MLC Kavitha: మరొక్క సారి రాహుల్ గాంధీ, జీవన్ రెడ్డి ఇలా దిగజారి మాట్లాడొద్దంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రిక్వెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కార్యాలయంలో కవిత మాట్లాడుతూ..
బతుకమ్మ పండగను అవమాన పరిచేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డా మంత్రి సత్యవతి రాథోడ్. ఇవాళ మంత్రి సత్యవతి రాథోడ్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. breaking news, latest news, satyvathi rathod, jeevan reddy, congress
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ మాకు ఒక విధానం ఉందని. కేసీఆర్ పార్టీలగా నియంతృత్వ పార్టీ కాదు అని విమర్శించారు.
రీంనగర్ జిల్లా గంగధర మండల కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోయిన సంవత్సరము అసెంబ్లీ సాక్షిగా 1,40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన కేటీఆర్ ఇప్పటివరకు 8000 ఉద్యోగాలు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. చొప్పదండి నియోజకవర్గంలో ఎటు చూసినా కాలువలే కానీ పూర్తిస్థాయిలో సాగునీరు అందించలేకపోతున్నారని.. breaking news, latest news, telugu news, cm kcr, jeevan reddy, congress, cm kcr
మరోసారి రాష్టప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదంటూ ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందని, breaking news, latest news, telugu news, jeevan reddy, koppula eshwar
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని, డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ లను హౌస్ అరెస్ట్ చేయడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి నియోజక వర్గం వెల్కటూర్ మండలంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే అరెస్టులతో నిర్బంధిస్తారా? అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఉద్యోగాలు అంగట్లో అమ్మకానికి పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం కోట్లాడి... ఉద్యోగాలు అమ్ముకోవడం ఏంటి అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
Jeevan Reddy: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. సిరిసిల్ల జిల్లాలో హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.