కారు కొనాలనుకుంటున్నారా? అధిక మైలేజీని అందించే వాహనాల కోసం చూస్తున్నారా? అయితే మీ లాంటి వారి కోసమే దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ బ్రెజా CNG వెర్షన్ కారును అందుబాటులోకి తీసుకువస్తోంది.
Maruti Suzuki Brezza CNG: అన్ని ప్రముఖ ఆటో కార్ మేకర్స్ ఈవీపై దృష్టి సారిస్తుంటే.. ఇండియాలో అతిపెద్ద కార్ మార్కెట్ ను కలిగి ఉన్న మారుతి సుజుకీ మాత్రం సీఎన్జీ కార్లపై కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఇప్పటికే మారుతి నుంచి ఆల్టో, వ్యాగర్ ఆర్, స్విఫ్ట్, ఎర్టిగా సీఎన్జీ మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. అయితే తాజాగా తన ప్లాగ్ షిస్ మోడల్ బ్రెజ్జాను సీఎన్జీలో తీసుకురాబోతోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది ద్వితీయార్థంలో బ్రెజ్జా సీఎన్జీ…
Cow Dung to Produce Biogas: పెరిగిపోయిన పెట్రో ధరలు ఓవైపు.. వాతావరణ కాలుష్యం మితిమీరి పోతున్న నేపథ్యంలో.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు, సంస్థలు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నాయి.. ఇప్పటికే సాంప్రదాయ ఇంధనానికి స్వస్తిచెబుతూ.. గ్యాస్ వాహనాలు వచ్చాయి.. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించాయి.. ఆటోమొబైల్ కంపెనీలు, టెక్ కంపెనీలు గ్రీన్ బాట పడుతున్నాయి. కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి కూడా ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెట్టింది.. స్థిరమైన చలనశీలత పరిష్కారాల కోసం బయోగ్యాస్ను…
Maruti Suzuki Grand Vitara recalled: మారుతి సుజుకీ గతేడాది గ్రాండ్ విటారాను ఇండియన్ మార్కెట్ లో రిలీజ్ చేసింది. హైబ్రీడ్ కారుగా గ్రాండ్ విటారాను తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే ఈ కార్లలో కొన్ని లోపాలు ఉండటంతో ఏకంగా 11,177 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. వెనక సీట్ బెల్ట్ మౌంట్ బ్రాకెట్లలో లోపం ఉందని గుర్తించింది. దేశంలో అతిపెద్ద కార్ మేకర్ అయిన మారుతి సుజుకీ గ్రాండ్ విటారా విషయంలో రెండు నెలల్లో మూడోసారి రీకాల్…
Today (19-01-23) Business Headlines: హైదరాబాద్ స్టార్టప్.. అరుదైన గుర్తింపు: హైదరాబాదులోని ఫిన్-టెక్ స్టార్టప్ సంస్థ MicroNsure Consultancyకి నేషనల్ అవార్డు లభించింది. 2022 సంవత్సరానికి గాను బీమా విభాగంలో ఈ పురస్కారం దక్కింది. ఈ విషయాన్ని కంపెనీ ఫౌండర్ అండ్ CEO కమలాకర్ సాయి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ MicroNsure Consultancy ఏర్పాటు లక్ష్యాలను వివరించారు.
Maruti Suzuki recalls 9,925 units of Wagon R, Celerio and Ignis: ప్రముఖ కార్ మేకర్ మారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. 9,925 యూనిట్ల వ్యాగన్ ఆర్, సెలెరియో, ఇగ్నిస్ కార్లను రీకాల్ చేసింది. ఈ కార్లను రీకాల్ చేస్తున్నట్లు శనివారం సంస్థ ప్రకటించింది. వెనక బ్రేక్ అసెంబ్లీ పిన్ లో లోపాలు ఉన్న కారణంగా ఈ కార్లను రీకాల్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్…
Business Headlines: ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్.. ఇండియాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలనుకున్న ఫస్ట్ రిటైల్ ఔట్లెట్ మరింత ఆలస్యం కానుంది. వచ్చే ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో అందుబాటులోకి రానుంది.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి డిసెంబరు మాసంలో అమ్మకాల జోరును చూపించలేకపోయింది. అమ్మకాల పరంగాచూస్తే, 2021 డిసెంబరులో మారుతి సుజుకి కార్ల అమ్మకాల్లో 4 శాతం క్షీణత కనిపించింది. కిందటి నెలలో మారుతి 1,53,149 వాహనాలు విక్రయించింది. 2020 డిసెంబరులో మారుతి సంస్థ 1,60,226 కార్లు విక్రయించింది. 2021 నవంబరులో 1,39,184 కార్లు విక్రయించినట్టు తాజా ప్రకటనలో మారుతి సంస్థ వెల్లడించింది. Read Also:సర్కార్ను మేల్కొల్పడమే జాగరణ లక్ష్యం: బండిసంజయ్ డిసెంబరులో అమ్మకాలు కాస్త…
దేశంలో ఎలాంటి విపత్తులు సంభవించినా వెంటనే రెస్పాండ్ అయ్యేది ఎవరు అంటే ఆర్మీ అని చెప్తారు. వరదలు సంభవించిన సమయంలో ఆర్మీ ముందు ఉండి ప్రజలకు సహాయసహకారాలు అందిస్తుంది. సాహసాలు చేయడంలోనూ సైనికులు ముందు ఉంటారు. ఇంజనీరింగ్ రంగంలోనూ సైనికులు అందించే సేవ మరువలేనిది. వంతెనలు నిర్మించడంలో, రోడ్లు వేయడంలో, అత్యవసర సమయాల్లో కార్లకు రిపేర్లు చేయడంలోనూ ఆర్మీ ముందు ఉంటుంది. బీఎస్ఎఫ్ జవాన్లు ఎక్కువగా వినియోగించే వాహనాల్లో ఒకటి మారుతి జిప్సీ. Read: గూగుల్లో…
చిన్న తరహా కార్లకు ఇండియాలో భారీ డిమాండ్ ఉంటుంది. పదిలక్షల లోపు ధర ఉన్న కార్లు దేశంలో అధికంగా అమ్ముడవుతుంటాయి. ఇలాంటి వాటిల్లో మారుతీ సుజుకీ బాలినో కూడా ఒకటి. బాలినో కార్లను 2015లో ఇండియాలో రిలీజ్ చేశారు. ఇండియన్ రోడ్లకు అనుగుణంగా తయారైన ఈ కార్లకు డిమాండ్ ఉన్నది. 2015 అక్టోబర్ నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ కార్లు 2018 వరకు మూడేళ్ల కాలంలో 5 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. Read: వింత సంప్రదాయం: అప్పటి…