అన్నీ అనుకున్నట్టు జరిగితే… దాదాపు రెండు దశాబ్దాల తర్వాత హృతిక్ రోషన్, కరీనా కపూర్ కలిసి నటించబోతున్నారు. వీరిద్దరి అభిమానులకు ఓ రకంగా ఇదో శుభవార్త. ‘కభీ ఖుషీ కభీ గమ్’ లాంటి సూపర్ హిట్ మూవీలో నటించిన ఈ సక్సెస్ ఫుల్ జోడీ చివరగా 2003లో ‘మై ప్రేమ్ కీ దీవానీ హూ’లో నటించారు. ఆ తర్వాత మళ్ళీ వెండితెరపై జంటగా నటించే ఛాన్సే రాలేదు. అయితే ఓ ప్రముఖ దర్శకుడు ఇటీవల వీరిద్దరినీ కలిసి…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు నిరంతరం ప్రజలకు మాస్కులు ధరించమని కోరుతూ వివిధ మార్గాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల పూణే పోలీసులు ప్రజల్లో మాస్కులు ధరించమని, కరోనా గురించి అవగాహనను పెంచడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఎంచుకున్నారు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో పూణే పోలీసుల తీరుపై నటి కరీనా కపూర్ ఖాన్ స్పందించారు. తన తాత, లెజెండరీ నటుడు రాజ్ కపూర్ చిత్రం ‘మేరా నామ్…
అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకున్నాకా ఇప్పటివరకు చైతూ సామ్ గురించి మాట్లాడింది లేదు. లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో కానీ, వేరే ఇంటర్వ్యూలలో కానీ సామ్ పేరును తీయకుండా ఉండేలాజాగ్రత్త పడ్డాడు. అయితే ఇటీవల చై లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి . బంగార్రాజు ప్రమోషనలలో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై ఓపెన్ అయ్యాడు. మొదటిసారి సామ్ తో విడాకుల గురించి చెప్పుకొచ్చాడు. అది ఇద్దరి బెస్ట్ డెసిషన్ అని తెలిపి…
కరోనా మహమ్మారి మళ్ళీ ఒళ్ళు విరుచుకుంటోంది. తగ్గింది అనుకునేలోపే ఉగ్రరూపం చూపిస్తోంది ప్రతి ఏడాది. ఈ ఏడాది థర్డ్ వేవ్ మొదలైనట్టుంది. నెమ్మదిగా కేసులు పెరుగుతున్నాయి. సెలెబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ ఫారిన్ ట్రిప్ తరువాత కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు సమంత సైతం కడప ట్రిప్ అనంతరం జలుబు రావడంతో ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకుంది. ఆమె అభిమానుల ఆందోళన ఇంకా తగ్గక ముందే…
(సెప్టెంబర్ 21న బిపాసా తొలి చిత్రం ‘అజ్ నబీ’కి 20 ఏళ్ళు) దర్శకద్వయం అబ్బాస్-ముస్తాన్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దిట్ట అనిపించుకున్నారు. యాక్షన్ మిళితం చేసి తమ కథలను రంజింపచేయడంలోనూ అబ్బాస్- ముస్తాన్ సఫలీకృతులయ్యారు. అక్షయ్ కుమార్ ను ‘ఖిలాడీ’గా జనం ముందు నిలిపినా, షారుఖ్ ఖాన్ ను నెగటివ్ రోల్ లో ‘బాజీగర్’గా తెరకెక్కించినా వారికే చెల్లింది. ఇక బాబీ డియోల్ ను ‘సోల్జర్’గా రూపొందించిందీ వాళ్ళే. 2001లో అబ్బాస్-ముస్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అజ్ నబీ’…
(సెప్టెంబర్ 21న కరీనా కపూర్ పుట్టినరోజు) కపూర్ ఖాన్ దాన్ లో నాల్గవ తరం తార కరీనా కపూర్. నాలుగు పదులు దాటుతున్నా, నాజూకు షోకులతో నవయువకుల గుండెల్లో గుబులు రేపుతూనే ఉంది. పటౌడీ వారి కోడలుగా మారిన తరువాత కూడా కరీనా కపూర్ తన దరికి చేరిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తూ మురిపిస్తూనే ఉంది. ఈ నాటికీ కరీనా అందం కుర్రకారుకు బంధం వేస్తూనే ఉండడం ఆమె పతి దేవుడు సైఫ్ అలీ ఖాన్…
గ్లామర్ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఫేడవుట్ అవుతారో తెలియదు. ఒక్కోసారి 21 ఏళ్ల యంగ్ బ్యూటీ కూడా ఆఫర్స్ అందుకోలేక చతికిలపడుతుంది. కానీ, గత 21 ఏళ్లుగా కరీనా యమ స్పీడుగా దూసుకొస్తూనే ఉంది. ఇద్దరు బేబీస్ కి తల్లి అయినా ఆమెని ఇంకా బేబీ అనటానికే ఇష్టపడతారు కుర్రాళ్లు. అటువంటి ఎవర్ గ్రీన్ బేబో ఇప్పుడు మరో కొత్త బాధ్యత నెత్తిన వేసుకుంటోంది! యాక్టర్ కరీనా ప్రొడ్యూసర్ గా మారనుంది… కరీనా నిర్మాతగా తొలి చిత్రం…
సెలబ్రిటీలకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. వారి వ్యక్తిగత జీవితాన్ని జనం రచ్చ చేయకూడదు. ఇవన్నీ మాట్లాడుకునేందుకు బాగానే ఉంటాయి కానీ… ప్రస్తుత సొషల్ మీడియా యుగంలో ‘వ్యక్తిగతం’ అంటూ ఏదైనా ఉంటుందా? అదీ బాలీవుడ్ లాంటి గ్లామర్ ఫీల్డ్ లో బోలెడు పేరు, డబ్బు సాధించుకున్నాక పబ్లిక్ అంత ఈజీగా వదిలేస్తారా? ఇప్పుడు కరీనా, సైఫ్, తైమూర్ కు అదే పెద్ద గండంగా మారింది… తైమూర్ పుట్టాక సైఫీనా మొదటి వారసుడి పేరు విషయంలో పెద్ద…
భారతీయ సినిమా గత కొన్ని ఏళ్లలో వందల రెట్లు పెరిగిపోయింది. క్వాలిటి మాట ఎలా ఉన్నా మన బడ్జెట్స్ మాత్రం అమాంతం ఆకాశాన్ని తాకేస్తున్నాయి. ముఖ్యంగా, ‘బాహుబలి’ తరువాత చాలా మంది నిర్మాతలు వందల కోట్లు సినీ నిర్మాణం కోసం కుమ్మరిస్తున్నారు. అసలు భారీ చిత్రాల విషయానికొస్తే 100 కోట్లు కూడా అత్యంత సాధారణ బడ్జెట్ గా మారిపోయింది. రానున్న కాలంలో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో సెట్స్ మీదకు వెళుతోన్న ‘ప్రాజెక్ట్ కే’ 400…
ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఆ పురుషాధిక్యానికి చాలా రోజులు ఎదురు చెప్పలేదు ఆడవాళ్లు. కానీ, ఇప్పుడు స్లోగా సీన్ మారిపోతోంది. మేము తక్కువేం కాదంటున్నారు టాప్ బ్యూటీస్. అందుకే, ఆ మధ్య కరీనా కపూర్ ఖాన్ ఓ సినిమాకి ఏకంగా 12 కోట్లు డిమాండ్ చేసింది. ఆ రేటు విని నిర్మాత ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఆమె స్థానంలో మరొకర్ని మెయిన్ లీడ్ ఎంచుకుంటారని ముంబై టాక్……