Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Maharashtra

Maharashtra News

    • మ‌హాస‌ర్కార్‌ను భ‌య‌పెడుతున్న ఆ 8 జిల్లాలు…
      #Top Story

      మ‌హాస‌ర్కార్‌ను భ‌య‌పెడుతున్న ఆ 8 జిల్లాలు…

      దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నా, మ‌హారాష్ట్ర‌లో మాత్రం కేసులు త‌గ్గ‌డంలేదు.  మ‌హారాష్ట్ర‌లోని 8 జిల్లాల్లో కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  కొల్హాపురి, సాతారా, పాల్ఘాట్‌, రాయ్‌గ‌డ్‌, సంధూదుర్గ్‌, ర‌త్న‌గిరి, పూణే రూర‌ల్‌, సాంగ్లీ జిల్లాల్లో కేసులు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తొంది.  క‌రోనా కేసుల‌తో పాటుగా అటు మ‌ర‌ణాల సంఖ్య కూడా ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయి.  ఆదివారం రోజున 8,535 కేసులు న‌మోద‌వ్వ‌గా 158 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.  8 జిల్లాల నుంచే అధికంగా కేసులు వ‌స్తుండ‌టంతో ప్ర‌భుత్వ యంత్రాంగం…
    • కేంద్ర కేబినెట్‌లోకి శివసేన..? క్లారిటీ ఇచ్చిన ఉద్ధవ్ థాకరే
      #జాతీయం

      కేంద్ర కేబినెట్‌లోకి శివసేన..? క్లారిటీ ఇచ్చిన ఉద్ధవ్ థాకరే

      కేంద్ర కేబినెట్‌ విస్తరణపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా.. చివరకు ముహూర్తం పెట్టేశారు.. రేపు సాయంత్రం కొత్త కేబినెట్‌ కొలువు తీరనుంది.. కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణలో 20 మందికి పైగా కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది.. ఇదే సమయంలో.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత దూరమైన బీజేపీ-శివసేన మళ్లీ ఒక్కటి కానున్నాయనే ప్రచారం ఊపందుకుంది… అందులో భాగంగా శివసేన కేంద్ర కేబినెట్‌లోనూ చేరుతుందనే గుసగుసలు వినిపించాయి.. అయితే, ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు శివసేన చీఫ్, మహారాష్ట్ర…
    • బీజేపీకి శివ‌సేన ద‌గ్గ‌ర‌వుతుందా? ఫ‌డ్నవిస్ వ్యాఖ్య‌ల‌కు అర్ధం అదేనా?
      #Top Story

      బీజేపీకి శివ‌సేన ద‌గ్గ‌ర‌వుతుందా? ఫ‌డ్నవిస్ వ్యాఖ్య‌ల‌కు అర్ధం అదేనా?

      మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి.  రాజ‌కీయాల్లో ఎవ‌రికి ఎవ‌రూ శ‌తృవులు కాదు, ఎవ‌రూ శాశ్వ‌త మిత్రులూ కాదు.  కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఎన్నిక‌ల్లో ఫైట్ చేసిన శివ‌సేన పార్టీ అధికారం కోసం బీజేపీతో తెగ‌తెంపులు చేసుకొని కాంగ్రెస్ పార్టీతో జ‌త‌క‌ట్టింది.  ఇది ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామం.  బీజేపీకి వ్య‌తిరేకంగా శివ‌సేన బ‌య‌ట‌కురావ‌డంతో మ‌రోమాట మాట్లాడ‌కుండా ఉద్ధ‌వ్‌కు జైకొట్టింది కాంగ్రెస్‌.  అయితే, గ‌త కొన్ని రోజులుగా మ‌హా అఘాడి వికాస్‌లో భాగ‌స్వామ్యంగా ఉన్న ఎస్‌సీపీ…
    • రూ.879 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
      #జాతీయం

