Zomato: రెండేళ్ల క్రితం మొదలైన టెక్ లేఆఫ్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. ఇంటర్నేషనల్ టెక్ కంపెనీల దగ్గర నుంచి దేశీయ కంపెనీల వరకు ఉద్యోగుల్ని ఎలా వదిలించుకోవాలా..? అని చూస్తున్నాయి. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉద్యోగుల్ని మరింత ప్రమాదంలోకి నెట్టింది. గత రెండేళ్లుగా గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చాయి.
Apple Laid Off 600 Employees: టెక్ కంపెనీలు లేఆఫ్ల పరంపరను కొనసాగిస్తున్నాయి. 2023లో లక్షల్లో ఉద్యోగులను తొలగించిన టెక్ దిగ్గజ కంపెనీలు.. 2024లోనూ అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెక్ సంస్థ ‘యాపిల్’ దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించింది. స్మార్ట్ కారు, స్మార్ట్వాచ్ డిస్ప్లే ప్రాజెక్టులను పక్కనపెట్టడమే ఇందుకు కారణం. అయితే ఈ తొలగింపులకు సంబంధించి ఇప్పటివరకు కంపెనీ నుండి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. కంపెనీ ఇటీవల కాలిఫోర్నియా ‘ఎంప్లాయిమెంట్ డెవలప్మెంట్…
ఈమధ్య పలు కంపెనిల్లో ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.. ఎన్నో వందల కంపెనీలు వేల మంది ఉద్యోగులను తొలగించారు.. ఇప్పుడు అదే కోవలోకి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ పేటీఎం కూడా చేరింది.. భారీగా తమ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నారు.. కంపెనీ ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించవచ్చునని తెలుస్తుంది.. మార్చి 15 నుండి వ్యాపారాలు నిర్వహించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను రిజర్వ్ బ్యాంక్ నిషేధించిన తర్వాత ఈ చర్య…
2023 లో కొన్ని న్ని క్లిష్ట పరిస్థితుల కారణంగా ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకొనే ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికే ఎన్నో వేల మంది ఉద్యోగాలను పోగొట్టుకున్నారు.. ఏ రంగాలకు ఎలా ఉన్నా.. టెక్ కంపెనీలకు, స్టార్టప్లకు కొంత నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ ఏడాదంతా కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. దేశంలో ఎన్ని స్టార్టప్ కంపెనీలు ఎంతో మంది ఉద్యోగులను తొలగించాయి.. ఇప్పుడు మరో ప్రముఖ కంపెనీ వచ్చి…
ఆర్థిక సంక్షోభం అలాగే 2023లో ఎదురైన కొన్ని క్లిష్ట పరిస్థితుల కారణంగా ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకొనే ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికే ఎన్నో వేల మంది ఉద్యోగాలను పోగొట్టుకున్నారు.. ఏ రంగాలకు ఎలా ఉన్నా.. టెక్ కంపెనీలకు, స్టార్టప్లకు కొంత నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ ఏడాదంతా కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. దేశంలో ఎన్ని స్టార్టప్ కంపెనీలు ఎంతమంది ఉద్యోగులను తొలగించాయి.. నిన్న ప్రముఖ కంపెనీ పేటీఎం…
మొన్నటి వరకు సాఫ్ట్ వేర్ కంపెనీలు వరుసగా లే ఆఫ్లను ప్రకటిస్తున్నాయి. ఐటీ కంపెనీల లేఆఫ్ల కారణంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తమ ఉద్యోగాలను పొగొట్టుకోవల్సి వస్తుంది.
Byju’s Layoffs: భారతదేశంలోని ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ తదుపరి రౌండ్ తొలగింపులకు సిద్ధమవుతోంది. దీని వల్ల 500 నుంచి 1000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.
JioMart Layoff 2023: ప్రతిరోజూ ఏదో ఒక పెద్ద కంపెనీ పెద్ద ఎత్తున లేఆఫ్లు ఉంటాయని ప్రకటిస్తూనే ఉంది, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆన్లైన్ హోల్సేల్ ప్లాట్ఫామ్ జియోమార్ట్ నుండి వెయ్యి మందికి పైగా వ్యక్తులను తొలగించినట్లు సమాచారం.