Vishu – Manoj : మంచు ఫ్యామిలీ రగడ ఏ స్థాయికి చేరుకుందో మొన్నటి దాకా చూశాం. విష్ణు వర్సెస్ మనోజ్ అన్నట్టు సాగిన ఈ రచ్చ.. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే దాకా వెళ్లింది. మనోజ్ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ వివాదం కాస్తా కన్నప్ప వర్సెస్ భైరవం అనే దాకా వెళ్లింది. కన్నప్పపై మంచు మనోజ్ ట్రోలింగ్ చేస్తూ కామెంట్లు కూడా చేశాడు. కానీ ఏమైందో తెలియదు..…
శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబందించిన డబ్బులు ఇవ్వడం లేదని అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ 2019 మార్చి 22న శ్రీవిద్యానికేతన్ యూనివర్సిటీ ఎదుట ధర్నా దిగాడు మోహన్ బాబు. తన విద్యా సంస్థకు చెందిన స్టూడెంట్స్ తో కలిసి రోడ్ పై పడుకుని నిరసన తెలిపాడు. దాంతో తిరుపతి-మదనపల్లి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. Also Read : Tamannaah Bhatia : ప్రేమ.. దోమ.. వద్దు.. వెండితెర ముద్దు అయితే…
Manoj : మంచు మనోజ్ ఈ నడుమ ఫైర్ మీద ఉంటున్నాడు. ఎవరు ఎలాంటి చిన్న కామెంట్ చేసినా సరే దానికి స్ట్రాంగ్ ఆన్సర్ ఇస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో మనోజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భైరవం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ టీమ్ తాజాగా ఓ ప్రోగ్రామ్ కు వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో యాంకర్ శివ మైక్ పట్టుకుని మనోజ్ ను…
Manchu Vishnu: టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీ టీజర్ను శనివారం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. సినిమా వివరాల గురించి అడిగిన వారితో పాటు, వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించిన వారికి కూడా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇక ‘కన్నప్ప’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా శైవభక్తుడైన భక్త కన్నప్ప కథ ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో విష్ణు…
మంచు కుటుంబంలోని తండ్రికొడుకుల మధ్య వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా మంచు మనోజ్ మరోసారి మోహన్ బాబుపై ఆయన యూనివర్సీటీలోని దౌర్జన్యాలతో కీలక కామెంట్స్ చేసాడు. మనోజ్ మాట్లాడుతూ ‘ జగన్నాధ్ సినిమా ఈవెంట్ కోసం రాయచోటి వెళ్ళాను. ఆ ఆడియో ఫంక్షన్ సమయంలో నన్ను కావాలని తోక్కేస్తున్నారని మాట్లాడాను. నా మద్దతుగా ఉన్నవారిపై దాడులు చేస్తున్నారు. లోన్ తీసుకుని అప్పులు చేసి షాపులు పెట్టుకున్న వారిపై దాడులు చేస్తున్నారు. యూనివర్సిటీలోని హేమాద్రి నాయుడు నా…
Suriya : టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విష్ణు హీరోగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి.
ఓయో రూంలో గంజాయి దుకాణం పెట్టిన కేటుగాళ్లు హైదరాబాద్ కొండాపూర్ లోని ఓయో రూమ్ లో గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని కావలికు చెందిన రాజు, మధ్యప్రదేశ్ కు చెందిన సంజనగా గుర్తించారు పొలిసు అధికారులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరు గత కొంతకాలంగా ఆరుకు ప్రాంతాల నుండి గంజాయి తీసుకువచ్చి, ఓయో రూమ్ లో ఉంటూ విక్రయాలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో…
మంచు ఫ్యామిలీ తీరు రోజు రోజుకి వివాదాస్పదంగా మారుతుంది. ఇటీవల మంచు విష్ణు, మనోజ్ జల్ పల్లిలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు కేసులు వరకు వెళ్ళింది ఈ వ్యవహారం. అటు మోహన్ బాబు ఓ జర్నలిస్ట్ పై దాడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. మరోసారి మంచు బ్రదర్స్ ఏదైనా హంగామా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన పోలీసులు ఆదేశాలను మంచు విష్ణు…
మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ మొదలైంది. పహడీషరీఫ్ పోలీసులకు మంచు విష్ణుపై మరోసారి మనోజ్ ఫిర్యాదు చేశాడు. మంచు విష్ణుతో పాటు మరో ఆరుగురిపై మనోజ్ ఫిర్యాదు చేశాడు. విష్ణు అనుచరులు వినయ్ మహేశ్వరి, విజయ్ రెడ్డి, కిరణ్, రాజ్ కొండూరు, శివ, వన్నూరులపై కూడా ఫిర్యాదు చేశాడు.
మంచు కుటుంబంలో మళ్లీ మొదలైంది. పహడీషరీఫ్ పోలీసులకు మంచు విష్ణుపై మరోసారి మనోజ్ ఫిర్యాదు చేశాడు. వినయ్ అనే వ్యక్తిపై కూడా ఫిర్యాదులో మనోజ్ ఫిర్యాదు చేశారు. ఏడు అంశాలపై విష్ణుపై ఏడు పేజీల ఫిర్యాదును మనోజ్ పోలీసులకు పంపించాడు.