ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంలో 1,574 మంది ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. 16 విదేశాలకు చెందిన ఆటగాళ్లు వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మొత్తం 409 విదేశీ ప్లేయర్స్ వేలంలో అందుబాటులో ఉన్నారు. జోస్ బట్లర్, మిచెల్ స్టార్క్, జోఫ్రా ఆర్చర్, నాథన్ లైయన్, గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి విదేశీ స్టార్ ప్లేయర్స్పై అందరి దృష్టి ఉంది. మరో విదేశీ ఆటగాడు కూడా హైలెట్గా నిలవనున్నాడు. అతడే 24 ఏళ్ల ఫాస్ట్…
Megha Akash : టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్.. రజనీకాంత్తో ‘పెట్టా’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించింది.
ఇటలీలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. టేకాఫ్కు సిద్ధపడుతుండగా హఠాత్తుగా విమానంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్, సిబ్బంది.. ప్రయాణికులను కిందకు దించేశారు. దీంతో ఘోర ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇటలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సిసిలీ తీరంలో విలాసవంతమైన సూపర్యాచ్ మునిగిపోవడంతో బ్రిటిష్ మిలియనీర్, పారిశ్రామికవేత్త మైక్ లించ్ అదృశ్యమయ్యాడు. మొత్తం ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో నలుగురు బ్రిటిషర్లు కాగా.. ఇద్దరు అమెరికన్లు, ఒక కెనడియన్ ఉన్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు.
Romance With Statue in Italy: ఈ మధ్య కొంతమంది పబ్లిక్ లో ఉన్న కానీ వారి ఇష్టానుసారం ప్రవర్తించడం పరిపాటిగా మారుతున్నాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించి అనేక వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా రైలు ప్రయాణం సంబంధించిన సంఘటనలు, అలాగే రోడ్డుపై బైక్ ప్రయాణం చేస్తున్న సంఘటనలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవడం గమనించాము. ఇకపోతే తాజాగా ఓ మహిళ పర్యాటకురాలు ఇటలీలో చేసిన చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్…
Italy: ఇటలీలో అత్యంత దుర్భర పరిస్థితుల మధ్య బానిసత్వంలో మగ్గుతున్న 33 మంది భారతీయ వ్యవసాయ కార్మికులకు విముక్తి లభించింది. ఉత్తర వెరోనా ప్రావిన్స్లో భారతీయ వ్యవసాయ కూలీలను బానిసలు వంటి పరిస్థితుల నుంచి విముక్తి కల్పించినట్లు ఇటాలియన్ పోలీసులు శనివారం తెలిపారు.
Exploring Europe: ఐరోపా చుట్టేయడానికి ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీ సమయం మాత్రం కేవలం వారం రోజులే ఉందా..? అయినా సరే, టెన్షన్ పడాల్సిన అవసరం వద్దు. భారతదేశం నుండి వారం రోజుల్లో సందర్శించడానికి సరైన ఐరోపా దేశాల గురించి ఓ లుక్ వేద్దాం.. దూర ప్రయాణం కాబట్టి, ప్రయాణ సమయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. చాలా దూరంగా ఉండే దేశాలను ఎంపిక చేసుకుంటే.. ఎక్కువ సమయం ప్రయాణంలోనే గడిచిపోతుంది. ఐరోపాలోని 26 దేశాలు షెంజెన్ ఒప్పందం…
ఇటలీలో ఓ భారతీయ వ్యవసాయ కూలీ మృతి విషాదంగా మారింది. అక్కడ భారతీయ కార్మికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సత్నామ్ సింగ్ (31) అనే వ్యక్తి బుధవారం రోమ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గ్రామీణ ప్రాంతమైన ఆగ్రో పాంటినోలోని పొలంలో పనిచేస్తుండగా గాయపడ్డాడు. రెండ్రోజుల పాటు ఆస్పత్రితో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృడుతు పంజాబ్ రాష్ట్రానికి చెందిన మోగా నివాసి.
ఇటలీలో జీ7 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇటలీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఇటలీ పర్యటనలో జీ7 దేశాల ఔట్ రీచ్ సదస్సుకు హాజరైన మోడీ.. వివిధ దేశాధినేతలతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు.