Kodanda Reddy : జీవో 111ను రివ్యూ చేయాలి.. బహిరంగంగా చర్చించాలి
Kisan Congress National Vice President M Kodanda Reddy About 111 G.O.
సీఎం కేసీఆర్ 111 జీవోను ఎత్తివేస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజున ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు గాంధీభవన్లో కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్ను ఆలోంచించుకొని మాస్టర్ ప్లాన్ చేయాలని.. కానీ ఈ ప్రభుత్వానికి ఒక ప్లాన్ లేదని ఆయన మండిపడ్డారు.
Also Read
నిన్న కేసీఆర్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా 111 జీవో రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని, అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడే అంశాన్ని ముందుగా బులిటెన్ రూపంలో తెలపాలన్నారు. కానీ కేసీఆర్ అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్షాలను అవమాన పరిచే విధంగా చేశారన్నారు. ఒక ముఖ్యమైన జీవో రద్దు చేస్తామని ప్రకటించే ముందు ఎలాంటి చర్చ లేదా.. నేషనల్ సెన్సింగ్ అథారిటీ హైదరాబాద్లో ఏ భూమి ఎలా వాడుకోవాలో తెలిపారని ఆయన వెల్లడించారు. గండిపేట నీరు చాలా మంచివి అలాంటి చెరువులను పొడిచేస్తామని అనడం చాలా దారుణమన్నారు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?