The cities with the most CCTV surveillance in the world.. 4 Indian cities in the top 10: ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయిన జనాలు సురక్షితంగా ఉండాలంటే భద్రత, రక్షణ అనేది చాలా ముఖ్యం. నేరాల అదుపు, క్రైమ్ రేట్ తక్కువగా ఉండటం ఆయా ప్రాంతాల అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. శాంతిభద్రతలు సరిగ్గా ఉన్న చోటే పెట్టుబడులు వస్తాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెట్రోపాలిటన్ నగరాల్లో భద్రతకు చాలా ప్రాముఖ్యత ఉంది.…
మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో, LIG కూడలి వద్ద ఒక మహిళపై నలుగురు అమ్మాయిలు దాడి చేసిన సంచళనంగా మారింది. నడిరోడ్డుపై తప్పతాగి ఓ మహిళపై కిరాతకంగా దాడి చేశారు. అయితే అక్కడున్న వారు భయంతో అలా చూస్తూ ఉండిపోయారు.
2 Teens Accused Of Theft Tied To Truck, Dragged On Road In Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. ఇండోర్ నగరంలో దొంగతనం చేశారనే ఆరోపణలపై ఇద్దరు టీనేజర్లను దారుణంగా హింసించారు. ఇద్దరు మైనర్ బాలుర్నిని అత్యంత దారుణంగా కొట్టి వాళ్ల కాళ్లను ట్రక్కుకు కట్టేసి.. నడిరోడ్డుపై ఈడ్చుకు పోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఇండోర్లోని చోయిత్రం కూరగాయల మార్కెట్…
Swachh Survekshan Awards 2022: దేశంలో వరసగా ఆరోసారి మధ్యప్రదేశ్ ఇండోర్ పరిశుభ్రమైన నగరంగా తొలిస్థానంలో నిలిచింది. తాజాగా ప్రకటించిన స్వచ్ఛ్ సర్వేక్షన్ అవార్డుల్లో ఇండోర్ నగరానికే పట్టం కట్టారు. సూరత్, నవీ ముంబై నగరాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. స్వచ్ఛ్ సర్వేక్షన్ అవార్డ్స్ 2022 అవార్డులను కేంద్రం శనివారం ప్రకటించింది. దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరసగా ఆరోసారి ఇండోర్ నగరంల నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్, మహారాష్ట్రలోని నవీ…
తన భర్త తరచూ ఆడవారిలా రెడీ అవుతున్నాడని, లిప్స్టిక్ పూసుకుంటున్నాడని, పెళ్లై రెండేళ్లయినా ఒకసారి కూడా లైంగికంగా సంబంధం పెట్టుకోలేదని మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఓ మహిళ కోర్టు మెట్లు ఎక్కింది. తన భర్తపై పలు ఆరోపణలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన భర్త.. ఆడవారిలా తరచూ రెడీ అవుతున్నాడని, పెళ్లై రెండేళ్లు అయినా లైంగిక సంబంధం పెట్టుకోవట్లేదని ఫిర్యాదు చేసింది. అందుకు తగ్గ ఆధారాలను కూడా ఆమె కోర్టుకు సమర్పించింది. దీంతో విచారణ…
అర్ధరాత్రి అందరు నిద్రపోతున్నారు.. ఆ ఏరియా అంతా నిర్మానుష్యంగా ఉంది.. అప్పుడే ఒక జంట నిదానంగా నడుచుకుంటూ వచ్చారు. ఎవరైనా చూస్తున్నారా..? లేదా అని అటు ఇటు తొంగి చూశారు.. అందరు నిద్రలో ఉన్నారు.. ఎవరు తమను గుర్తించడంలేదని నమ్మకం కుదిరాక వచ్చిన పని కానిచ్చేశారు.. తెల్లారి వారి నిర్వాకం సీసీటీవీ ఫుటేజీ లో చూసి అందరు షాక్ అయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇందోర్కు చెందిన ఓ యువతి ఈజీగా డబ్బు సంపాదించడం కోసం తప్పుదారి తొక్కింది.…
కరోనా మహమ్మారి రూపం మార్చుకుంటూ యావత్ ప్రపంచ మానవాళి గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. ధనిక, పేద దేశాలు అని తేడా లేకుండా అందరిమీద దాడి చేస్తూనే ఉంది.. జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటూ ప్రజలను భయపెడుతోంది. ఇప్పుడు డెల్టా వేరియెంట్లోని ఏవై.4.2 రకం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తాజాగా కొత్త వేరియంట్ లక్షణాలు కనిపించినట్టు డాక్టర్లు ప్రకటించారు. యూకేలో కొత్త వేరియంట్ కేసులు ఆగడం లేదు. ఇటు, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్లో కూడా వెలుగు…
మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరానికి అరుదైన గౌరవం లభించింది. స్వచ్చ సర్వేక్షన్ 2021లో భాగంగా ఇండోర్ నగరం తొలి వాటర్ ప్లస్ నగంగా గుర్తింపు పొందినట్టు కేంద్రం ప్రకటించింది. నరగంలో స్వచ్చత, నీటి వినియోగం, డ్రైనేజీ వ్యవస్థ, మరుగుదొడ్ల వినియోగం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని వాటర్ ప్లస్ సర్టిఫికెట్ను కేంద్రం అందిస్తుంది. ఇప్పటికే ఇండోర్ స్వచ్చ నగరంగా పేరు తెచ్చుకుంది. మంచినీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటూనే నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మున్సిపల్ శాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది.…
ఇండియాలో కరోనా మహమ్మారి ఒకవైవు ఇబ్బందులు పెడుతుంటే, మరోవైపు ట్రీట్మెంట్ తరువాత తలెత్తున్న ఇన్ఫెక్షన్లు ఆంధోళన కలిగిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న తరువాత బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. బ్లాక్ ఫంగస్తో పాటుగా వైట్, యెల్లో, రోజ్ కలర్ ఫంగస్ కేసులు కూడా ఇటీవల నమోదయ్యాయి. ఈయితే, ఇండియాలో ఇప్పుడు మరో ఫంగస్ బయటపడింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో నివశిస్తున్న ఓ వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాక ఫంగస్ ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరాడు. అరబిందో…