రహస్యమనేది ఎప్పటికైనా బయటపడకుండా పోదంటారు. ఏదొక రోజున.. ఏదొక విధంగా రహస్యం బయటపడుతుంది. గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా సాగిస్తున్న ప్రేమాయణం.. ఓ ఆన్లైన్ పేమెంట్ ద్వారా బట్టబయలైంది.
ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ ధరలు కూడా పెరగబోతున్నట్లు టాక్ వినిపిస్తుండడంతో షాక్ కు గురవుతున్నారు. మొబైల్ రీఛార్జ్ ధరలు మరింత భారం కానున్నట్లు సమాచారం. గతేడాది జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు టారిఫ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఏకంగా 25 శాతం వరకు పెంచి కస్టమర్లపై ఆర్థిక భారాన్ని మోపాయి.…
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ ప్రతిఒక్కరికి తప్పనిసరి అయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ఫోన్ వాడుతున్నారు. పర్సనల్ పనులతో పాటు ప్రొఫెషనల్ వర్క్ కూడా స్మార్ట్ఫోన్ ద్వారానే చేస్తున్నారు. సోషల్ మీడియా, గేమింగ్ యాప్స్, యూపీఐ చెల్లింపులు, పవర్ బిల్లులు కూడా ఫోన్ ద్వారానే చేస్తున్నారు. దాంతో మొబైల్ లేకుండా ఒక్క గంట కూడా ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే స్మార్ట్ఫోన్ చాలా సమయం వాడాలంటే ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి మనం చేసే…
జీవితంలో మొబైల్ ఫోన్ అతి ముఖ్యంగా మారింది. అలాంటిది మొబైల్ ఫోన్ల రేడియేషన్ గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే.. దీని వల్ల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. ఆధునిక జీవనశైలిలో మొబైల్ ఫోన్ చాలా ముఖ్యమైన విషయం. మనం ఒక్క నిమిషం కూడా మొబైల్ ఫోన్ లేకుండా ఉండలేము. అయితే ఈ మొబైల్ ఫోన్ల నుండి వెలువడే రేడియేషన్ గురించి మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలనుకున్నారా?
కర్నూలు జిల్లా ఆదోనిలో ఈశ్వర్ అనే బీటెక్ విద్యార్థి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మొబైల్లో గేమ్స్ ఆడవద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై ఈశ్వర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.
ప్రస్తుతం ఒకటో తరగతి చదివే పిల్లల నుంచి వృద్ధుల వరకు కంటి సమస్యతో బాధ పడుతున్నారు. రాను రాను కంటి సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా మందిలో చిన్నతనంలోనే చూపు మందగిస్తోంది.
బుధవారం పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. త్వరలో ఓట్ల జాతర జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్కు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి తరుణంలో తాజాగా కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
Son Murders Mother In Maharashtra: అనుమానం మనిషి చేత ఎంత ఘోరానైనా చేయిస్తుంది. అనుమానంతో ఉన్నప్పుడు, అవేశంతో రగిలిపోతున్నప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు. ఆ సమయంలో మనం ఎంతటి దారుణానికి ఒడిగట్టడానికైనా వెనకాడం. సొంత వారన్న కనికరం లేకుండా వారిపై దాడి చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సాధారణంగా భార్యను అనుమానించే భర్త ఉంటాడు కానీ అమ్మను అనుమానించే బిడ్డలు ఉండరు. అమ్మ అంటే దైవం. ఆమెను పల్లేత్తి మాట అంటేనే…
ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన కెమెరాలు కలిగిన అనేక స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ముందుగా 200 మెగా పిక్సెల్ కెమెరాతో Realme 11 Pro+ ఇండియాలో ప్రారంభించారు. అయితే ఎక్కువగా ఫోటోగ్రఫీని(Photography) ఇష్టపడే వారు ఎక్కువ మెగా పిక్సెల్(Mega Pixel) కెపాసిటీ ఉన్న ఫోన్ని కొనుగోలు చేస్తారు. ఇప్పుడు కెమెరా స్మార్ట్ఫోన్లు బీభత్సంగా అమ్ముడవుతున్నాయి. అయితే ఈ ఫోన్ కెమెరాను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటప్పుడే ఫోన్ తో మీరు మంచి ఫొటోలను తీయగలరు.
Girl Was Sold For Phone : మొబైల్ ఫోన్ శరీరంలో ఓ పార్టులా మారిపోయింది. మార్కెట్లో రోజుకో కొత్త మోడల్ వచ్చేస్తోంది. యువత కూడా కొత్త కొత్త మోడల్ ఫోన్ల వాడేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు.