Indian Labour: పొలంలో పనిచేస్తుండగా తెగిన చేయి.. ఇటలీలో భారతీయ కూలీ మృతి
- ఇటలీలో ఓ భారతీయ వ్యవసాయ కూలీ మృతి
- పంజాబ్ రాష్ట్రానికి చెందిన సత్నామ్ సింగ్ (31)
- పొలంలో పనిచేస్తుండగా యంత్రంలో పడి తెగిన చేయి
- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటలీలో ఓ భారతీయ వ్యవసాయ కూలీ మృతి విషాదంగా మారింది. అక్కడ భారతీయ కార్మికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సత్నామ్ సింగ్ (31) అనే వ్యక్తి బుధవారం రోమ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గ్రామీణ ప్రాంతమైన ఆగ్రో పాంటినోలోని పొలంలో పనిచేస్తుండగా గాయపడ్డాడు. రెండ్రోజుల పాటు ఆస్పత్రితో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృడుతు పంజాబ్ రాష్ట్రానికి చెందిన మోగా నివాసి.
Read Also: Klin Kaara : రామ్ చరణ్ కూతురుతో మేనత్త ఫోటోలకు ఫోజులు.. కాకపోతే..
Also Read
- Govt on Congress: ‘‘మెలోని’’పై కాంగ్రెస్ జోక్ వివాదం.. స్పందించిన విదేశాంగ శాఖ..
- CM Revanth Reddy : విద్యతోనే సామాజిక మార్పు, రాజ్యధికారం
- Yogi Adityanath: "1947లో మోడీ ప్రధానిగా ఉండుంటే".. కాంగ్రెస్, దేశ విభజనపై యోగి సంచలనం..
- CJI Surya Kant: యువతను తప్పుదారి పట్టించారు.. ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై సీజేఐ సూర్యకాంత్ క్లారిటీ..
వివరాల్లోకి వెళ్తే.. అతను పొలంలో పనిచేస్తుండగా చేతికి కటింగ్ మిషన్ తగిలి చేయి తెగిపోయింది. ఈ క్రమంలో.. యజమాని ఓదార్చింది పోయి, చేతిని రోడ్డు పక్కన పడేశాడు. కాగా.. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని దీనిని ఖండించారు. ఇది అవమానవీయ ఘటన అని, ఈ క్రూరత్వానికి కఠిన శిక్ష పడుతుందని తెలిపారు. ఈ క్రమంలో.. దేశ వ్యవసాయ, కార్మిక శాఖ మంత్రి ఈ విషయంపై దృష్టి సారించారు.
Read Also: Tomato prices: టమాటా ధరలకు మళ్లీ రెక్కలు.. సెంచరీ కొట్టిన కిలో ధర
మరోవైపు.. ఈ ప్రమాదంపై వ్యవసాయ యజమాని రెంజో లోవాటో విచారం వ్యక్తం చేశారు. కాగా.. తన గాయానికి కారణమైన యంత్రం దగ్గరికి వెళ్లవద్దని సింగ్ ను హెచ్చరించానని తెలిపారు. కానీ.. అతను పట్టించుకోకుండా దాని దగ్గరకు వెళ్లడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. మరోవైపు.. లోవాటో కుమారుడిపై హత్య ఆరోపణలు వచ్చాయి. అతనే యంత్రంలోకి తోసినట్లుగా ఓ ప్రభుత్వ న్యాయవాది చెబుతున్నాడు. ఈ క్రమంలో.. అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
- Tags
- dies
- Farm House
- Italy
- Man
- Punjab
తాజావార్తలు
-
Govt on Congress: ‘‘మెలోని’’పై కాంగ్రెస్ జోక్ వివాదం.. స్పందించిన విదేశాంగ శాఖ..
-
Vijay Mallya: వేల కోట్లు ఎగగొట్టి పోయిన విజయ్ మాల్యా చుట్టూ మళ్లీ హాట్ టాపిక్.. ఎంత వసూలైంది? ఎంత మిగిలిందంటే?
-
CM Revanth Reddy : విద్యతోనే సామాజిక మార్పు, రాజ్యధికారం
-
Yogi Adityanath: “1947లో మోడీ ప్రధానిగా ఉండుంటే”.. కాంగ్రెస్, దేశ విభజనపై యోగి సంచలనం..
-
CJI Surya Kant: యువతను తప్పుదారి పట్టించారు.. ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై సీజేఐ సూర్యకాంత్ క్లారిటీ..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!