ఆనంద్ రవి, హరీశ్ ఉత్తమన్, శత్రు కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా 'కొరమీను'. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి ఆవిష్కరించారు. ఈ మూవీని శ్రీపతి కర్రి డైరెక్ట్ చేస్తున్నారు.
టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం హ్యపీ బర్త్ డే చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించిన ‘హ్యాపీ బర్త్ డే’ మూవీ ఈ నెల 8న విడుదల కాబోతోంది. అయితే ఇది అందరూ అనుకుంటున్నట్టు ఉమెన్ సెంట్రిక్ మూవీ కాదని, ఇందులో తనతో సహా ఇతర ప్రధాన పాత్రలు పోషించిన వారందరి పాత్రలు ప్రాధాన్యమైనవేనని లావణ్య త్రిపాఠి చెబుతోంది. దర్శకుడు రితేశ్ రాణా కథ చెప్పినప్పుడు కొత్తగా అనిపించిందని, సర్రియల్ వరల్డ్ థాట్ చాలా ఎగ్జయిట్ చేసిందని ఆమె తెలిపింది. తనను చాలామంది సీరియస్ పర్శన్…
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా 2012లో జూలై 6న విడుదలై విజయవంతంగా నడుస్తున్న సమయంలోనే ‘అందాల రాక్షసి’ మూవీ కూడా విడుదలైంది. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్ర నిర్మాణంలో ఎస్. ఎస్. రాజమౌళి సైతం భాగస్వామిగా వ్యవహరించారు. ఈ సినిమాతో హీరోహీరోయిన్లుగా నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠితో పాటు దర్శకుడిగా హను రాఘవపూడి పరిచయం అయ్యాడు. సో… వీళ్ళందరూ ఆగస్ట్ 10వ తేదీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 10…
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర లో ‘మత్తువదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన సర్రియల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘హ్యాపీ బర్త్ డే’. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రితేష్ రానా మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించిన తన భావాలను ఇలా పంచుకున్నారు. ”’మత్తువదలరా’ కోసం ఏర్పడిన టెక్నికల్…
నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమా విడుదలను జూలై 8 నుండి 22కు వాయిదా వేయడంతో ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసే పనిలో ‘హ్యాపీ బర్త్ డే’ నిర్మాతలు పడ్డారు. ఇప్పటికే ఒక రేంజ్ లో పబ్లిసిటీని ప్రారంభించిన ‘హ్యాపీ బర్త్ డే’ నిర్మాతలు తమ చిత్రాన్ని ముందు జూలై 15న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఆ వారం ‘ది వారియర్, గుర్తుందా శీతాకాలం, ఆర్జీవీ అమ్మాయి’ వంటి సినిమాలూ విడుదల అవుతున్నాయి. బహుశా జూలై…
రచయిత, చిత్ర నిర్మాత కోన వెంకట్ సైతం వెబ్ సీరిస్ నిర్మాణంలోకి అడుగుపెట్టారు. జీ 5 సంస్థతో కలిసి ఆయన ‘పులి-మేక’ పేరుతో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సీరిస్ నిర్మిస్తున్నారు. ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి సుమన్, సిరి హనుమంతు, ముక్కు అవినాష్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీచంద్ హీరోగా రూపుదిద్దుకున్న ‘పంతం’ సినిమా డైరెక్టర్ కె. చక్రవర్తి రెడ్డి ఈ వెబ్ సీరిస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ‘పులి-మేక’…
ఈమధ్య యువ దర్శకులందరూ విభిన్నమైన కథాచిత్రాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తున్నారు. మునుపెన్నడూ ట్రై చేయని సబ్జెక్టుల్ని, కామిక్ యాంగిల్లో చూపిస్తూ, ఆడియన్స్ను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో దర్శకుడు రితేష్ రానా ఆల్రెడీ విజయవంతం అయ్యాడు. తన తొలి చిత్రం(మత్తు వదలరా)తో ప్రేక్షకుల మత్తు వదిలించాడు. ఇప్పుడు హ్యాపీ బర్త్డే అంటూ మరో కొత్త కాన్సెప్ట్తో మన ముందుకు రాబోతున్నాడు. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, సత్య, ప్రియదర్శి సహా…