ఈరోజు ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం స్టేడియంలో వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభంకానుంది. ప్రస్తుతం పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో తన జట్టుకు ఆరో ట్రోఫీ అందించాలనే లక్ష్యంతో మైదానంలో తెగ కసరత్తులు చేస్తున్నాడు. అయితే మైదానం బయట ఆయన సరదా వ్యక్తిత్వంతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ను ప్లేఆఫ్కు నడిపించిన రోహిత్, జట్టు విజయ పరంపరను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నాడు. నేడు జరగబోయే పంజాబ్ కింగ్స్ తో క్వాలిఫయర్ 2 మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ పిల్లలతో గడిపిన సరదా…
Rohit Sharma: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ముంబై జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఫన్నీ మూమెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మ్యాచ్ ముగిశాక రోహిత్ శ్రేయాస్ అయ్యర్ నడకను అనుకరిస్తూ ఓ వీడియోలో కనిపించాడు. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా, నెటిజన్లు దానిని విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన రోహిత్…
బాలీవుడ్ యాక్టర్ పరిణితీ చోప్రా ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా డేటింగ్ లో ఉన్న భామ ఈ నెలలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకునేందుకు సిద్దమైంది.
పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. లక్ష్యాన్ని ఛేధించేందుకు పోరాడుతోంది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి..
ఏప్రిల్ 22న( ఇవాళ ) 22వేల మంది అభిమానుల మధ్య సచిన్ బర్త్ డేని సెలబ్రేట్ చేసేందుకు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. స్టేడియంలో ఉన్న 33 వేల మంది 33 వేల మంది టెండూల్కర్ ఫేస్ మాస్కులతో కనిపించబోతున్నారు. అంటే గ్రౌండ్ లో ప్రతీ సీటులోనూ సచిన్ టెండూల్కరే ఉంటాడు.