ప్రతీ సంవత్సరం ప్రోగ్రెస్ రిపోర్ట్ ను విడుదల చేయడం ఆనవాయితిగా పెట్టుకున్నాము అని మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు తొమ్మిది సంవత్సరాల రిపోర్ట్ ను విడుదల చేశాము అని ఆయన పేర్కొన్నారు. ఇది సమగ్రమైన నివేదిక.. హైదరాబాద్, తెలంగాణలోని మున్సిపాలిటిలు బాగా పని చేస్తున్నాయి అనడానికి మాకు కేంద్రం నుంచి వచ్చిన అవార్డులే నిదర్శనం అని కేటీఆర్ అన్నారు.
Viral Video: ఎప్పటికప్పుడు ఢిల్లీ మెట్రో గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. మొన్నటికి మొన్న ఢిల్లీ మెట్రో స్టేషన్లను తిరిగినందుకు గాను ఓ వ్యక్తి గిన్నీస్ బుక్ లో రికార్డుకెక్కాడు. మరోసారి కొందరు యువకులు మెట్రో టైన్ లో డోర్ క్లోజ్ కాకుండా చేసి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఢిల్లీ మెట్రో ట్రైన్ లో ఓ మహిళా.. తోటి ప్రయాణికుడి చెంప పగలకొట్టింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది. Shabbir Ali:…
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ఢిల్లీ మెట్రో ఒకటి. అక్కడ 287 మెట్రో స్టేషన్లలో ప్రతిరోజూ 17 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఢిల్లీ మెట్రో పసుపు, నీలం వంటి 10 లైన్లలో విస్తరించి ఉంది. దీని నెట్వర్క్ 348.12 కి.మీ ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితిలో అన్ని స్టేషన్లను కవర్ చేయడానికి చాలా గంటలు పడుతుంది. ఏప్రిల్ 2021లో ఫ్రీలాన్స్ పరిశోధకుడు, ప్రయాణ ప్రియుడైన శశాంక్ మను ఢిల్లీ మెట్రోలో అలాంటి…
ట్రాఫిక్ అంతరాయం లేకుండా చాలా సులభంగా అనుకున్న గమ్యస్తానానికి త్వరగా చేర్చే వాటిలో మెట్రో మొదటి స్థానంలో ఉంది.. ఈ సమ్మర్ కు ఎక్కువ మంది మెట్రోను వాడుతున్నారు.. అయితే మెట్రోను ప్రయాణానికి మాత్రమే కాదు సోషల్ మీడియాలో క్రేజ్ ను కూడా సంపాదించుకోవడానికి వాడుతున్నారు.. మెట్రోలో డ్యాన్స్ కు వేస్తూ సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదిస్తున్న వాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.. తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. మెట్రోలో ఓ అమ్మాయి..…
ఢిల్లీ మెట్రో రైలులో ఓ యువకుడు ట్రైన్ డోర్ను కాళ్లతో అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భవనాలు, కాంప్లెక్స్లతో లిఫ్ట్ మాదిరిగానే ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ మెట్రో ట్రైన్లోనూ ఉంటుంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదు చేయడానికి మెట్రో రైల్ అడ్మినిస్ట్రేషన్ హెల్ప్లైన్ నంబర్ను ప్రకటించింది. అయితే ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న కొందరు ఆకతాయి యువకులు రూల్స్ ను బ్రేక్ చేశారు.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ప్రయాణికులకు మరో షాక్ ఇచ్చారు. మెట్రో స్టేషన్లలో పబ్లిక్ టాయిలెట్లు వినియోగించే వారి నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు.
మెట్రోలో ప్రయాణించే వారు దాదాపు 5 లక్షల వరకు ఉంటుందని దానికి అనుగుణంగా మెట్రో సర్వీసులను కూడా నడిపిస్తామని మెట్రో యాజమాన్యం పేర్కొంది. ఇప్పటికే మెట్రోలో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు కూడా చేశారు. మెట్రోలో రద్దీని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ మెట్రో కోచ్ లో ఇద్దరు మహిళల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వీడియో వైరల్ గా మారింది. వీడియోలో ఇద్దరు మహిళలు సీట్ల కోసం కొట్టుకోవడం స్పష్టంగా కనపడుతుంది.
మెట్రో రైలులో ప్రయాణించే వ్యక్తి సాధారణంగా ఏం చేస్తాడు? కూర్చుని ఫోన్లో బ్రౌజ్ చేస్తూ ఉండండి లేదా సహ-ప్రయాణికులతో మాట్లాడండి లేదా వారి గమ్యస్థానం కోసం వేచి ఉండటం.. కానీ ఈకాలం యువత అడపదడప రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వ్యూస్ కోసం తాపత్రయ పడుతున్నారు.