ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.. గోరేగావ్ వెస్ట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు మరణించారు.. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.. ప్రమాదం నుంచి మరో 30 మంది సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు తెలిపారు.. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో అగ్ని ప్రమాదంలో మొత్తం 46 మంది గాయపడ్డారని బీఎంసీ తెలిపింది. ఆజాద్ మైదాన్ సమీపంలోని ఎంజీ…
Ram Charan was seen in Ayyappa Mala:‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ అయిపోయారు. ఈ క్రమంలో రామ్ చరణ్ ప్రతి చిన్న కదలిక సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఇక తాజాగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో లేటెస్ట్ పోస్ట్ వైరల్ అయింది. ఈ పోస్టులో రామ్ చరణ్ తన కొత్త గుర్రాన్ని పరిచయం చేస్తూ తాను ఆ గుర్రంతో దిగిన ఫొటోలను…
Virat Kohli Back to Mumbai to Meet Anushka Sharma: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గువాహటిలో భారత్ ఆడాల్సిన మొదటి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో వార్మప్ మ్యాచ్ కోసం ప్లేయర్స్ తిరువనంతపురం చేరుకున్నారు. అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టుతో కలిసి తిరువనంతపురం వెళ్లలేదని తెలుస్తోంది. అతడు ఉన్నపలంగా ముంబై వెళ్లినట్లు పలు స్పోర్ట్స్, జాతీయ మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ఇందుకు కారణం…
నవీ ముంబైలో కిడ్నాప్ కలకలం రేపింది. తన ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఈ కేసుకు సంబంధించి 74 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నెరుల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు నేరుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇళ్లల్లోకి అప్పుడప్పుడు విషసర్పాలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు చిన్న చిన్న ప్రాణులు వస్తూ ఉంటే మరికొన్ని సార్లు భారీ పాములు, కొండ చిలువలు వస్తూ ఉంటాయి. వీటితో చాలా సందర్భాల్లో ప్రాణపాయం కూడా ఉంటుంది. ఇక అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాల్లో అయితే ఇలాంటి సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య ఇలాంటి ఘటనలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇళ్లలోకి భారీ పాము రావడం, అవి వాష్ రూమ్ లో…
iPhone 15: దేశంలో ఐఫోన్ 15 క్రేజ్ మామూలుగా లేదు. ముంబై, ఢిల్లీలోని ఆపిల్ స్టోర్ల ముందు జనాలు బారులు తీరారు. ఇటీవల ఆపిల్ సంస్థ ఐఫోన్ 15ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ ను సొంతం చేసుకోవడానికి ఐఫోన్ లవర్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇదిలా ఉంటే ఓ వ్యక్తి ఐఫోన్ 15 దక్కించుకునేందుకు ఏకంగా 17 గంటల పాటు క్యూలో నిల్చున్నాడు.
ఈ మధ్య కాలంలో నిందితులకు తెలివి తేటలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. నేరం చేసేసి చాలా ఈజీగా తప్పించుకుంటున్నారు. కొన్ని సార్లు సినిమాలు, సీరియల్స్ చూసి కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని పట్టుకోవడం పోలీసులకు కూడా సవాల్ గా మారుతుంది. అయితే సీసీ కెమెరాలను అన్ని చోట్ల అర్చడంతో కొన్ని రకాల కేసులను చేధించడం పోలీసులకు చాలా సులభం అవుతుంది. ఇలా సీసీ కెమెరాలను చూసే ఓ నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో అదిరిపోయే…
Mumbai: ముంబైలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. కదులుతున్న టాక్సీలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే బాలిక తన కుటుంబ సభ్యులతో గొడవపడి, తన బంధువులను కలిసేందుకు మలాడ్ లోని మల్వాని వెళ్లాలని భావించింది. ఇదే సమయంలో ఒంటరిగా ఉన్న బాలికపై టాక్సీ డ్రైవర్ కన్నేశాడు.
ఈ ఏడాది టాలీవుడ్ లో శృతి హాసన్ చిరూ సరసన వాల్తేరు వీరయ్య సినిమాలోనూ అలాగే బాలయ్య తో వీర సింహా రెడ్డి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలని అందుకుంది.ఇదిలా ఉంటే ఈ భామ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.అలాగే నేచరల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న హాయ్ నాన్న మూవీలో కూడా శ్రుతి హాసన్ ముఖ్య పాత్ర లో కనిపించనున్నారు.ఇలా…
భారతదేశపు తదుపరి స్టార్టప్ పవర్హౌస్గా హైదరాబాద్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. భారతదేశంలోని మొదటి ఐదు స్టార్టప్ హబ్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే టెక్ హబ్గా పేరున్న బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, పుణె నగరాలు మన కంటే ముందున్నాయి.