R Krishnayya: బీసీల్లోని 6 కులాలకే రూ. లక్ష ఇస్తోంది: ఆర్ కృష్ణయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R Krishnayya: తెలంగాణ రాష్ర్టంలోని బీసీ కులాల్లోని అన్ని కులవృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సాయం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో అన్ని కులాల వారీకి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. బీసీలో ఉన్న 130 కులాలకు రూ. లక్ష ఆర్థిక సాయం చేయాలన్నారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖను ఎత్తేసే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Read also: Gmail feature: జీమెయిల్లో మరో ఫీచర్.. ఇక మీదట వెతకడం ఈజీ..
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
తెలంగాణ రాష్ట్రంలో కేవలం 6 కులాలకు చెందిన వారికి మాత్రమే రూ. లక్ష ఆర్థికసాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని.. ఈ నేపథ్యంలో మిగిలిన కులాలకు చెందిన వారు తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆర్ కృష్ణయ్య తెలిపారు. బీసీల్లో ఉన్న 130 కులాల వారీకి కూడా రూ. లక్ష ఆర్థిక సాయం చేయాలన్నారు. బీసీలకు బీసీ బంధు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితమే హామీ ఇచ్చారని కానీ.. ఇప్పటి వరకు కూడా అమలు చేయడం లేదని విమర్శించారు.
Read also: Health: అశ్వగంధం మానవునికి అన్ని లాభాలు చేస్తుందా.. చివరకు దానికి కూడానా..!
ధనిక రాష్ట్రమని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కాబట్టి అందరికీ నిధులు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని బీసీలకు కొత్త రుణాలు ఇవ్వాలన్నారు. బీసీలకు కొత్త రుణాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రిని కూడా కలిశామన్నారు. ప్రస్తుతం ఆరు కులాలకు ఇస్తున్నామని.. . తరవాత మిగితా కులాలకు ఇస్తామని మంత్రి చెప్పారన్నారు. ఉన్నత చదువులు చదివే బీసీ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుపేదల పెళ్లికి ఆర్ధిక సాయం రూ. లక్ష ఇస్తున్నారని.. కానీ కులాంతర(ఇంటర్ కాస్ట్ ) వివాహం చేసుకునే వారికి మాత్రం కేవలం రూ. 10వేలు ఇస్తున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రమైన ఏపి లో కులాంతర వివాహానికి రూ. 2 లక్షల ఆర్ధిక సహాయం ఇస్తోందని ఎంపీ గుర్తు చేశారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖను ఎత్తివేసే కుట్ర జరుగుతోందన్నారు. బీసీ సంక్షేమ శాఖ లో అధికారులు సరిగా లేరని.. ముఖ్యమంత్రి పేషిలో కూడా అదే విధంగా ఉందని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు.
తాజావార్తలు
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
-
Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
-
UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
-
Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!