Sanjay Raut Praises BJP's Devendra Fadnavis: పత్రాచల్ భూముల కుంభకోణంలో 103 రోజుల పాటు జైలులో ఉన్నాడు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కీలక నేత సంజయ్ రౌత్. ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. అయితే నిన్న జైలు నుంచి విడుదలయ్యారు సంజయ్ రౌత్. బీజేపీ అంటేనే విరుచుకుపడే సంజయ్ రౌత్.. ఆ పార్టీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవీస్ పై ప్రశంసలు కురిపించారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత…
ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్కు ఎట్టకేలకు ఊరట లభించింది. పత్రాచల్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రౌత్ గత మూడున్నర నెలలుగా జైలులో ఉన్నారు.
Congress's Krishna Kumar Pandey dies during Rahul Gandhi-led Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ నుంచి మహారాష్ట్ర చేరుకున్న భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ సీనియర్ కాంగ్రెస్ నేత మరణించారు. కాంగ్రెస్ సేవాదళ్ నాయకుడు కృష్ణ కుమార్ పాండే భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ మంగళవారం మరణించారు. యాత్రలో కుప్పకూలిన కృష్ణ కుమార్ పాండేను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడే అతను మరణించినట్లు కాంగ్రెస్ పార్టీ…
మహారాష్ట్ర ముంబయిలోని అంధేరి ఈస్ట్కు జరిగిన ఉపఎన్నికలో ఓ విచిత్రం జరిగింది. అక్కడ ఉద్ధవ్ థాకరేకు చెందిన శివసేన అభ్యర్థి రమేశ్ లట్కే భార్య రుతుజ లట్కే విజయం సాధించగా.. రెండో స్థానంలో నోటా నిలిచింది.
ఏ జబ్బు అయినా ప్రైవేట్ ఆస్పత్రిలో అడుగు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. ఇక ప్రసవం కోసం ప్రైవేటుకు వెళ్తే ఎలా? సాధారణ కాన్పు జరిగే పరిస్థితి ఉన్నా.. భయపెట్టి శస్త్రచికిత్సలు చేసి డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. ఇందులో వాస్తవం లేకపోలేదు.. దీంతో, కొందరు అటు ప్రైవేట్లో.. ఇటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చూయించుకుంటూ.. డెలివరీ సమయానికి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరితే.. సాధారణ కాన్పునకు ప్రయత్నమైనా చేస్తారనేవారు కూడా ఉన్నారు.. మరోవైపు.. ఆడ పిల్ల పుడితే చీదరించుకునేవాళ్లు కూడా…
Uddhav Thackeray's shock to BJP.. Huge lead in by-elections: మహారాష్ట్రలో బీజేపీ పార్టీకి షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది ఉద్దవ్ ఠాక్రే శివసేన వర్గం. అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నికల్లో శివసేన వర్గం ఎమ్మెల్యే భారీ అధిక్యం దిశగా కొనసాగుతోంది. శివసేన చీలిక వర్గం ఏక్ నాథ్ షిండేతో అధికారాన్ని ఏర్పాటు చేసి బీజేపీకి తొలి దెబ్బ తాకేలా కనిపిస్తోంది. శివసేన ఎమ్మెల్యే రమేష్ లత్కే మరణంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి
Fire in Shalimar Express train near Maharashtra's Nasik: అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. రైలు మహారాష్ట్రలోని నాసిక్ రైల్వే స్టేషన్ చేరిన తర్వాత అధికారులు మంటలను గుర్తించారు. రైలు ఇంజిన్ పక్కన ఉన్న పార్సిల్ కోచ్ లో ముందుగా మంటలు చెలరేగాయి. ఘటన తెలిసిన వెంటనే అధికారులు, ఫైర్ ఫైటర్స్ సంఘటన స్థలానికి చేరారు. పార్సిల్ కోచ్ లో చెలరేగిన మంటలను ఆర్పేశారు. ఉదయం 8.43 గంటలకు ఈ…
మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి పోలీసు అధికారి కుర్చీలో కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సురేష్ పాటిల్ ఫిర్యాదు చేయడానికి వచ్చి మాన్పాడ పోలీస్ స్టేషన్లో ఓ వీడియోను షూట్ చేశాడు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు.