Purchase Maruti Suzuki Vitara Brezza Just Rs 5 Lakh in Cars 24: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’కి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికపుడు సరికొత్త మోడల్స్ విడుదల చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం మారుతి సుజికీ బ్రెజా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్యూవీలలో ఒకటిగా ఉంది. కొత్త బ్రెజాకే కాకుండా సెకండ్ హ్యాండ్ బ్రెజాకు కూడా మంచి డిమాండ్ ఉంది. మీరు పాత బ్రెజాని…
Purchase Maruti Suzuk WagonR CNG Only Rs 80000 on EMI: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతీ సుజుకీ’కి చెందిన వేగనార్ కారు విక్రయాలు బాగున్నాయి. మార్కెట్లో వేగనార్ రిలీజ్ అయి చాలా ఏళ్లు గడిచినా ఈ కారుకు విపరీతమైన డిమాండ్ ఉంది. మారుతి వేగనార్లో కంపెనీ సీఎన్జీ కిట్ అమర్చింది. ఇది పెట్రోల్ వేరియంట్ కంటే మెరుగైన మైలేజ్ ఇస్తుంది. సీఎన్జీ 1.0 లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా…
Maruti to Launch Maruti Suzuki Swift and Maruti Suzuki Dzire New Models in India: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ తన అత్యంత ఖరీదైన కారు ‘మారుతి ఇన్విక్టో’ (Maruti Suzuki Invicto)ను జూలై 5న భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ కారు టయోటా ఇన్నోవా హైక్రాస్ యొక్క రీబ్యాడ్జ్డ్ వెర్షన్. ఇదివరకే మారుతి ఫ్రాంక్స్ మరియు మారుతి జిమ్నీలను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. మారుతి…
Maruti Suzuki: మీ జీతం నెలకు రూ.30వేలా... కారు కొనుక్కోవాలని కలలు కంటున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. మారుతి సుజుకి ఇండియా ఇటీవలే 5-డోర్ల జిమ్నీని రూ. 12.74 లక్షల నుండి రూ. 15.05 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో విడుదల చేసింది.
CNG Cars: పెట్రోల్, డిజిల్ ధరలు సెంచరీ దాటడంతో వాహనవినియోగదారులు ప్రత్యామ్నాయ ఫ్యూయర్ ఆఫ్షన్లు ఉన్న కార్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాగా.. మరికొన్ని కంపెనీలు ఎక్కువగా CNG కార్ల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్లను కలగలిపి హైబ్రీడ్ టెక్నాలజీతో ఎక్కువ మైలెజ్ ఇచ్చే కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి.
Maruti Suzuki : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఈ ఏడాది మేలో మొత్తం 1,78,083 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది మేలో 1,61,413 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది.
Honda Elevate mid-size SUV: జపనీస్ కార్ మేకర్ హోండా తన ఎలివేట్ మిడ్ సైజ్ SUVని జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబోతోంది. దేశీయంగా కార్ మార్కెట్ పుంజుకోవడంతో పాటు ఇండియాలో మిడ్ సైజ్ SUV కార్లకు డిమాండ్ ఏర్పడటంతో దేశ, విదేశీ కార్ల తయారీ సంస్థలు తమ కొత్త ఉత్పత్తులతో మార్కెట్ లోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ మోడల్ ను హెండా ఎలివేట్ అని పిలుస్తారని తెలుస్తోంది. 2023 పండగ సీజన్…
Today Business Headlines 27-04-23: అత్యధిక.. పేటెంట్లు: గత ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో పేటెంట్ ఫైలింగ్స్ సంఖ్య 13 పాయింట్ 6 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఇది గడచిన పదేళ్లలో అత్యధికం కావటం విశేషం. ఈ విషయాన్ని నాస్కామ్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. డొమెస్టిక్ పేటెంట్ ఫైలింగ్స్ వాటా 41 శాతం నుంచి 44 శాతానికి పెరిగినట్లు పేర్కొంది.
భారతదేశపు నెంబర్ వన్ కార్ కంపెనీగా ఉన్న మారుతి సుజుకి తన బాలెనో RS కార్లను రీకాల్ చేస్తోంది. సుజుకి అమ్మిన వాటిలో కొన్ని మరమ్మతులకు గురైనట్లు తయారీదారు గుర్తించారు. మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థలు కూడా తమ కార్లను విక్రయించిన తర్వాత వాటిని రీకాల్ చేశాయి.
భారతదేశపు ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన ఎక్స్ఎల్6 ఎక్స్-షోరూమ్ ధరలను గణనీయంగా పెంచింది. XL6 కారు ధరను కంపెనీ భారీగా పెంచింది. మారుతి సుజుకి భారత మార్కెట్లో విక్రయించే అత్యంత ఖరీదైన కార్లలో XL6 ఒకటి.