బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద రేపు జరపతలపెట్టిన ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’’కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం అత్యంత హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్య గొంతు నులిమేసే కుట్ర అని, సీఎం ధర్నా చేస్తే ఒప్పు….బీజేపీ దీక్ష చేస్తే తప్పా? అని ఆయన ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయం… ప్రజాస్వామ్యవాదులారా మౌనం వీడండి అని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ‘ప్రజాస్వామ్య…
యావత్తు ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురి చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే ఇండియాలో తగ్గుముఖం పడుతోంది. 2020లో ప్రారంభమైన కరోనా విజృంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ రూపాలు మార్చకుంటూ… కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలపై విరుచుకుపడుతోంది. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ఇండియాలో వ్యాప్తి చెందడంతో ఇప్పటికే ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఫస్ట్, సెకండ్ వేవ్లతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ పెరిగిపోవడం.. మునుపెన్నడూ చూడని వైరస్ ప్రభావం ప్రజలపై విరుచుకుపడడం.. ఒక్క…
Congress MLA Komatireddy Raj Gopal Reddy Made Sensational Comments. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన నాంపల్లిలో కార్యకర్తలనుద్దేశించి ఘాలు వ్యాఖ్యలు చేశారు. గౌరవం ఇవ్వని చోట నేను ఉండలేనని, ఎవరి కిందపడితే వారికింద పనిచేయలేనని ఆయన స్పష్టం చేశారు. క్యారెక్టర్ లేనోళ్లు, నైతిక విలువలు లేనోళ్లు పార్టీలో పెత్తనం చేస్తుంటే భాదేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సమస్యలపై కేసీఆర్పై పోరాడుతూనే ఉంటానని ఆయన వెల్లడించారు. అయితే పార్టీ…
Kisan Congress National Vice President M Kodanda Reddy About 111 G.O. సీఎం కేసీఆర్ 111 జీవోను ఎత్తివేస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజున ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు గాంధీభవన్లో కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్ను ఆలోంచించుకొని…
Two Directors For Director Movie. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఇప్పుడు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది. ‘నాటకం’ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు పొందిన ఆశిష్ గాంధీ అలాంటి ఓ సస్పెన్స్ థిల్లర్ మూవీలో నటించాడు. అదే ‘డైరెక్టర్’. విశేషం ఏమంటే ఈ ‘డైరెక్టర్’ మూవీకి ఒకరు కాదు ఇద్దరు దర్శకులు. కిరణ్ పొన్నాడ, కార్తీక్ కృష్ణ సంయుక్తంగా దీనిని డైరెక్ట్ చేశారు. ఐశ్వర్యరాజ్, మరీనా, ఆంత్ర హీరోయిన్లుగా నటించిన ‘డైరెక్టర్’ మూవీని డా. నాగం…
PCC Working President Mahesh Kumar Goud Reacts On 111 G.O. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న నిరవధిక వాయిదా పడ్డాయి. అయితే అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున సీఎం కేసీఆర్ 111 జీవోను ఎత్తివేస్తామని ప్రకటించారు. దీంతో ఒక్కసారికి 111 జీవో తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో 111 జీవోపై చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్…
National Students Union Of India (NSUI) Protest at Front on TSPSC Office. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) ‘ఛలో టీఎస్పీఎస్సీ’కి పిలుపునిచ్చింది. దీంతో నాంపల్లిలో బుధవారం మధ్యాహ్నం ఎన్ఎస్యూఐ కార్యకర్తలు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎన్ఎస్యూఐ పిలుపు మేరకు విద్యార్థులు టీఎస్పీఎస్సీ భవనం సమీపంలోని గాంధీ భవన్లో గుమిగూడారు. అక్కడ అప్పటికే పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.…
Congress MLA Seethakka Fired on China Jeeyar Swamy. ఇటీవల ఆథ్యాత్మిక గురువు చిన జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. చిన జీయర్ స్వామి ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క సారక్క ను అవమానించేలా మాట్లాడారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. దేవతల మీద దుర్మార్గంగా మాట్లాడారని, దీనిపై సీఎం స్పందించకపోవడం బాధాకరం..స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. పేదల ఇళ్లకు వంద గజాల…
CLP Leader Mallu Bhatti Vikramarka Clarify About Party Senior Leaders Meeting. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో పార్టీ సీనియర్ల సమావేశం హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సమావేశంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. సీఎల్పీ సమావేశంలో సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరిచామన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం అని చర్చించామన్నారు. ప్రధాని…
Manda Krishna Madiga Made Comments On CM KCR. రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ మాటలు అర్ధరహితమని మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మెదక్లోని టీఎన్జీవో భవన్లో రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేయడానికే సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటున్నడని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి కేసీఆర్ వ్యతిరేకమని ఆయన విమర్శించారు. పాలకులను ప్రశ్నించే స్వేచ్ఛను ప్రజలు కోల్పోయే ప్రమాదం ఉందని, సీఎం కేసీఆర్ రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకి…