పెట్రోల్ బంకుల వద్ధ సెల్ఫోన్ మాట్లాడితే వెంటనే అక్కడి సిబ్బంది వారిస్తుంటారు. పెట్రోల్ బంకుల వద్ద ఫోన్ మాట్లాడితే వాహానాలు ఫైర్ అవుతుంటాయి. ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెట్రోల్ బంకుల వద్ధకు రాగానే ఫోన్ మాట్లాడేవారు కూడా దానిని పక్కన పెడతారు. పెట్రోల్ బంకుల వద్ద ఎందుకు ఫోన్ మాట్లాడకూడదు… ఎందుకు వాహనాలు ఫైర్ అవుతాయో ఇప్పుడు తెలుకుందాం. సెల్ ఫోన్ మాట్లాడే సమయంలో మొబైల్ ఫోన్కు, సిగ్నల్ టవర్కు…
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. ఇక నుంచి PC లోనూ యాప్ను వాడుకోవచ్చని తెలిపింది. వెబ్ వెర్షన్ ద్వారా ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయొచ్చు. ఈ ఫీచర్ ద్వారా పర్సనల్ కంప్యూటర్లో ఎడిట్ చేసుకున్న ఫొటోల్ని, హైలీ ప్రాసెస్స్ ఇమేజ్లను సైతం అప్లోడ్ చేయొచ్చు. ఇంతకుముందు ఈ అవకాశం కేవలం స్మార్ట్ ఫోన్లో మాత్రమే అప్లోడ్ చేసుకునే వీలు ఉండేది. ఈ ఫీచర్తో ఇక నుంచి యూజర్లకు ఇబ్బంది లేకుండా పర్సన్లో పీసీలో వాడుకోవచ్చని…
ప్రస్తుతం దేశాన్ని పెగాసిస్ స్పైవేర్ కుదిపేస్తున్నది. పార్లమెంట్లో దీనిపై పెద్ద ఎత్తున రగడ జరగడం ఖాయంగా కనిపిస్తున్నది. అన్నింటికి పక్కన పెట్టి ఈ స్పైవేర్పై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫోన్ పలుమార్లు హ్యాకింగ్కు గురైనట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు తన ఫోన్ ను ఐదుసార్లు మార్చినట్టు పేర్కాన్నారు. అయినప్పటికీ ఫోన్ హ్యాకింగ్కు బారిన పడుతూనే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఫోరెన్సిక్ నివేదికల ప్రకారం…
మీ మొబైల్ నెంబర్ను ఆధార్తో లింక్ చేయలేదా… లింక్ చేయకుంటే అనేక బెనిఫిట్స్కు కోల్పోవాల్సి ఉంటుందని ఇప్పటికే మెసేజ్లు వస్తుంటాయి. మొబైల్ ఫోన్ను ఆధార్కు జత చేయాలని అంటే ఇప్పుడు ఆధార్ సెంటర్కు వెళ్లి గంటల తరబడి ఉండాల్సిన అవసరం లేదు. మీరే స్వయంగా ఆధార్ను లింక్ చేసుకొవచ్చు. అందుకోసం ask.uidai.gov.in లింక్ను ఓపెన్ చేసి అందులో మీరు నమోదు చేయాలి అనుకున్న కొత్త మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఆనంతరం మీ మొబైల్కు ఓటీపి వస్తుంది.…
స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మొబైల్ ఫోన్స్లో ఎన్నో ఫీచర్లు అందుబాటులోకి వచ్చినా, బ్యాటరీ సామర్ధ్యాన్ని పెంచే టెక్నాలజీని మొబైల్ ఫోన్ల సంస్థలు అందుబాటులోకి తీసుకురాలేదు. యడాపెడా మొబైల్ ఫోన్లను వినియోగిస్తే బ్యాటరీ సామర్ధ్యం తగ్గిపోతుంది. బ్యాటరీ సామర్థ్యం పెరగాలి అంటే ఈ విషయాలు తప్పనిసరిగా ఫాలో కావాల్సిందే. Read: ఆగస్టులో రానున్న గోపీచంద్-నయన్ సినిమా మొబైల్ ఫోన్ లో బ్రైట్నెస్ ను తప్పనిసరిగా తగ్గించుకోవాలి. బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటే వాల్…