ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బాంబుతో పేల్చివేస్తామని బెదిరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుల గురించి ఆరా తీస్తున్నారు.
మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న హైదరాబాద్ వదిలి ముంబైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి ఆమె ముంబైకి షిఫ్ట్ అవ్వడంతో అంతా ఆలోచనలో పడ్డారు. సౌత్లో వరుసగా సినిమాలు చేస్తున్న ఆమె సడెన్గా ముంబై వెళ్లడానికి కారణం ఏమై ఉంటుందా? అని ఎవరికి తోచినట్టు వారు ఊహించుకుంటున్నారు. ఈ అంశంపై ఎన్నో గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను ముంబై వెళ్లడానికి కారణం ఎంటో స్వయంగా చెప్పింది మంచు లక్ష్మి. Also Read: Game…
ఈ మధ్యకాలంలో దేశంలో ఎక్కడో చోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ముంబై లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. ముంబైలోని 24 అంతస్తుల నివాస భవనంలో గురువారం మంటలు చెలరేగాయి, కనీసం 135 మందిని అక్కడి నుండి సురక్షితంగా రక్షించినట్లు పౌర అధికారులు తెలిపారు.. వివరాల్లోకి వెళితే.. ఘోడాప్డియో ప్రాంతంలోని MHADA కాలనీలోని న్యూ హింద్ మిల్ కాంపౌండ్లో ఉన్న భవనం యొక్క మూడవ అంతస్తులో తెల్లవారుజామున 3:40 గంటలకు మంటలు చెలరేగాయని, ఇక్కడ…
26/11 Mumbai Attacks: 26/11 ముంబై దాడులకు ఈ నెలతో 15 ఏళ్లు కావస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ ‘లష్కరే తోయిబా’ ఉగ్రవాదులు ముంబై నగరంపై దారుణమైన దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే లష్కరే తోయిబాను ఇజ్రాయిల్ ఈ రోజు ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించింది. దీనిని ఘోరమైన ఖండించదగిన సంస్థగా పేర్కొంది. భారతదేశం నుంచి ఎలాంటి అభ్యర్థన లేనప్పటికీ ఇజ్రాయిల్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్లను చంపుతానంటూ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పేరుతో ఆ వ్యక్తి ముంబై పోలీసు కంట్రోల్ రూంకు బెదిరింపు కాల్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సిగ్నల్ ద్వారా అతడిని ట్రేస్ చేసిన అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయం బయట పెట్టాడు. పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లను…
Mumbai: స్నేహితుడే కదా అని నమ్మి వచ్చినందుకు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనే కాకుండా అతని స్నేహితుడు కూడా రేప్ చేశాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) క్వార్టర్స్లో నివసించే 19 ఏళ్ల యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేసినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు.
Ranveer Singh: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ముంబైలోని రెండు అపార్ట్మెంట్లను విక్రయించాడు. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఉన్న ఈ రెండు ఫ్లాట్లు మొత్తం 15.25 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.
Javed Akhtar: ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావేద్ అక్తర్ హిందువులపై ప్రశంసలు కురిపించారు. హిందూ సమాజం సహనంతో ఉందని, హిందూ సంస్కృతి, సంప్రదాయాల కారణంగా భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉందని ఆయన గురువారం అన్నారు. సమాజంలో అసహనం పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
3 Killed and 6 Injured In Multi-Car Crash At Mumbai: ముంబైలోని బాంద్రాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం రాత్రి 10:15 గంటల ప్రాంతంలో వర్లీ నుంచి బాంద్రా వైపు…
Devendra Fadnavis Croons Pushpa Song Srivalli With Javed Ali At Mumbai Event: అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమా ‘పుష్ప ది రైజ్’ ఫీవర్ విడుదలై ఏళ్ళు గడుస్తున్నా అభిమానుల్లో తగ్గడం లేదు. ఇప్పటి వరకూ ఈ సినిమాపై ప్రజల్లో ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ను మరింత పెంచేలా చూసి త్వరలో ఈ చిత్రానికి రెండో భాగాన్ని తీసుకురాబోతున్నారు పుష్ప టీమ్. తాజాగా సుకుమార్ పుష్ప్ 2: ది…