ప్రస్తుతం ఓటీటీలో మలయాళ సినిమాలకు క్రేజ్ మాములుగా లేదు..పూర్తిగా భిన్నమైన కాన్సెప్టులు, ఎంతో నాచురల్ గా తెరకెక్కే ఈ మలయాళ సినిమాలకు తెలుగులో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది..తెలుగు ప్రేక్షకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకునే పలు ఓటీటీ సంస్థలు మలయాళ సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి మరీ తమ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ చేస్తున్నాయి.. తెలుగు లో విడుదల అయిన 2018, పద్మినీ, జర్నీ ఆఫ్ 18 ప్లస్ మరియు కాసర్ గోల్డ్ అలా విడుదల అయినవే…. ఇలా…
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ సరి కొత్త తరహా చిత్రాలలో తనదైన నటన కనబరుస్తూ తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి ఫాలోయింగ్ను సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ‘ఊరు పేరు భైరవకోన అనే సినిమా’ చేస్తున్న సందీప్ కిషన్ ఆ బ్యానర్లో ప్రొడక్షన్ నెం 26 చేయడానికి కూడా సైన్ చేశారు. మాయవన్ బ్లాక్ బస్టర్ తర్వాత హీరో సందీప్ కిషన్ మరియు దర్శకుడు సివి…
రాజకీయాల్లో ఉన్న వారు కుటుంబానికి సమయం కేటాయించాలంటే కష్టమే. రాజకీయాల్లో ఉంటూ.. అందులో మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులుగా ఉండే వారు అయితే మరీ కష్టం.
ఓవర్ నైట్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా సరైన హిట్ ఖాతాలో వేసుకోలేదు.. ఇటీవల విడుదలైన లైగర్ సినిమా ఆశించిన హిట్ ను అందుకోలేదు.. తాజాగా ఆయన ఖుషి సినిమాలో నటిస్తున్నాడు.. ‘ఖుషి’ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసిన విజయ్ దేవరకొండ ఆ వెంటనే తన కొత్త సినిమా షూటింగ్ను మొదలుపెట్టాడు. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది… గీత గోవిందం వంటి బ్లాక్ బాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై…
ఇంటర్వెల్ టైంలో ఆ వ్యక్తి పాప్కార్న్ (popcorn) కొన్నాడు. ఆ తర్వాత వచ్చిన బిల్లును చూసి ఆశ్చర్యపోయాడు. మాములుగా అయితే పాప్ కార్న్ కొంటే ఎంతవుద్ది.. 50 రూపాయలు. అయితే ఆ వ్యక్తి పాప్ కార్న్ కొంటే 460 రూపాయలు అయింది.
బాలివుడ్ బాద్షా కండల వీరుడు సల్మాన్ ఖాన్, తెలుగు స్టార్ హీరో వెంకటేష్ నటించిన తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’. కోలీవుడ్లో వచ్చిన ‘వీరమ్’, టాలీవుడ్లో వచ్చిన ‘కాటమ రాయుడు’ చిత్రాలకు రీమేక్ సినిమాగా ఈ సినిమాను తెరాకెక్కించారు..ఫర్హద్ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్ కు జోడిగా పూజా హెగ్డే నటించింది. వెంకటేశ్, భూమిక, జగపతిబాబు లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య…
ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి చెందినా, రాకెట్లతో అంతరిక్షాన్ని చుట్టి వస్తున్నా దేశంలో అక్కడక్కడ జాతివివక్షలు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. దానికి తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.
Prabhas New Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన సాహో, రాధేశ్యామ్ ఘోర పరాజయం పాలయ్యాయి. ఇప్పుడు ఆయనతో పాటు తన అభిమానులు కూడా రాబోతున్న సినిమా పై ఆశలన్నీ పెట్టుకున్నారు.
Prabhas, Maruthi Movie : ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నారు. అయితే వీటితో పాటు ప్రభాస్ మరో సినిమాకు రెడీ అవుతున్నారు.