివో పై దాడి హత్యాయత్నం కలకలం సృష్టిస్తోంది. వెంకటాపూర్ ఎంపీడీవో శ్రీనివాస్ పై దాడికి ఆరుగురు కారులో వెంబడించారు. తృటిలో తప్పించుకుని పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఆరుగురిపై పోలీసు
పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి తిరుగే లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఉండి, పాలకొల్లు తప్ప అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో వైసీపీలో వర్గ పోరు తారస్థాయికి చేరింది. సాక్షాత్తు వైసీపీ ఎంపీటీసీ చంపుతానని అదే పార్టీకి చెందిన రా�
కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై శనివారం మధ్యాహ్నం హత్యాయత్నం జరిగింది. కోస్గి మండలం పెద్దభూంపల్లిలో రథోత్సవంలో పాల్గొన్న తిక్కారెడ్డిపై దాడి చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారు. అయితే టీడీపీ కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై తిక్కారెడ్డిని కాపాడారు. ఈ ఘటనలో ఐదుగుర�
కరోనా తరువాత మాస్క్ మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన వస్తువు అయిపొయింది. ఈ మాస్క్ కొన్నిసార్లు మంచి చేసినా ఇంకొంతమందికి తలనొప్పిని తెచ్చిపెడుతోంది. తాజాగా మాస్క్ కారణంగా ఒక మహిళ చావు అంచుల వరకు వెళ్లివచ్చింది. ఈ ఘటన తిరువనంతపురంలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. కోజికోడ్ జిల్లా నన్మండాకు చెందిన బ