Jeevan Reddy : వైఎస్సార్ హయాంలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్ రూపొందించాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్ హయాంలో 38 వేల కోట్లతో గోదావరి నది జలల్లో వృధాగా పోతున్న నీటిని ఒడిసిపట్టడానికి ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్ రూపొందించామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ ను రి డిజైన్ పేరు తో కాళేశ్వరం ప్రొజక్ట్ గా పేరు మర్చి 1,20,000కోట్ల వ్యయం తో ఏర్పాటు చేశారన్నారు. కాళేశ్వరం అవినీతి పై సిట్టింగ్ జడ్జి తో విచారణ చెపడతాం కెసిఆర్ కటాకటాల వెనక్కి పోవడం తథ్యమన్నారు. తెలంగాణ ప్రజలు ఓటు అనే విష్ణుచక్రం తో కెసిఆర్ ని ఒడిస్తారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
Also Read : Fake ED Commissioner: తిరుమలలో నకిలీ ఈడీ కమీషనర్ ను అరెస్టు..
Also Read
- 'The Hundred'లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
అంతేకాకుండా.. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాంతం నిషేధిత ప్రాంతం గా మారింది. వరదల్లో నీటమునిగిన 11 పంపు సెట్ల ను చూడడానికి కూడా ఎవరికీ అనుమాతి లేదు. మెడిగడ్డ బ్యారేజ్ లో 20 వ పిల్లరు బ్రిడ్జి కుంగింది.
కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని నా మేదోమథనం అన్నాడు. ఏమైంది ఇప్పడు మేడి గడ్డ బ్యారేజ్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి పై కెసిఆర్ ఏ నాటికైనా న్యాయవిచారణ ఎదుర్కోవాల్సిందే.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కెసిఆర్ అవినీతి ప్రాజెక్ట్ గా మార్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి పై బీజేపీ నాయకులు మాటలకే పరిమితం అవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి పై కేంద్ర ప్రభుత్వం విచారణ ఎందుకు చేయడం లేదు. కేసీఆర్, కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వ అంతర్గత ఒప్పందం లో భాగమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి. కేసీఆర్ స్వార్థం, అవినీతి, కమిషన్ లా కక్కుర్తే కాళేశ్వరం ప్రాజెక్ట్. 2 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో కి రాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోఅవినీతి ని బట్టబయలు చేస్తాము. మేడిగడ్డ బ్యారేజ్ 20 వ పిల్లరు అప్రొచు రోడ్ కుంగింది. మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి ఏంటో ప్రస్తుతం అర్థం కావడం లేదు’ అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Iran: మహ్సా అమిని మరణాన్ని కవర్ చేసిన ఇద్దరు మహిళ జర్నలిస్టులకు జైలు శిక్ష..
తాజావార్తలు
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!