‘ఇందు గలడు అందు లేడని సందేహం వలదు’ అన్న చందంగా దేశవ్యాప్తంగా కోతులు బెడద ప్రతి గ్రామంలో ఉంది. కోతుల బెడదను జనాలు తట్టుకోలేకపోతున్నారు. కోతులు పంటలను నాశనం చేయడం మాత్రమే కాకుండా.. ఇళ్లను కూడా పీకి పందిరేస్తున్నాయి. కోతులను తరిమేయలేక ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. కోతుల బెడదను నివారించేందుకు కొందరు వినూత్నంగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. తాజాగా ఓ పంచాయతీ కార్యదర్శి వినూత్నంగా చేపట్టిన కార్యక్రమం వెలుగులోకి వచ్చింది. Also Read: IND vs…
Karimnagar Farmer Uses Tiger Doll to Protect Crops from Monkeys: కోతుల బెడుదల నుంచి తన పంట పొలాలను కాపాడుకునేందుకు ఓ రైతు వినుత ఆలోచన చేశాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన రైతు కామెర రాజ్ కుమార్ తనకున్న ఎకరం పొలంలో కూరగాయలు పండిస్తూ.. జీవనం గడుపుతున్నాడు. అయితే కోతులు రోజు వచ్చి కూరగాయల పంటను చెడగొట్టడంతో.. పలుమార్లు విసిగిపోయాడు. దాంతో రైతు రాజ్ కుమార్ ఓ వింత…
అక్షయ్ కుమార్ గొప్ప నటుడే కాదు.. మంచి మనసున్న వ్యక్తి అని అందరికీ తెలుసు. అతను ఎల్లప్పుడూ అవసరమైన వారికి సహాయం చేస్తుంటాడు. తాజాగా నటుడు మరోసారి కొన్ని గొప్ప మనసు చాటుకున్నాడు. అయోధ్యలో ప్రతిరోజూ కోతులకు ఆహారం ఇవ్వాలని అక్షయ్ నిర్ణయించుకున్నాడు. కోటి రూపాయల విరాళం ప్రకటించాడు.
కోతిని మనం దైవంగా భావిస్తాం. కానీ ఇప్పుడు ఆ కోతి మనకు చుక్కలు చూపిస్తోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో అడవుల్లో ఉండాల్సిన కోతులు ఊళ్లలోకి చొరబడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో కోతుల బెడద ఎక్కువైపోయింది.
సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామ శివారులో దాదాపు 100 కోతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మునిగడపకు చెందిన కొందరు గ్రామస్థులు శనివారం తమ పొలాల సమీపంలో కోతులు మృతి చెందడం చూసి స్థానిక అధికారులకు సమాచారం అందించారు.
కేరళలో అత్యంత పవిత్రంగా జరుపుకొనే పండుగలలో ఓనం ఒకటి.. గత కొన్ని రోజులుగా ఈ పండుగ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఓనం రోజు ఆట పాటలు, పసందైనా విందు కూడా ఉంటుంది.. ఒకరికి మరొకరు విందు ఇస్తారు.. అయితే జీవుల మధ్య సమానత్వానికి ఉదాహరణగా నిలవాలని కోరుతూ, ఓనం పండుగ సందేశం, కేరళలోని ఒక దేవాలయం ఈ సందర్భంగా తన ప్రాంగణంలో కోతులకు విలాసవంతమైన సాంప్రదాయ విందును అందించింది.. పవిత్రమైన తిరుఓణం రోజైన మంగళవారం ఇక్కడ శాస్తంకోటలోని…
G-20 Summit: ఈ ఏడాది భారత్ లో జీ-20 కూటమి సమావేశాలు జరనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సమావేశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తోంది భారత ప్రభుత్వం. అయితే ఈ సమావేశాలకు కోతులు ఇబ్బందికరంగా మారాయి. ఢిల్లీలో సాధారణంగా కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఢిల్లీలో ఉన్న చారిత్రక ప్రదేశాలలో కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది వీటి వల్ల ఇబ్బంది కూడా పడ్డారుు. అయితే జీ-20 సమావేశాలను భారత ప్రభుత్వం ఎంతో…