      రూ.879 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

      దేశంలో డ్రగ్స్‌పై కఠినమైన నిబంధనలు వున్నా.. పోలీసులు అక్రమ డ్రగ్స్‌పై కొరఢా ఝులిపించినా.. ఇంకా అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలో రూ. 879 కోట్ల విలువైన భారీ హెరాయిన్ ను అధికారులు పట్టుకున్నారు. ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ సరఫరా అవుతుండటంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. రాయ్ గఢ్ సమీపంలో ఈ హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రబ్ జోత్ సింగ్ అనే వ్యక్తి అరెస్ట్ చేశారు. ఇప్పటికే దేశంలో…
    • డెల్టాప్ల‌స్ అల‌ర్ట్ః మ‌హారాష్ట్ర‌లో మ‌ళ్లీ క‌ఠిన ఆంక్ష‌లు…
      #Top Story

      డెల్టాప్ల‌స్ అల‌ర్ట్ః మ‌హారాష్ట్ర‌లో మ‌ళ్లీ క‌ఠిన ఆంక్ష‌లు…

      దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుతున్నా డెల్టాప్ల‌ప్ వేరియంట్ నుంచి ముప్పు పొంచి ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తుండ‌టంతో రాష్ట్రాలు అప్ర‌మ‌త్తం అవుతున్నాయి.  దేశంలో క‌రోనా సెకండ్ వేవ్‌కు డెల్టా వేరియంట్ ప్ర‌ధాన కార‌ణం అయింది.  ఈ వేరియంట్ కార‌ణంగానే కేసులు పెద్ద‌సంఖ్య‌లో న‌మోద‌య్యాయి.  ఇక‌పోతే,  ఇప్పుడు దేశాన్ని డెల్టాప్ల‌స్ వేరియంట్ భ‌య‌పెడుతున్న‌ది.  ఇప్ప‌టికైతే ఈ వేరియంట్ కేసులు త‌క్కువ‌గా న‌మోదైతున్న‌ప్ప‌టికీ, రాబోయో రోజుల్లో ఈ వేరియంట్ నుంచి థ‌ర్డ్ వేవ్ ముప్పు ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.   Read:…
    • డెల్టా ప్లస్‌ వేరియంట్.. మళ్లీ కఠినమైన లాక్‌డౌన్ ఆంక్షలు
      #Top Story

      డెల్టా ప్లస్‌ వేరియంట్.. మళ్లీ కఠినమైన లాక్‌డౌన్ ఆంక్షలు

      డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అలర్టయ్యింది. థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయన్న హెచ్చరికలతో.. మరోసారి లాక్‌డౌన్‌ ఆంక్షలను కఠినం చేసింది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా రూపొందించిన ఐదు దశల్లో.. మొదటి రెండు దశలను రద్దు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇకపై అన్ని జిల్లాల్లో మూడో దశలో విధించే ఆంక్షలు అమలు కానున్నాయి. దుకాణాలు సాయంత్రం 4 గంటల వరకే తెరిచి ఉంచనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు కానుంది. దీనికి…
    • మరియమ్మ లాకప్ డెత్ దురదృష్టకరం : మహారాష్ట్ర మంత్రి
      #తెలంగాణ

      మరియమ్మ లాకప్ డెత్ దురదృష్టకరం : మహారాష్ట్ర మంత్రి

      మరియమ్మ లాకప్ డెత్ చాలా దురదృష్టకరం అని అన్నారు ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్, మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రావత్. మరియమ్మ అనే మహిళను అరెస్ట్ చేశారు. అప్పుడు కనీసం మహిళ పోలీసులు లేరు సిగ్గుచేటు. లాకప్ డెత్ చేసిన వాళ్ళను సస్పెండ్ చేశారు. మరి మరియమ్మ బతికి వస్తుందా అని అడిగారు. రాబోయే ఎన్నికలలో దళితులు టీఆర్ఎస్ కు ఓట్లు వేయవద్దు. ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపాలి. మరియమ్మ సంఘటన చాలా దుఃఖం…
    • మ‌హారాష్ట్ర‌లో డెల్టా ప్ల‌స్‌…టాస్క‌ఫోర్స్ హెచ్చ‌రిక‌…
      #Top Story

      మ‌హారాష్ట్ర‌లో డెల్టా ప్ల‌స్‌…టాస్క‌ఫోర్స్ హెచ్చ‌రిక‌…

      మ‌హారాష్ట్ర‌లో ఇప్పుడిప్పుడే సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి.  క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో తిరిగి ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.  క‌రోనా కార‌ణంగా ఏప్రిల్ 5 నుంచి క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లుచేయ‌డం ప్రారంభించారు.  కేసులు పెరిగిపోవ‌డంతో లాక్‌డౌన్, కర్ఫ్యూ వంటివి క‌ఠినంగా అమ‌లు చేశారు.  ప్ర‌స్తుతం కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.  అయితే, ఇప్పుడు మ‌హారాష్ట్ర‌కు మూడో వేవ్ ముప్పు భ‌య‌పెడుతున్న‌ది.  క‌రోనా వైర‌స్ మ్యూటేష‌న్ డెల్టా ప్ల‌స్ వేరియంట్ కేసులు మ‌హారాష్ట్ర‌లో క‌నిపిస్తున్నాయి.  ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ డెల్టా ప్ల‌స్…
    • థర్డ్ వే గుబులు..! 2 – 4 వారాల్లోనే-టాస్క్ ఫోర్స్ వార్నింగ్
      #జాతీయం

      థర్డ్ వే గుబులు..! 2 – 4 వారాల్లోనే-టాస్క్ ఫోర్స్ వార్నింగ్

      క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకా అత‌లాకుత‌లం చేస్తూనే ఉంది.. ఫ‌స్ట్ వేవ్ లో భారీగా కేసులు న‌మోదు అయ్యి, మృతుల సంఖ్య కూడా పెద్ద సంఖ్య‌లోనే ఉండ‌గా.. ఇక‌, సెండ్ వేవ్ గుబులు పుట్టించింది.. కోవిడ్ బారిన‌ప‌డి ఆస్ప‌త్రికి వెళ్లిన‌వారు తిరిగి వ‌స్తార‌న్న గ్యారెంటీ లేని ప‌రిస్థితి.. రోజుకో రికార్డు సంఖ్య‌లో కేసులు వెలుగు చూస్తే.. మృతుల సంఖ్య కూడా భారీగా న‌మోద‌వుతూ క‌ల‌వ‌రం పుట్టించింది.. ఇక‌, థ‌ర్డ్ వే హెచ్చ‌రిక‌లు భ‌య‌పెడుతోంది.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ మ‌హ‌మ్మారితో…
    • రూ.20 దొంగ‌త‌నంః మూడేళ్ల జైలు శిక్ష‌…
      #Top Story

      రూ.20 దొంగ‌త‌నంః మూడేళ్ల జైలు శిక్ష‌…

      ఓ వ్య‌క్తి ఏడు నెల‌ల క్రితం రూ.20 దొంగ‌త‌నం చేశాడు.  ఈ కేసులో మ‌హారాష్ట్ర కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. రూ.20 దొంగ‌త‌నం కేసులో మూడేళ్ల జైలు శిక్ష ఎంట‌ని షాక్ అవ్వ‌కండి.  దొంగ‌త‌నం చేసే స‌మ‌యంలో బాధితుడికి గాయాల‌య్యాయి.  ఏడేళ్లుగా జైలులో నిందితుడు ట్ర‌య‌ల్ ఖైదీగా శిక్ష అనుభ‌విస్తున్నాడు.  ఈ స‌మ‌యంలో తాను నేరం చేసిన‌ట్టుగా ఒప్పుకుంటూ కోర్టుకు లేఖ రాశాడు.  నేరం ఒప్పుకోవ‌డంతో నిందితుడికి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష‌ను విధించింది.  ఐపీసీ…
    ←1…115116117118119→

తాజావార్తలు

  • RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions