Seediri Appalaraju: టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బహిరంగ సవాల్ విసిరారు మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు 14 ఏళ్ల కాలంలో ఒక్క పోర్ట్ , ఒక్క హార్బర్కు శంకుస్థాపన చేసినట్టు నిరూపిస్తే రాజకీయాలు విడిచిపెట్టేస్తానని ప్రకటించారు.. అచ్చెన్
Seediri Appalaraju Open Challenge: తెలంగాణ మంత్రి హరీష్రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.. టీఆర్ఎస్లో టీ తీసి బీ పెట్టినంత మాత్రాన ఏం కాదు.. అసలు టీఆర్ఎస్ పార్టీనే ప్రాంతీయ ఉన్మాదం మీద పుట్టింది.. ఆంధ్ర రాష్ర్ట ప్రయెజనాలకు విరుద్ధంగా పుట్టిన పార్టీ అంటూ మండిపడ్డారు మంత్రి సీదిరి అప్పలర
టీడీపీ ఇండస్ట్రీస్ ఫ్యాక్ట్ చెక్ అనే బుక్ రిలీజ్ చేసిందని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. వైజాగ్లో రేపు సమ్మిట్ జరుగుతున్న గొప్ప సందర్బంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా ఫాల్స్ బుక్ లెట్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Minister Seediri Appalaraju: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది.. ఇక ఫైనల్గా ఎన్నికల బరిలో ఉన్నది ఎవరో తేలిపోయింది.. దీంతో.. అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత ముందుంది.. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన వైసీపీ విస్త్ర�
Seediri Appalaraju: సీఎం వైఎస్ జగన్పై ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు.. ఒక్కొక్కడికి తాట తీసే రోజు దగ్గరలోనే ఉంది అని హెచ్చరించారు మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పాదయాత్రల పేరిట రకరకలా విన్యాసాలు చెస్తున్నారు అంటూ లోకేష్పై సెటైర్లు వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్ట�
Seediri Appalaraju: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళం జిల్లా పలాసలోని ప్రగతి భవన్ ప్రాంగణంలో మందస మండల బూత్ కన్వీనర్లు, గృహసారధుల శిక్షణా శిభిరంలో మంత్రి అప్పలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగి�
Aqua Farming: ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ దేశాలకు హబ్గా మారిందని తెలిపారు మంత్రి సీదిరి అప్పలరాజు.. విశాఖలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. డయిరీ రంగంలో డిజిటలైజేషన్ సమూల మార్పుకి దోహద పడిందన్నారు.. పశువుల సంతానోత్పత్తిలో డిజిటల్ హెల్త్ కేర్ ఉపయోగ పడుతోందని తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభు