Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Kerala

Kerala News

    • కేర‌ళ‌లో క‌రోనా విల‌యం… ఒక్క‌రోజులో…
      #జాతీయం

      కేర‌ళ‌లో క‌రోనా విల‌యం… ఒక్క‌రోజులో…

      కేర‌ళ‌లో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  తాజాగా రాష్ట్రంలో 34,199 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో 8,193 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 49 మంది మృతి చెందారు.  కేర‌ళ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 51,160 మంది క‌రోనాతో మృతి చెందిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.  ఇక రాష్ట్రంలో మొత్తం 1,68,383 యాక్టీవ్ కేసులు ఉన్న‌ట్టు కేర‌ళ ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది.  మొద‌టి వేవ్‌ను కేర‌ళ స‌మర్థ‌వంతంగా ఎదుర్కొన‌గా,  రెండో వేవ్‌లో అత్య‌ధిక కేసుల‌తో పాటు మ‌ర‌ణాలు…
    • నక్క తోక తొక్కిన పెయింటర్.. లాటరీలో రూ.12 కోట్ల జాక్‌పాట్
      #జాతీయం

      నక్క తోక తొక్కిన పెయింటర్.. లాటరీలో రూ.12 కోట్ల జాక్‌పాట్

      కేరళకు చెందిన ఓ పెయింటర్‌ను అదృష్టం లాటరీ రూపంలో వరించింది. దీంతో సదరు పెయింటర్ లాటరీలో ఏకంగా రూ.12 కోట్లు గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… కొట్టాయం ప్రాంతానికి చెందిన సదానందన్ అనే వ్యక్తి 50 ఏళ్లుగా పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. బతకడానికి అనేక అప్పులు చేసిన క్రమంలో వాటిని తీర్చేందుకు ఓ లాటరీ టిక్కెట్ కొనాలని నిర్ణయించుకున్నాడు. దీంతో క్రిస్మస్-న్యూఇయర్ సందర్భంగా కొట్టాయంలోని బెంజ్ లాటరీస్ ఏజెన్సీకి చెందిన లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. లాటరీ విజేతలను ప్రకటించడానికి…
    • కుటుంబ కలహాలు..  నడిరోడ్డుపై భార్య, కూతురిపై దారుణం
      #క్రైమ్

      కుటుంబ కలహాలు.. నడిరోడ్డుపై భార్య, కూతురిపై దారుణం

      భార్యాభర్తలు అన్నాక గొడవలు పడడం సహజం.. వాటన్నింటిని సర్దుకొని కాపురం చేస్తేనే కుటుంబం నిలబడుతుంది. కానీ .. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎక్కువమంది కుటుంబ కలహాల వలన నేరాలకు పాల్పడుతున్నారు. ఆ బాధలను భరించలేక వారు మృతి చెందడమో, లేక కట్టుకున్నవారిని కడతేర్చడమో చేస్తున్నారు. తాజాగా ఒకభర్త, భార్య గొడవపడి వెళ్లిపోయిందని ఆమెపై నడిరోడ్డుపై యాసిడ్ దాడి చేశాడు.. పక్కనే ఉన్న కూతురుపై కూడా అతి కిరాతకంగా యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన కేరళలో…
    • బెడ్ రూమ్ లో ఒకరి భార్యతో మరొకరు.. పోలీసులకు అడ్డంగా దొరికి
      #క్రైమ్

      బెడ్ రూమ్ లో ఒకరి భార్యతో మరొకరు.. పోలీసులకు అడ్డంగా దొరికి

      భారతదేశంలో వివాహ బంధానికి ఒక విలువ ఉంది.. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా ఆ వివాహ బంధమే వారిని కాపాడుతోంది. కానీ ఇటీవల సమాజంలో భార్యాభర్తల మధ్య బంధం చూస్తుంటే సిగ్గేస్తోంది. వారు చేసే పనులకు సమాజం తల దించుకొంటుంది. శృంగారానికి అలవాటు పడిన వారు వావివరుసలు మరిచి, విచక్షణ మరిచి పరాయి వారి భార్యలతో శృంగారానికి సై అంటున్నారు. దీనికి పోష్ గా పెట్టుకున్న పేరే పార్టనర్ ఎక్స్ చేంజ్.. తాజాగా కేరళలో ఈ…
    • ఆ ఏనుగుకి అవంటే ఇష్టం..అందుకే దాడులు
      #Top Story

      ఆ ఏనుగుకి అవంటే ఇష్టం..అందుకే దాడులు

      గజరాజులకు ఆకలి ఎక్కువ. అందులోనూ చెరకు గడలు కనిపిస్తే చాలు వాటి ఆనందానికి అవధులు వుండవు. అందుకే పంట పొలాలపై పడి అవి బీభత్సం సృష్టిస్తుంటాయి. అయితే కేరళలోని ఆ గజరాజుకి మాత్రం రేషన్ బియ్యం అంటే ఇష్టం. ఎక్కడ రేషన్ బియ్యం కనిపించినా ఏనుగు లాగేస్తోంది. దీంతో ఇడుక్కి జిల్లాలో మూడురోజులుగా రేషన్​ బియ్యం ప్రజలకు అందించడం లేదు. రాత్రికిరాత్రే రేషన్​ దుకాణంలోని బియ్యం బస్తాలు మాయం అయిపోతున్నాయి. దొంగలు చేశారని కొందరు భావించారు. అయితే…
    • ఇది పబ్లిసిటీ స్టంట్ కాదు.. చరణ్ నాలో సగభాగం- జూ. ఎన్టీఆర్
      #Top Story

      ఇది పబ్లిసిటీ స్టంట్ కాదు.. చరణ్ నాలో సగభాగం- జూ. ఎన్టీఆర్

      ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్ శరవేగంగా జరిగిపోతున్నాయి. ముంబై, చెన్నై, కేరళ.. ఇలా రోజుకో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ బృందం. ఇక తాజాగా కేరళలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కి మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో జూ. ఎన్టీఆర్ మాట్లాడుతూ “ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ముఖ్య…
    • ‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన సూపర్ హీరో
      #సినిమా న్యూస్

      ‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన సూపర్ హీరో

      ‘ఆర్ఆర్ఆర్’.. ప్రస్తుతం ఏ భాషలో విన్నా ఈ సినిమా గురించే చర్చ. సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదలవుతున్న ఈ సినిమా ప్రొమొతిఒన్స్ ని వేగవంతం చేశారు మేకర్స్. ఈ భాషలో ఈవెంట్ పెడితే ఆ భాషలోని స్టార్ హీరోలను గెస్ట్ గా పిలుస్తూ అటెన్షన్ రాబడుతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ గెస్ట్ గా రాగా, తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కోలీవుడ్ హీరోలు…
    • ఒమిక్రాన్ ఎఫెక్ట్‌:  కేర‌ళ‌లోనూ నైట్ క‌ర్ఫ్యూ…
      #Top Story

      ఒమిక్రాన్ ఎఫెక్ట్‌: కేర‌ళ‌లోనూ నైట్ క‌ర్ఫ్యూ…

      దేశంలో ఒమిక్రాన్ టెన్ష‌న్ రోజురోజుకు పెరిగిపోతున్న‌ది.  క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్నారు.  మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, యూపీ, గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్నారు.  నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లపై అనేక రాష్ట్రాలు ఇప్ప‌టికే నిషేధం విధించాయి.  తాజాగా కేర‌ళ రాష్ట్రంలో నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  డిసెంబ‌ర్ 30 నుంచి జ‌న‌వ‌రి 2 వ తేదీ వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు…
    • కేరళలో కలకలం రేపుతున్న రాజకీయ హత్యలు
      #జాతీయం

      కేరళలో కలకలం రేపుతున్న రాజకీయ హత్యలు

      కేర‌ళ‌లోని అల‌ప్పుజా జిల్లాలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. శనివారం నాడు సోష‌ల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత కేఎస్ షాన్‌ను గుర్తు తెలియ‌ని వ్యక్తులు దారుణంగా హ‌త్య చేశారు. శనివారం రాత్రి పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే ఆదివారం ఉదయం బీజేపీ నేత రెంజిత్ శ్రీనివాస‌న్‌ కూడా హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి హత్య చేసినట్లు తెలుస్తోంది.…
    • పిటి ఉషపై పోలీస్‌ కేసు నమోదు
      #జాతీయం

      పిటి ఉషపై పోలీస్‌ కేసు నమోదు

      పరుగుల రాణి పిటి ఉషపై కేరళలోని కోజికోడ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. మాజీ అథ్లెట్‌ జెమ్మా జోసెఫ్‌ ఫిర్యాదు మేరకు ఉషపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కోజికోడ్‌లో 1,012 చదరపు అడుగుల ఫ్లాట్‌ను జెమ్మా జోసెఫ్‌ కొనుగోలు చేశారని, వాయిదాల రూపంలో రూ. 46 లక్షలు చెల్లించారని తెలిపారు. Read Also:కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఒక ఉగ్రవాది హతం అయినప్పటికీ ఆ ఫ్లాట్‌ను బిల్డర్‌ జోసెఫ్‌కు ఇవ్వలేదు. అయితే పిటి ఉష…
    ←1…6364656667…75→

తాజావార్తలు

  • Putin praises Iran: ఉద్రిక్తతల మధ్య పుతిన్ ఇరాన్‌కు సాలిడ్ సపోర్ట్.. రష్యా నమ్మకమైన స్నేహితుడు అంటూ సందేశం

  • CAPF Bill: ఢిల్లీలో నేతలు బిజిబిజీ.. నేడు రాజ్యసభలో “కేంద్ర సాయుధ పోలీసు బలగాలు” (CAPF) బిల్లు..!

  • MS Dhoni IPL Retirement: ఇదే చివరి సీజనా..? ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్..

  • DhurandharTheRevenge : ధురంధర్ 2 లో బిగ్ మిస్టేక్.. దర్శకుడిపై నెటిజన్స్ ట్రోలింగ్

  • MS Dhoni Missed Stumping: చెపాక్‌లో సందడి చేసిన CSK లెజెండ్స్.. స్టంపింగ్ మిస్ చేసిన ధోనీ.. వీడియో వైరల్.!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions