ప్రస్తుతం అందరు డిజిటల్ పేమెంట్స్ ను చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆన్ లైన్ పేమెంట్స్ ను ఎక్కువగా చేస్తున్నారు.. అందులో ఒకటి ఫోన్ పే.. ఈ యాప్ ను ఎక్కువ మంది వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.. ఆన్లైన్లో మనీని ట్రాన్స్ఫర్ చెయ్యడం మాత్రమే కాదు.. లోన్ ను కూడా పొందవచ్చు.. తాజాగా మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది..Account Aggregator services సేవలను ప్రారంభించింది. ఇక ఈ కొత్త సేవ వినియోగదారులు తమ ఆర్థిక డేటాను, బ్యాంక్…
తెలంగాణ రాష్ట్రంలోని కులవృత్తులు, చేతివృత్తుల వారికి ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కుల వృత్తులకు, చేతి వృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్ర శేఖరరావు ప్రకటించిన విషయం తెలిసిందే
తెలంగాణ రాష్ర్టంలోని బీసీ కులాల్లోని అన్ని కులవృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సాయం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా
Cibil Report: బ్యంకులు రుణాలు ఇస్తూ ఉంటాయి.. తిరిగి చెల్లించేవాళ్లు.. బ్యాంకులకు పంగనామాలు పెట్టేవారు కూడా లేకపోలేదు.. అయితే, క్రెడిట్ రీసెర్చ్ సంస్థ ట్రాన్స్యూనియన్ సిబిల్ నివేదిక మహిళల గురించి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది.. గత ఐదేళ్లలో తమ సొంత వ్యాపారాలను నిర్మించుకునేందుకు రుణాలు కోరుతున్న మహిళల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని క్రెడిట్ రీసెర్చ్ సంస్థ ట్రాన్స్యూనియన్ సిబిల్ సోమవారం ఒక నివేదికలో తెలిపింది. ఈ కాలంలో మహిళా రుణగ్రహీతల సంఖ్య 15 శాతం…
Nirmala Sitharaman: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు గడిచిన మూడేళ్లలో దాదాపు రూ.6.15 లక్షల కోట్ల మేరకు రుణాలను రద్దు చేసి మొండి బకాయిలు(NPA)గా ప్రకటించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వీటిలో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ రుణాలను రద్దు చేసినట్లు ఆమె తెలిపారు. 2018-19 నుంచి 2021-22 వరకు ఒక్క ఎస్బీఐనే రూ.1,64,735 కోట్ల…
SBI hikes MCLR: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. తన ఖాతాదారులకు మరోసారి షాకిచ్చింది.. అన్ని కాలపరిమితులకు గాను మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఇక, ఇవి ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది.. ఎస్బీఐ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో బ్యాంకులో తీసుకున్న రుణాలు మరింత భారంగా మారాయి.. వెహికల్స్ లోన్స్, పర్సనల్…
Bandi Sanjay Letter to CM KCR: రాఖీ పౌర్ణమి సందర్భంగా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు రూ.4 వేల కోట్ల వడ్డీబకాయిల విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్ బహిరంగ లేఖ రాసారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ , పట్టణపేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), ఎస్హెచ్జి లకు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు రూ.4 వేల కోట్ల వరకు పేరుకుపోయాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎనిమిది సంవత్సరాల పాలనలో డ్వాక్రా గ్రూపులను…