Jeevan Reddy : వైఎస్సార్ హయాంలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్ రూపొందించాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్ హయాంలో 38 వేల కోట్లతో గోదావరి నది జలల్లో వృధాగా పోతున్న నీటిని ఒడిసిపట్టడానికి ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్ రూపొందించామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ ను రి డిజైన్ పేరు తో కాళేశ్వరం ప్రొజక్ట్ గా పేరు మర్చి 1,20,000కోట్ల వ్యయం తో ఏర్పాటు చేశారన్నారు. కాళేశ్వరం అవినీతి పై సిట్టింగ్ జడ్జి తో విచారణ చెపడతాం కెసిఆర్ కటాకటాల వెనక్కి పోవడం తథ్యమన్నారు. తెలంగాణ ప్రజలు ఓటు అనే విష్ణుచక్రం తో కెసిఆర్ ని ఒడిస్తారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
Also Read : Fake ED Commissioner: తిరుమలలో నకిలీ ఈడీ కమీషనర్ ను అరెస్టు..
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
అంతేకాకుండా.. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాంతం నిషేధిత ప్రాంతం గా మారింది. వరదల్లో నీటమునిగిన 11 పంపు సెట్ల ను చూడడానికి కూడా ఎవరికీ అనుమాతి లేదు. మెడిగడ్డ బ్యారేజ్ లో 20 వ పిల్లరు బ్రిడ్జి కుంగింది.
కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని నా మేదోమథనం అన్నాడు. ఏమైంది ఇప్పడు మేడి గడ్డ బ్యారేజ్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి పై కెసిఆర్ ఏ నాటికైనా న్యాయవిచారణ ఎదుర్కోవాల్సిందే.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కెసిఆర్ అవినీతి ప్రాజెక్ట్ గా మార్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి పై బీజేపీ నాయకులు మాటలకే పరిమితం అవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి పై కేంద్ర ప్రభుత్వం విచారణ ఎందుకు చేయడం లేదు. కేసీఆర్, కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వ అంతర్గత ఒప్పందం లో భాగమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి. కేసీఆర్ స్వార్థం, అవినీతి, కమిషన్ లా కక్కుర్తే కాళేశ్వరం ప్రాజెక్ట్. 2 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో కి రాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోఅవినీతి ని బట్టబయలు చేస్తాము. మేడిగడ్డ బ్యారేజ్ 20 వ పిల్లరు అప్రొచు రోడ్ కుంగింది. మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి ఏంటో ప్రస్తుతం అర్థం కావడం లేదు’ అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Iran: మహ్సా అమిని మరణాన్ని కవర్ చేసిన ఇద్దరు మహిళ జర్నలిస్టులకు జైలు శిక్ష..
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!