Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Maharashtra

Maharashtra News

    • మ‌హారాష్ట్ర‌లో రూపాయికే పెట్రోల్… కిలోమీట‌ర్ల మేర క్యూ…
      #Top Story

      మ‌హారాష్ట్ర‌లో రూపాయికే పెట్రోల్… కిలోమీట‌ర్ల మేర క్యూ…

      దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్ప‌టికే అనేక ప్రాంతాల్లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.100 దాటిపోయింది.  దీంతో వాహ‌నాలు బ‌య‌ట‌కు తీసేందుకు సామాన్య‌లు ఆలోచిస్తున్నారు.  అస‌లే క‌రోనా స‌మ‌యం.  ఉద్యోగాలు లేక రోజురోజుకు జీవ‌నం క‌ష్ట‌మ‌వుతున్న త‌రుణంలో పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో సామాన్యుడిపై మ‌రింత భారం ప‌డింది.  అయితే, మ‌హారాష్ట్ర‌లో ఓ పెట్రోల్ బంకులో లీట‌ర్ పెట్రోల్ ను రూపాయికే అందించారు.  మ‌హారాష్ట్ర యువ‌నేత‌, మంత్రి ఆదిత్యా థాక్రే పుట్టిన‌రోజు సంద‌ర్బంగా డోంబివ‌లీ యువ‌సేన…
    • గడ్డం గీయించుకోండి.. ప్రధానికి రూ.100 పంపిన టీ అమ్ముకునే వ్యక్తి..
      #Top Story

      గడ్డం గీయించుకోండి.. ప్రధానికి రూ.100 పంపిన టీ అమ్ముకునే వ్యక్తి..

      ప్రధాని నరేంద్ర మోడీ గడ్డం పెంచడంపై కూడా విమర్శలు వచ్చాయి… పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ప్రధాని గడ్డం పెంచుతున్నారంటూ అప్పట్లో విమర్శలు గుప్పించిన టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ… గడ్డం పెంచుకున్నవాళ్లంతా రవీంద్రనాథ్ ఠాకూర్‌ కాలేరని కామెంట్ చేశారు.. ఇక, గడ్డంపై కాదు.. కరోనా కట్టడిపై దృస్టిసారించండి అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.. అయితే, మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి గడ్డం గీసుకోమని సూచిస్తూ ప్రధాని మోడీకి రూ.100 పంపించడం హాట్‌టాపిక్‌గా…
    • నవనీత్‌ కౌర్‌కు హైకోర్టు షాక్‌.. రూ.2 లక్షల జరిమానా కూడా..
      #జాతీయం

      నవనీత్‌ కౌర్‌కు హైకోర్టు షాక్‌.. రూ.2 లక్షల జరిమానా కూడా..

      తొలిసారి ఎంపీగా విజయం సాధించారు ప్రముఖ నటి నవనీత్‌ కౌర్ రాణా… మహారాష్ట్ర నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె.. లోక్‌సభలో అడుగుపెట్టారు.. అయితే, ఆమెకు నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల కేసులో బాంబే హైకోర్టు షాకిచ్చింది… కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసిన హైకోర్టు.. ఆమెకు రూ. 2 లక్షలు జరిమానా విధించింది.. కాగా, తెలుగు సినిమాల్లోనూ నటించిన నవనీత్‌ కౌర్ అందరికీ సుపరిచితురాలు.. 35 ఏళ్ల ఈ యువ ఎంపీ.. ఏకంగా ఏడు…
    • మహారాష్ట్రలో భారీ పేలుడు : 15 మంది మృతి
      #జాతీయం

      మహారాష్ట్రలో భారీ పేలుడు : 15 మంది మృతి

      మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆ రాష్ట్రంలోని పూణెలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దూరదృష్టవశాత్తు 15 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో ఆ కెమికల్ ఫ్యాక్టరీలో 37 మంది కార్మికులు ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ ఘటన సమాచారం తెలియగానే.. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటల నుంచి 20 మందిని కాపాడింది. మరో ఇద్దరు కార్మికులు మంటల్లోనే చిక్కుకోవడం బాధకరమైన విషయం. ప్రస్తుతం మంటలు ఆర్పే…
    • వ్యాక్సిన్ తీసుకోకుండా బ‌య‌ట‌కు వ‌స్తే…భారీ జ‌రిమానా…
      #Top Story

      వ్యాక్సిన్ తీసుకోకుండా బ‌య‌ట‌కు వ‌స్తే…భారీ జ‌రిమానా…

      క‌రోనాకు చెక్ పెట్టేందుకు పెద్ద సంఖ్య‌లే దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. 18 ఏళ్లు నిండిన అంద‌రికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. 45 ఏళ్లు దాటిన వారికి ప్ర‌ధాన్య‌త ఇస్తున్నారు. మ‌హారాష్ట్ర‌లో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, రాష్ట్రంలోని ఔరంగాబాద్ లో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న‌ది. 17 ల‌క్ష‌ల మంది జ‌నాభా క‌లిగిన న‌గ‌రంలో కేవ‌లం ఇప్ప‌టి వ‌ర‌కు 3.08 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే వ్యాక్సిన్ తీసుకున్నారు. అంటే జ‌నాభాలో 20శాతం…
    • సినిమా థియేటర్ల ఓపెన్ కు గ్రీన్ సిగ్నల్
      #సినిమాలు

      సినిమా థియేటర్ల ఓపెన్ కు గ్రీన్ సిగ్నల్

      కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం క్షీణిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. ఈమేరకు శనివారం ఓ ప్రకటన జారీ చేసింది. దీంతో సోమవారం నుంచి అక్కడ 50శాతం సామర్థ్యంతో సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. ప్రేక్షకుల సీట్ల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. థియేటర్, మల్టీప్లెక్స్‌ ఆవరణలో సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ప్రేక్షకులు థియేటర్లలోకి ప్రవేశించగానే ముందుగా థర్మల్ స్క్రీన్…
    • స‌రికోత్త పోటీః మ‌హమ్మారిని త‌రిమికొడితే రూ.50 లక్ష‌లు బ‌హుమానం
      #Top Story

      స‌రికోత్త పోటీః మ‌హమ్మారిని త‌రిమికొడితే రూ.50 లక్ష‌లు బ‌హుమానం

      క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని ఎంత‌గా వ‌ణికిస్తుందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  క‌రోనా వ‌ల‌న మ‌హారాష్ట్ర తీవ్రంగా న‌ష్టపోయింది.  ఇప్పుడిప్పుడే మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డుతున్న‌ది.  క‌రోనాను త‌రిమి కోట్ట‌డంలో గ్రామాలు ప్ర‌ముఖ‌పాత్ర పోషిస్తున్నాయి.  చాలా గ్రామాలు స్వ‌యంగా లాక్‌డౌన్‌, స్వీయ‌నియంత్ర‌ణ వంటివి ప్ర‌క‌టించుకొని బ‌య‌ట‌ప‌డుతున్నాయి.  క‌రోనాను తరిమికొట్ట‌డంలో గ్రామాలు చురుకైన పాత్ర‌ను పోషిస్తుండ‌టంతో ప్ర‌భుత్వం ఆస‌క్తిక‌ర‌మైన పోటీని తీసుకొచ్చింది.  క‌రోనాను త‌రిమికొట్టి క‌రోనా ఫ్రీ విలేజ్ గా నిలిచిన గ్రామాల‌కు ప్ర‌భుత్వం రూ.50 ల‌క్ష‌ల రూపాయ‌ల బహుమానం ప్ర‌క‌టించ‌నుంద‌ని…
    • మ‌హారాష్ట్రలో 90 వేలు దాటిన కోవిడ్ మృతులు
      #జాతీయం

      మ‌హారాష్ట్రలో 90 వేలు దాటిన కోవిడ్ మృతులు

      మహారాష్ట్రలో క‌రోనా బారిన‌ప‌డి మృతిచెందిన‌వారి సంఖ్య 90 వేల‌ను దాటేసింది.. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంటల్లో కొత్తగా 24,136 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 601 మంది క‌రోనాతో ప్రాణాలు విడిచారు.. ఇదే స‌మ‌యంలో.. 36,176 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 3,14,368 యాక్టివ్‌ కేసులు ఉన్న‌ట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్ర‌భుత్వం.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాబారిన‌ప‌డి మృతిచెందిన‌వారి సంఖ్య 90,349కు చేర‌గా.. కోలుకున్న‌వారి సంఖ్య…
    • భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 13 మంది మావోయిస్టులు మృతి
      #జాతీయం

      భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 13 మంది మావోయిస్టులు మృతి

      మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది… పోలీసులు-మావోయిస్టుల మ‌ధ్య జ‌రిగిన భీక‌ర ఎదురు కాల్పుల్లో ఏకంగా 13 మంది మావోయిస్టులు ప్రాణాలు వ‌దిలారు.. ఎటపల్లి పరిధిలోని పేడి-కోటమి అటవీప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.. మృతిచెందిన 13 మంది మావోయిస్టులు కసనాసూర్ ద‌ళానికి చెందిన‌వారికిగా గుర్తించారు.. ఇందులో.. ఏడుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్న‌ట్టుగా తేల్చారు పోలీసులు.. ఘ‌ట‌నా స్థలంలో ఎస్సెల్ ఆర్,ఏకే 47,303 ,12 బోర్ రైఫిల్ , ఇత‌ర మందుగుండు సామాగ్రీని స్వాధీనం…
    • జూన్ 1 నుంచి ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ సడలిస్తారా? 
      #Top Story

      జూన్ 1 నుంచి ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ సడలిస్తారా? 

      కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ కారణంగా మహారాష్ట్ర అతలాకుతలం అయ్యింది.  రెండు దశల్లో ఆ రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొన్నది.  సెకండ్ వేవ్ సమయంలో ఆ రాష్ట్రం మరింతగా దెబ్బతిన్నది.  ఏప్రిల్ 5 వ తేదీ నుంచి మహారాష్ట్రలో ఆంక్షలు కొనసాగుతున్నాయి.  కొన్ని రోజులపాటు నైట్ కర్ఫ్యూ, ఆ తరువాత ఉదయం కర్ఫ్యూ అమలు చేసిన సర్కార్, ఒక దశలో 144 సెక్షన్ కూడా అమలు చేసింది.  కేసులు తగ్గకపోవడంతో లాక్ డౌన్ ను అమలు చేసింది.  జూన్…
    ←1…116117118119→

తాజావార్తలు

  • RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions