పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ మరో కీలక అధికారిని పోగొట్టుకుంది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ లాంటి కీలక నేతలను పోగొట్టుకున్న ఇరాన్.. తాజాగా మరో కీలక అధికారిని ఇజ్రాయెల్ అంతమొందించింది. ఈ మేరకు ఐడీఎఫ్ ఎక్స్లో పేర్కొంది.
‘‘అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట.’’ ఇది టాలీవుడ్ సినిమాలోని ఒక పాత పాట. అచ్చం ఇప్పుడు అదే మాదిరిగా అయింది పశ్చిమాసియా యుద్ధం తీరు. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన యుద్ధం గురి తప్పిందా? ప్లాన్ మిస్ఫైర్ అయిందా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.
పశ్చిమాసియా యుద్ధంపై అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్లో యుద్ధం ముగుస్తుందని వ్యాఖ్యానించారు. ఇరాన్లో 5 వేల లక్ష్యాలను ఛేదించినట్లు తెలిపారు.
దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి మార్కెట్ కుదేల్ అయిపోతుంది. తాజాగా ఈ వారం ప్రారంభంలో కూడా మార్కెడ్ ఢమాల్ అయింది. సోమవారం ఉదయం భారీ నష్టాలతో మార్కెట్ ప్రారంభమైంది
Iran War: ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా విరుచుకుపడుతున్న వేళ, యూఎస్ ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక విడుదలైంది. పెద్ద ఎత్తున యుద్ధం తర్వాత కూడా ఇరాన్లో ‘‘రెజీమ్ ఛేంజ్(పాలనమార్పు)’’ సాధ్యం కాదని చెప్పింది. ఇరాన్పై ‘‘ఎపిక్ ప్యూరీ’’ పేరుతో దాడులు చేస్తున్నప్పటికీ, అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయడం అసాధ్యమని నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ (NIC) వర్గీకృత నివేదిక హెచ్చరించింది.
బాబోయ్.. మధ్యప్రాచ్యం యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. నిన్నటి నుంచి యుద్ధం భీకరంగా జరుగుతోంది. టెల్ అవీవ్పై ఇరాన్ దాడి చేసిన తర్వాత.. టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లను.. ఎయిర్పోర్టును పేల్చేసింది.
మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత చేజారిపోతున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. గత ఏడు రోజులుగా పశ్చిమాసియా అట్టుడుకుతోంది. గత డిసెంబర్ 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి.
మధ్యప్రాచ్యంలో యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై అమెరికా దాడి చేసి అత్యున్నత పదవిలో ఉన్న అయతుల్లా ఖమేనీని అంతమొందించింది.
విమాన ప్రయాణికులకు ఇజ్రాయెల్ గుడ్న్యూస్ చెప్పింది. గత 5 రోజులుగా ఇరాన్పై యుద్ధం కారణంగా పశ్చిమాసియా సహా గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో గగనతలం మూసేయడంతో విమాన ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తబా అలీ ఖమేనీ (56) ఎన్నికయ్యారు. 80 మందితో కూడిన పండితుల కమిటీ మోజ్తబా పేరును ఆమోదించినట్లుగా ఇరాన్ మీడియా పేర్కొంది.