బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. ఇటీవలే హీరో విక్కీ కౌశల్ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక ఆ తరువాత ఈ జంట వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విక్కీ, కత్రినా తమ తమ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఇకపోతే కత్రినా గురించి ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా…
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ “మెర్రీ క్రిస్మస్”. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా డిసెంబర్ 2021లో ఈ సినిమాను ప్రారంభించారు. తాజాగా సినిమా రెండవ షెడ్యూల్ను తిరిగి ప్రారంభించారు. సమాచారం ప్రకారం స్టార్స్ ఇద్దరూ ఈ సినిమా కోసం 45 రోజులు కేటాయించారు. ముంబైలోని గోరేగావ్లోని ఫిల్మిస్తాన్ స్టూడియోస్లో థ్రిల్లర్ షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాలోని నటీనటులు, సిబ్బంది హోలీ కోసం కాస్త విరామం తీసుకోగా, మళ్లీ ఈరోజు షూటింగ్ ప్రారంభించనున్నారు. Read Also :…
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ “టైగర్ 3” ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లో ఒకటి. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2012లో విడుదలైన కబీర్ ఖాన్ “ఏక్ థా టైగర్”, అలీ అబ్బాస్ జాఫర్ 2017 “టైగర్ జిందా హై” తర్వాత టైగర్ ఫ్రాంచైజీలో మూడవ భాగాన్ని సూచిస్తుంది. కత్రినా కైఫ్ కథానాయికగా నటించిన “టైగర్ 3” హిందీ, తమిళం, తెలుగు మూడు భాషల్లో విడుదల కానుంది. యష్ రాజ్ ఫిలింస్…
సినీ పరిశ్రమలో ఉన్న నటీనటుల గురించే కాదు వాళ్ళు తీసుకునే భారీ పారితోషికం కూడా హాట్ టాపిక్కే ! అయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న కొంతమంది హీరోయిన్లు ఒక సినిమాకు ఎంత వసూలు చేస్తున్నారనే విషయం గురించి తెలుసుకుందాం. నేషనల్ వెబ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం హీరోయిన్లు కొంతమంది కోట్లలో వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే పరిధులు దాటి చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు కూడా టాలీవుడ్ లో నటించడానికి…
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్తో వివాహమైనప్పటి నుండి విక్కీ కౌశల్ పేరు ఏదో ఒక విధంగా ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇక తన అభిమానులను అలరించడానికి ఈ హీరో తన ఫన్నీ క్లిప్లు, వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉన్నాడు. అయితే ఆదివారం మాత్రం ఓ వింత జరిగింది. టీమ్ ఇండియా U19 స్కోర్ బోర్డ్ లో విక్కీ కౌశల్ పేరు కన్పించింది. విక్కీ అభిమానులు టీమ్ ఇండియాతో ఆయన పేరును స్పామ్ చేశారు.…
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ని వివాహమాడి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా కొన్ని కమిట్ మెంట్స్ ఉండడం వలన ఈ జంట హనీమూన్ కి కూడా వెళ్లలేదని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ జంట హనీమూన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా కత్రినా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని షేర్ చేస్తూ “మై హ్యపీ ప్లేస్” అని రాసుకొచ్చింది. ఇక…
బాలీవుడ్ అడోరబుల్ కపుల్ విక్కీ కుషాల్- కత్రినా కైఫ్ తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. గతేడాది పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తున్నారు. పెళ్ళైన కొత్త కోడలు అత్తారింట్లో అడుగుపెట్టాక స్వీట్ చేయడం ఆనవాయితీ అని తెలిసి కత్రినా అత్తవారింట్లో స్వీట్ చేసి భర్తకు తినిపించిన సంగతి తెలిసిందే. ఇంత పెద్ద స్టార్ అయ్యి ఉండి కూడా అత్తవారింట్లో ఒదిగి ఉండడంతో క్యాట్ తన వివాహ బంధానికి ఎంత…
కొత్త ఏడాది కొత్త జంటకు పోలీసులు షాక్ ఇచ్చారు. కత్రినా, విక్కీ కౌశల్ డిసెంబర్ లో వివాహంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే పెళ్ళయ్యి ఇంకా ఒక నెల కూడా గడవక ముందే కొత్త పెళ్లి కొడుకు చిక్కుల్లో పడ్డాడు. విక్కీ కౌశల్ పై తాజాగా కేసు నమోదు అయ్యింది. విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో జరుగుతోంది. ఈ సినిమాలోని వారి లుక్స్ ఇప్పటికే సోషల్…