ఇంటి పైకప్పుపై వేసిన బండరాయి బోల్తా పడి తలపై పడడంతో మూడేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన సోమవారం సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. అక్కన్నపేటలోని కటుకూరి గ్రామ వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోతులు ఆడుకుంటూ పైకప్పుపైకి దూకడం వల్ల బండరాయి బోల్తా పడింది.
చైనా-శ్రీలంక నుంచి లక్ష కోతుల్ని దిగుమతి చేసుకోవటానికి ప్రతిపాదన పెట్టింది. ఇంత భారీ సంఖ్యలో కోతుల్ని దిగుమతి చేసుకోవాలని చైనా అనుకోవటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మహారాష్ట్రలో సెల్ఫీ మోజు ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. మహారాష్ట్రలోని వరంధా ఘాట్ రోడ్డులో కోతులతో సెల్ఫీ తీసుకుంటూ 500 అడుగుల లోతైన లోయలో పడి 39 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రం కాకుండా అడ్డుకోగలిగారు, లక్షలాది మంది ప్రాణాలు కాపాడగలిగారు అంటే దానికి కారణం వ్యాక్సినేషన్. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలి అంటే లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని, నిబంధనలు పాటిస్తూనే కరోనాకు వ్యాక్సిన్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఫార్మా కంపెనీలు, శాస్త్రవేత్తలు నిరంతరాయంగా పనిచేసి వ్యాక్సిన్ను తీసుకొచ్చారు. Read: మళ్లీ పెరిగిన బంగారం… ఇండియా సొంతంగా తయారు చేసుకున్న వ్యాక్సిన్ కోవాగ్జిన్. ఈ వ్యాక్సిన్ తయారిపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్…