Student Suicide: మొబైల్లో గేమ్స్ ఆడొద్దన్నందుకు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
- ఆదోనిలో ఈశ్వర్ అనే బీటెక్ విద్యార్థి రైలు క్రింద పడి ఆత్మహత్య
- మొబైల్లో గేమ్స్ ఆడవద్దని మందలించిన కుటుంబ పెద్దలు
- మనస్తాపానికి గురై ఆత్మహత్య పాల్పడిన ఈశ్వర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Student Suicide: మొబైల్.. దీనికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం రోజుల్లో చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా చిన్నారుల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు సెల్ఫోన్ వాడుతున్నారు. ప్రతి ఒక్కరి జీవితం సెల్ఫోన్ చుట్టూనే తిరుగుతోంది. ఈ క్రమంలోనే పిల్లలపై మొబైల్స్ ప్రభావం ఎంతగా పడిందంటే.. అవి లేకుండా ఉండలేనంతగా మారింది. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం వారికి ఫోన్ ఇస్తే వారు ఇతర అవసరాల కోసం దానిని వినియోగిస్తున్నారు. తద్వారా బంగారు లాంటి భవిష్యత్ను పక్కనపెట్టి సెల్ఫోన్కు బానిసగా మారుతున్నారు. తల్లిదండ్రులు వారిపై సరిగా దృష్టిపెట్టకపోయేసరికి సెల్ఫోన్ బానిసలుగా మారుతున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి ప్రశ్నిస్తే అసహనానికి గురవుతున్నారు. కొందరు క్షణికావేశంలో తమ బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో చోటుచేసుకుంది.
Read Also: Purandeswari: ఎలన్ మస్క్కు ఎక్స్ వేదికగా పురంధేశ్వరి ఆహ్వానం
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
కర్నూలు జిల్లా ఆదోనిలో ఈశ్వర్ అనే బీటెక్ విద్యార్థి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మొబైల్లో గేమ్స్ ఆడవద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై ఈశ్వర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. తల్లిదండ్రులు తమ పిల్లల మీద ప్రేమతో వారు అడిగిన వస్తువులు కొనివ్వడమే కాకుండా.. వాటిని ఎలా, ఎంతమేర వినియోగించాలో నేర్పించాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!