ప్రపంచంలో ఎన్నో వింతలు, విడ్డూరాలు. ఈ ప్రపంచం అన్ని కళలతో నిండి ఉంది. కొన్ని కొన్ని కళలు మనల్ని ఎంతో అశ్చర్యానికి గురి చేస్తాయి. మ్యాజిక్ గురించి మాట్లాడుకుంటే.. మన కళ్లను కనికట్టు చేస్తూ.. గారడీ ప్రదర్శిస్తారు. ఇదే కాకుండా.. కొన్ని కొన్ని కళలు మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. మామూలుగా మనం ఏదో సినిమా పోస్టర్ చూసినప్పుడు.. ముందుగా ఒక్కొక్కరు ఒక్కోటి గమనిస్తుంటారు. పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించేవారు కొందరుంటారు. అయితే.. కొన్ని ఫోటోలలో ఎన్నో వింతలు దాగి…
కరోనా మహమ్మారి కేసులు దేశంలో తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు మళ్లీ పెరిగిన కరోనా కేసులు తిరిగి తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 3.57 లక్షల మందికి కరోనా పరీక్షలను చేయగా వారిలో 1,569 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ముందు రోజు కంటే దాదాపు 600 కేసులు తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు. మన దేశానికి కరోనా ఫోర్త్ వేవ్ ముప్పు ఉందని కొన్ని రోజుల క్రితం నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. వారు…
వ్యాపార కేంద్రంలో బాంబ్ పేలడంతో ఒకరు మృతి చెందిన ఘటన పాకిస్థాన్ కరాచీలోని ఖరద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ పేలుడు సోమవారం రాత్రి సంభవించింది. ఇందులో ఓ పోలీసు ఆఫీసర్ తో పాటు దాదాపు 12 మంది వ్యక్తులకు గాయాలైనట్లు అధికారు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో.. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటన చేరుకున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ పేలుడు కోసం దుండగులు మోటారు…
కరోనా రక్కసి ప్రజల జీవితాల్లో మిగిల్చిన బాధలు అన్నిఇన్ని కావు.. కరోనా వైరస్ బారిన పడి ఎంతో మంది మరణించారు. దీంతో అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న ఇల్లు.. పెద్ద దిక్కు లేకుండా పోయింది.. ఒక్కో కుటుంబంలో తల్లిదండ్రులిద్దరూ కరోనాకు బలై.. పిల్లలు అనాథలుగా మిగిలారు. ప్రజల జీవితాల్లో ఎన్నో విషాదాలను, బాధలను మిగిల్చింది కరోనా.. అంతేకాకుండా కరోనా దెబ్బకు ఎన్నో వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వారి జీవితాలు అతలా కుతలమయ్యాయి. అయితే..…
కరోనా మహమ్మారి దెబ్బకు ఐటీ కార్యాలయాలన్నీ వర్క్ ఫ్రం హోం బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు కరోనా అదుపులో ఉన్న నేపథ్యంలో కార్యాలయాలకు వచ్చి పని చేయాలని ఉద్యోగులకు కంపెనీలు సూచిస్తున్నాయి. అయితే.. ఊహించని విధంగా ఉద్యోగుల కార్యాలయాలకు రమ్మంటే.. ఏకంగా రాజీనామాల పెడుతున్నారు. కొన్ని కొన్ని కంపెనీల వర్క్ ఫ్రం హోం కే ఓటేసి.. లైఫ్ టైం వర్క్ ఫ్రం హోంకు తెరలేపాయి. అయితే.. వర్క్ ఫ్రం హోం సత్ఫలితాలను ఇస్తుందా? కార్యాలయంలో…
ఉక్రెయిన్ దేశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమర శంఖం పూరించి 100 రోజులు గడుస్తోంది. అయినా.. చిన్న దేశమైన ఉక్రెయిన్పై రష్యా పట్టు సాధించలేక పోతోంది. రష్యా దాడులను ఉక్రెయిన్ తిప్పికొడుతుండడంతో.. ఇప్పటికీ రష్యా ఆధీనంలో వెళ్లి ప్రాంతాల్లో పట్టు సడలుతోంది. ఉక్రెయిన్ క్రమంగా పట్టు బిగిస్తుండడంతో.. రష్యా సైనికులు తోక మూడవక తప్పడం లేదు. రష్యా సైనికులను నష్టపోతున్నా.. తిరిగి వారిని భర్తీ చేయడంలో విఫలమవడంతో.. తూర్పు ఉక్రెయిన్పై రష్యా పట్టుకోల్పోయింది. ఈ నేపథ్యంలోనే…
వివిధ లావాదేవీలపై బ్యాంకులకు వచ్చే కస్టమర్లతో ఎలా మర్యాద పూర్వకంగా నడుచుకోవాలనే హైదరాబాద్లో దానిపై రిజర్వు బ్యాంక్ అధికారులకు శిక్షణ శిబిరంను ఏర్పాటు చేశారు. ఈ శిక్షణా శిబిరం 3 వారాల పాటు సాగనుంది. అయితే.. న్యాయ విశ్వ విద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం ఆర్బీఐ ఉద్యోగుల ముఖ్య విధి అని ఆయన…
రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది. అత్యాధునిక సదుపాయలతో మానవాళి కొత్తం పుంతలు తొక్కుతోంది. భారత్లో టెక్నాలజీని వినియోగించేందుకు ప్రధాని మోడీ డిజిటలైజేషన్కు శ్రీకారం చుట్టారు. ఆఫీసుల్లో, నగదు లావాదేవీల్లో సైతం డిజిటలైజేషన్ ప్రకారం పనులు జరుగాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. గత 5 సంవత్సరాల్లో దేశంలో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. అయితే.. దేశంలో యూపీఐ ఎంతగానే ఉపయోగపడుతోంది అని అనడంలో సందేహం లేదు. దేశంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలం, గ్రామం ఇలా…
ఇటీవల న్యూయార్క్లోని టాప్స్ సూపర్ మార్కెట్లో ఓ దుండగులు కాల్పులకు తెగబడి సుమారు 10 మందిని పొట్టన పెట్టుకున్నాడు.. అంతేకాకుండా కాల్పులు జరిపేటప్పుడు లైవ్ స్ట్రీమింగ్ కూడా చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ విషాద ఘటన మరవకముందే మరో దుర్ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. తాజాగా.. అమెరికాలోని హ్యుస్టన్ బహిరంగ మార్కెట్లో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే రెండు గ్రూపుల మధ్య చోటు…
వేసవికాలం ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు భారత్లోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముందుగా అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు వస్తాయని తెలిపిన వాతావరణ శాఖ.. ఆ తర్వాత బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది. ఈ నెలఖరులోగా కేరళను తాకుతాయని చెప్పింది. జూన్ 8వ తేదీ లోగా తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది వాతావారణ శాఖ. మరోవైపు నిన్న…