మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ గ్రామీణాభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బంగ్లాలోని వేప చెట్టుకు మామిడి పండ్లు వేలాడుతూ కనిపించాయి.
హోలీ సెలబ్రేషన్స్ కు రాజకీయ రంగు పులుముకుంది. దేశంలోని పలు ప్రాంతాలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రాలతో కూడిన వాటర్ గన్లు దర్శనమిచ్చాయి. వీటిని వినియోగిస్తూ జనం హోలీ వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే, ఈ వాటర్ గన్ల వినియోగంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది
ఏదైనా తప్పు జరిగితే ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా తెగ రియాక్ట్ అయిపోతూ ఉంటారు జనాలు. తప్పు చేసిన వాడిని అడ్డంగా నరికేయాలి, పూడ్చిపెట్టేయాలి, వాడికి ఉరే సరి అంటూ సినిమా డైలాగులు కొడుతూ ఉంటారు. ఎవరైనా సాయం చేయకపోతే ఏం సమాజం అంటూ తెగ నీతులు మాట్లాడతారు. అయితే తీరా తమ వరకు వచ్చే సరికి చేసేది మాత్రం శూన్యం. అలాంటి వాటికి అద్దం పట్టే ఘటన ఒకటి…
Maharani of a Royal family in Panna Arrested: మధ్యప్రదేశ్ పన్నాలోని రాజకుటుంబానికి చెందిన మహారాణి జితేశ్వరి దేవిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జన్మాష్టమి సందర్భంగా 300 ఏళ్ల ప్రసిద్ధ ఆలయం భగవాన్ జుగల్ కిషోర్ ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లారు మహారాణి జితేశ్వరి దేవి. అయితే అక్కడ ఆమె దేవుడికి పూజలు చేయడానికి సిద్ధమయ్యారు. గర్భగుడిలోకి స్వయంగా వెళ్లడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఆమె కిందపడిపోయారు. అయితే గుడి నిబంధనల ప్రకారం మగవారు…
ఓ ప్రజాప్రతినిధి హద్దులు దాటాడు. చుట్టు జనం ఉన్నారనే కనీస ఇంగితం మరిచిపోయాడు. తనతో డ్యాన్కస్ చేసిన అమ్మాయిని ముద్దు పెట్టేశాడు. డ్యాన్స్ చేస్టుంటే కార్యకర్తలు మురిసిపోయారు. ఒకరి తర్వాత ఒకరు చిందులేశారు.
అనుమానం పెనుభూతంగా మారింది. ఒక చిన్న అనుమానం ఒక వ్యక్తి ప్రాణం తీసేవరకు వచ్చింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గుణకు సమీపంలోని లాడ్పుర్ గ్రామానికి చెందిన అరవింద్ అనే వ్యక్తి భార్యాపిల్లలతో నివసిస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి వారింటికి కొంతమంది వ్యక్తలు వచ్చి అతడిని బయటికి లాకొచ్చారు. తమ వద్ద కాజేసిన ఫోన్ ఇవ్వాల్సిందిగా అరుస్తూ అతడిని చితకబాదారు. తనకేమి తెలియదని అరవింద్ చెప్తున్నా వినకుండా అతడి బట్టలను విప్పి, అతని చేతులు…