మధ్యప్రదేశ్లో ఈ మధ్యకాలంలో దళిత, గిరిజనులపై దాడులు పెరిగిపోతున్నాయి. దళిత, గిరిజనులపై జరుగుతున్న దాడులు సోషల్ మీడియా కారణంగా బయటి ప్రపంచానికి తెలియడంతో.. దాడులకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతోంది
The Kerala Story: ఒక యువకుడితో రిలేషన్ లో ఉన్న మహిళ ‘‘ ది కేరళ స్టోరీ’’ చూసిన తర్వాత అతడిపై ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు 23 ఏళ్ల యువకుడిని ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
8 New Cities Across India: దేశంలో వేగంగా పట్టణీకరణ పెరుగుతోంది. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న నగరాలు, పట్టణాలపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. పెరుగుతున్న పట్టణీకరణ, నగరీకరణ కారణంగా దేశంలో కొత్తగా 8 నగరాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. పట్టణ కేంద్రాలపై జనాభా భారాన్ని తగ్గించడానికి ఎనిమిది కొత్త నగరాలను అభివృద్ధి చేసే ప్రణాళిక పరిశీలనలో ఉందని సీనియర్ అధికారి గురువారం తెలిపారు. 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో కొత్త…
Fakes Kidnapping: ఇటీవల కాలంలో ఎగ్జామ్ రిజల్ట్స్ లో ఫెయిల్ అవుతామో అని, ఫెయిలైన తర్వాత పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయితే మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన అందుకు రివర్స్ లో ఉంది. అండర్ గ్యాడ్యుయేషన్ పరీక్షల్లో ఫెయిలైనందుకు ఏకంగా ఓ బాలిక కిడ్నాప్ డ్రామాకే తెరతీసింది. తల్లిదండ్రులు తిట్టకుండా ఉండాలని ఫేక్ కిడ్నాపింగ్ కు పాల్పడింది.
Indore : శివ ఇండోర్ వచ్చాడు. తన భార్య కాజల్ తప్పుడు అఫిడవిట్ ఇచ్చి కోర్టును మోసం చేసిందని తన లాయర్ ప్రీతి మెహ్రా ద్వారా కోర్టుకు తెలిపాడు. అతను ఇచ్చిన సమాచారంతో కోర్టు కూడా అయోమయంలో పడింది.
గతేడాది భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లోకి ప్రవేశించబోతున్న సందర్భంలో రాహుల్ గాంధీకి ఓ బెదిరింపులు వచ్చాయి. ఆయన ఇండోర్లోకి ప్రవేశించిన వెంటనే ఆయనపై బాంబ్ వేస్తానని బెదిరిస్తూ రాసిన లేఖ అదే నగరంలోని ఓ స్వీట్ షాప్ ఎదురుగా లభించింది.
ఇండోర్ లో గురువారం నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ బెలేశ్వర మహాదేవ్ ఝులేలాల్ ఆలయం మెట్లబావికప్పు బావిలో పడిపోయింది. దీంతో అక్కడ ఉన్న భక్తులు అందుకలోకి పడిపోయారు. ఇప్పటికైతే 36 మంది చనిపోయారని తెలుస్తోందని చెప్పారు.
30 people fell into a stepwell at an Indore temple: శ్రీరామ నవమి రోజుల విషాదం చోటు చేసుకుంది. ఇండోర్ లోని బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో జరిగిన ప్రమాదంలో నలుగురు భక్తులు మరణించారు. శ్రీరామ నవమి కావడంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. దీంతో మెట్లబావిపై ఉన్న ఫ్లోర్ కూలిపోవడంతో ఒక్కసారిగా భక్తులు అందులో పడిపోయారు. మొత్తం 30 మంది బావిలో పడిపోయారు. ఇప్పటి వరకు నలుగురు మరణించగా.. 17 మందిని…
Father Shocking Decision : కుమారుడి పెళ్లి కారణంగా అప్పులపాలైన తండ్రి.. అప్పు తీర్చేందుకు షాకిచ్చాడు. తాను తీసుకున్న నిర్ణయంతో అతను నేరుగా జైలుకు పంపబడ్డాడు.
Harrasment : అగ్ని సాక్షిగా భార్యాభర్తలు ఏడేడు జన్మల పాటు ఒకరికొకరు కలిసి ఉంటామని ప్రతిజ్ఞ చేసి సంసారాన్ని ప్రారంభిస్తారు. ఏ భర్త తన భార్య గురించి చెడుగా వినడానికి ఇష్టపడడు.