BJP: శ్రద్ధా వాకర్ హత్యపై ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు మౌనంగా ఉంటున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Slams Uddhav Thackeray For Silence On Shraddha Case: శ్రద్ధావాకర్ హత్య రాజకీయ దుమారాన్ని రాజేసింది. ఇటీవల ఢిల్లీ శ్రద్ధా వాకర్ ను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశారు. డెడ్ బాడీని 35 ముక్కులుగా నరికేశాడు. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గాల మధ్య అగ్గిరాజేసింది. శ్రద్ధావాకర్ హత్యపై ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించింది. కొత్త హిందువు అనే భావన తీసుకురావడం ద్వారా ఠాక్రే హిందువులను విభజించాలని చూస్తున్నారని ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్ గురువారం ఆరోపించారు.
Read Also: Pakistan: “పుల్వామా దాడి”కి పాక్ కొత్త ఆర్మీ చీఫ్ కారణం.. భారత్ అంటే నరనరాన వ్యతిరేకతే..
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
మరాఠీ ముస్లింకు మద్దతు ఇస్తానని ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు అన్నారని ప్రశ్నించారు ఆశిష్ షెలార్. జైనులు, గుజరాతీలు, నార్త్ ఇండియన్స్ తో ఆయను ఎలాంటి సమస్యలు ఉన్నాయని ప్రశ్నించారు. కేవలం ముస్లిం ఓట్లను పొందేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ముందు ముంబైలో జరిగిన ర్యాలీలో బీజేపీ, ఉద్ధవ్ ఠాక్రేపై ప్రశ్నల వర్షం కురిపించింది.
ముంబై అమ్మాయి శ్రద్ధా వాకర్ అనే అమ్మాయిని అఫ్తాబ్ హత్య చేసి ముక్కలుగా నరికాడు. డిసెంబర్ 22, 2020న శ్రద్ధా వాకర్ మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో మహారాష్ట్రలో శివసేన, మహావికాస్ అఘాఢి ప్రభుత్వం ఉంది. ఆ సమయంలో శ్రద్ధా తనను అఫ్తాబ్ అనే వ్యక్తి చంపేస్తానంటున్నాడని పోలీసులకు లేఖ రాసిన పట్టించుకోలేదు. అప్పటి హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని బీజేపీ ఆరోపించింది. ఇటీవల ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే, బీహార్ పర్యటనపై ఆశిష్ షెలార్ ఎగతాళి చేశాడు. లాలూ దాణా కుంభకోణం కేసులో ఎంత తిన్నాడో తెలుసుకునేందుకు ఆదిత్య ఠాక్రే, తేజస్వీ యాదవ్ ను కలిశాడంటూ విమర్శించారు. జ్ఞాన్వాపి సమస్యపై కోర్టు ఆదేశాలను ఉద్ధవ్ జీ కూడా స్వాగతించలేదని అన్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!